Category: తాజా వార్తలు

ఏడుగురు టీచర్లకు ఒక్కడే విద్యార్థి.. అయినా టెన్త్‌ ఫెయిల్‌

ఏడుగురు టీచర్లకు ఒక్కడే విద్యార్థి.. అయినా టెన్త్‌ ఫెయిల్‌ ప్రభుత్వ పాఠశాలల దుర్గతిని చాటుతున్న ఉదంతమిది. ఉత్తరాఖండ్‌లోని నైనీతాల్‌ జిల్లా భద్రకోట్‌లో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతికి ఒకే ఒక్క విద్యార్థి ఉన్నాడు. అతడికి అన్ని సబ్జెక్టులు బోధించడానికి ఏడుగురు ఉపాధ్యాయలు ఉన్నారు. అయినా ఆ...

కరాచీ బేకరీ పై దాడి…నేమ్ బోర్డు ధ్వంసం

కరాచీ బేకరీ పై దాడి…నేమ్ బోర్డు ధ్వంసం నేమ్​బోర్డును ధ్వంసం చేశారు. వెంటనే బేకరీ పేరును మార్చాలని డిమాండ్​చేశారు. సిటీలో పాకిస్తాన్​ఆనవాళ్లు ఉండకూడదని, అక్కడి సిటీ పేరు అయిన కరాచీని తొలగించాలన్నారు. బార్డర్​లో దేశం కోసం సైనికులు పోరాడుతుంటే శత్రుదేశానికి సంబంధించిన పేరును బేకరీకి ఎలా ఉంచుతారని...

పాక్ వక్రబుద్దికి భారత్ రియాక్షన్..మరోసారి ఆర్మీకిఫుల్ పవర్స్..!!

పాక్ వక్రబుద్దికి భారత్ రియాక్షన్..మరోసారి ఆర్మీకిఫుల్ పవర్స్..!! పాకిస్తాన్ మరోసారి కాల్పుల విమరణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. ఎల్ వోసీ వెంబడి దాడులకు దిగింది. సరిహద్దు నగరాలపై డ్రోన్లతో దాడి చేసింది. భారత్ సైన్యం ధీటుగా తిప్పికొట్టింది.పాక్ కాల్పుల విరమణ ఉల్లంఘన చేయడంతో భారత్ మరో కీలక నిర్ణయం...

ఆగి ఉన్న వాహనాన్ని ఢీకొని ముగ్గురు మృతి

ఆగి ఉన్న వాహనాన్ని ఢీకొని ముగ్గురు మృతి హైదరాబాద్ అవుట్‌ర్ రింగ్ రోడ్డుపై ఘోర ప్రమాదం జరిగింది.కొత్త కారు ముగ్గురి ఇంట్లో తీవ్ర విషాదం నింపింది. కొత్త కారులో జాలీగా వెళ్లిన దీపేష్ అగర్వాల్ (23), మల్పానీ (22), ప్రియాన్షు (23) కారులో వెళ్లగా.. ఓఆర్‌ఆర్‌పై ఆగి...

Translate »