Author: shrikanth nallolla
జ్ఞాన తెలంగాణ/శంకరపట్నం : బీసీలకు 42% రిజర్వేషన్లపై హైకోర్టు రెండు వారాల గడువు స్టే విధిస్తూ ఇచ్చిన తీర్పుపై ఎన్నికల సంఘం తీసుకునే నిర్ణయం పై ప్రజల్లో ఉత్కంఠ నెలకొందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు,మాజీ ఎమ్మెల్యే చాడా వెంకటరెడ్డి అన్నారు.గురువారం శంకరపట్నం మండలం సిపిఐ...
తెలంగాణ రైతులకు శుభవార్త.. మంత్రి తుమ్మల కీలక ప్రకటన.. మొక్కజొన్న పంట ను రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. గురువారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో మద్దతు ధరకు మొక్కజొన్న పంటను కొనుగోలు చేయడంపై మంత్రి తుమ్మల...
తెలంగాణ లోకల్ బాడీ ఎన్నికలు నిలిపివేత.. హైదరాబాద్: తెలంగాణ హైకోర్టులో ప్రభుత్వానికి ఎదురుదె బ్బ తగిలింది. తెలంగాణ లోకల్ బాడీ ఎన్నికలు నిలిపివేస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలపై స్టే విధిస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. జీవో నంబర్ 9పై హైకోర్టు...
కేంద్ర రహదారులు మరియు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ చేసిన ప్రకటనలో, రాబోయే 4 నుండి 6 నెలలలో ఎలక్ట్రిక్ వాహనాల ధరలు పెట్రోల్ మరియు డీజిల్ వాహనాల ధరలతో సమానంగా మారుతాయని పేర్కొన్నారు. ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాల ధరలు కొంత ఎక్కువగా ఉండటంతో, చాలా...
ఈ నెలాఖరున బీసీ సభ – టీపీసీసీ చీఫ్ ఈ నెలాఖరులో కామారెడ్డి జిల్లాలో భారీ బీసీ సభ ను నిర్వహించేందుకు పార్టీ సిద్ధమవుతోంది. ఈ సభ ద్వారా బీసీ వర్గాల అభ్యున్నతికి కాంగ్రెస్ పార్టీ తీసుకుంటున్న చర్యలను ప్రజలకు వివరించడంతో పాటు, బీసీ వర్గాలకు రాజకీయ,...
Image Source : news9 డాక్టర్.కోలాహలం రామ్ కిశోర్ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) మరియు భారతీయ జనతా పార్టీ (బీజేపీ) మధ్య సంబంధం భారత రాజకీయ, సామాజిక దృశ్యంలో కీలకమైన అంశం. ఆర్ఎస్ఎస్, 1925లో కేశవ్ బలిరాం హెడ్గేవార్ చేత స్థాపించబడిన ఒక సాంస్కృతిక సంస్థగా...
అరియ నాగసేన బోధిM.A., M.Phil., TPT., LL.B భారతీయ సమాజంలో కుల ఆధారిత అసమానతలను ధైర్యంగా ప్రశ్నించిన, బహుజన వర్గాల గౌరవం కోసం జీవితాంతం రచనలు చేసిన సామాజిక శాస్త్రవేత్త ప్రొఫెసర్ కంచ ఐలయ్య షెఫర్డ్ గారు నేటి భారత బహుజన ఉద్యమానికి ఒక ఆలోచనా దిక్సూచి....
జ్ఞానతెలంగాణ,స్టేట్ బ్యూరో : జంట నగరాల్లో సిటీ బస్సు చార్జీలను పెంచాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఒక్కేసారి కనీస చార్జీని ఏకంగా 10 రూపాయలు పెంచడం దుర్మార్గమని, ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసమర్థ పాలనకు నిదర్శనమని ఆయన...
చలాన్లపై చెల్లిపు కు 45 రోజులే ? వాహనదారులు ట్రాఫిక్ నిబంధనల విషయంలో నిర్లక్ష్యంవహిస్తే ఇకపై తగిన మూల్యం చెల్లించక తప్పదు. చలాన్ పడితే.. పోలీసులు ఆపినప్పుడు చూద్దాంలే అనుకుంటే కుదరదు. ఇక నుంచి 45 రోజుల్లోగా కట్టేయాలి లేదా మీ తప్పేమీ లేకుంటే అప్పీల్ చేసుకోవాలి....