Category: తాజా వార్తలు

ధర్మయుద్ధం చేసిన భారత్…

జ్ఞాన తెలంగాణ, శంకర్ పల్లి: భారతదేశం ఉగ్రవాద శిబిరాలపై నిర్దిష్టంగా దాడులు చేసి ధర్మయుద్ధం నిర్వహించగా, పాకిస్తాన్ మాత్రం నీతి మరచి భారతదేశంలోని అమాయక పౌరులపై ఉగ్రవాదంలా దాడులు చేయడం పట్ల దేశవ్యాప్తంగా తీవ్ర ఆవేదన వ్యక్తమవుతోంది. పౌర నగరాలను లక్ష్యంగా చేసుకుని జరిపిన బాంబు దాడుల్లో...

రాజకీయాల్లేవ్ – ఒకటే మాట “భారత్ మాతాకీ జై!”

భారత రాజకీయాలు ఎప్పుడూ వేడెక్కిన పెనం మీదనే ఉంటాయి. ఎన్నికలు ఎదురుగా ఉన్నా.. పదేళ్ల తర్వాత ఉన్నా పరిస్థితి మారదు. అలాంటి రాజకీయాలకు ఇప్పుడు బ్రేక్ పడింది. అందరూ .. భారత్ మాతాకీ జై అనే నినాదమే చేస్తున్నారు. దేశంలో రాజకీయాల పరంగా ఎన్ని విబేధాలున్నా.. దేశానికి...

Translate »