Author: shrikanth nallolla

బీసీ రిజర్వేషన్లు మా హక్కు…

గల్లి గల్లి లో లొల్లి పెట్టి కుట్రలను చేధించి రిజర్వేషన్లు సాధించుకుంటాం.. జనాభా ప్రాతిపదికన రాజకీయ అవకాశాలు తీసుకునే హక్కు మాకుంది అని, ఎవరెన్ని అడ్డంకులు సృష్టించిన బీసీ రిజర్వేషన్లను సాధించుకుంటామని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ కంటెస్టెడ్ క్యాండిడేట్ నీలం మధు ముదిరాజ్ అన్నారు.తెలంగాణలో బీసీ...

మెదక్ జిల్లా ఉద్యమల గడ్డబీసీ సంఘం తరఫున మెదక్ జిల్లా బందుకు సంపూర్ణ మద్దతు

మెదక్ జిల్లా బీసీ సంఘం పిలుపుమేరకు మెదక్ జిల్లాలోని వాణిజ్య వ్యాపారవేత్తలు స్వచ్ఛందంగా బంద్ నిర్వహించారు మెదక్ జిల్లాలో బీసీలు బీసీ సంఘం తరఫున మెదక్ జిల్లా బందు సంపూర్ణ మద్దతు తెలిపిన అనుబంధ సంస్థలు నాయకులు కార్యకర్తలుతలపెట్టిన బీసీ బందుకు సంపూర్ణ మదర్ తెలిపిన కాంగ్రెస్...

బీసీ బంద్ లో పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు,కార్యకర్తలు

తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తూ ఇటీవల జీవో విడుదల చేయడం జరిగింది ఆ జీవోను హైకోర్టు తాత్కాలికంగా నిలిపివేయడంతో రాష్ట్రవ్యాప్తంగా బీసీ సంఘాలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ తెలంగాణ బీసీ బంద్...

అంగన్వాడీ కేంద్రంలో సంపులో పడి బాలుడి మృతి

జ్ఞానతెలంగాణ,హైదరాబాద్ : హైదరాబాద్‌లో ని గచ్చిబౌలి ప్రాంతంలో ఒక విషాదకర సంఘటన చోటుచేసుకుంది. వికారాబాద్ జిల్లా యాలల ప్రాంతానికి చెందిన బోయిని పరమేశ్వర్ యొక్క 4 ఏళ్ల కుమారుడు నిఖిల్ తేజ్, అంగన్వాడీ కేంద్రంలో ఆటలో పాల్గొంటూ ఉన్నప్పుడు ప్రమాదవశాత్తూ సంపులో పడిపోయి, అప్పటికే ఊపిరాడక మృతి...

బీసీ బంద్‌లో కవిత కొడుకు

తెలంగాణ రాజకీయాల్లో మరోసారి వారసత్వ రాజకీయాల చర్చ మొదలైంది. కవిత తన వారసుడిని రాజకీయాల్లోకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారనే ప్రచారం బలంగా వినిపిస్తోంది. తాజాగా బీసీ బంద్ సందర్భంగా కవిత కొడుకు ఆదిత్య పాల్గొనడం రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది.ఇటీవల బీఆర్ఎస్ నుంచి దూరంగా ఉంటూ...

బీసీ రిజర్వేషన్ల పేరుతో కాంగ్రెస్ పెద్ద డ్రామా : బీఆర్ఎస్ నేతలు

తెలంగాణ వ్యాప్తంగా బీసీ బంద్ కొనసాగుతోందని బీఆర్ఎస్ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పష్టం చేశారు. బీసీ బంద్‌కు మద్దతు తెలుపుతూ బస్ భవన్‌కు బయలుదేరే ముందు తెలంగాణ భవన్ వద్ద మీడియాతో ఆయన మాట్లాడారు. బీసీ రిజర్వేషన్ల పేరుతో కాంగ్రెస్ పెద్ద డ్రామా ఆడుతోందని మండిపడ్డారు....

దేశం నుంచి మావోయిజాన్ని తరిమికొడతాం.. ఇది నా గ్యారెంటీ: ప్రధాని మోదీ

భారతదేశం త్వరలోనే మావోయిస్టు ఉగ్రవాదం నుంచి పూర్తి విముక్తి పొందుతుందని, ఇది తన వ్యక్తిగత గ్యారెంటీ అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ధీమా వ్యక్తం చేశారు. దేశంలో మావోయిస్టుల హింస ముగింపు దశకు చేరుకుందని ఆయన స్పష్టం చేశారు. న్యూఢిల్లీలో జరిగిన ఎన్డీటీవీ వరల్డ్ సమ్మిట్‌లో ప్రధాని...

కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు.

కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు. జ్ఞానతెలంగాణ,కొమురం భీమ్ జిల్లా: సిర్పూర్ టీ మండలంలోని పారిగాం గ్రామాంలోని బిఆర్ఎస్, పార్టీకి చెందిన మాజీ సర్పంచ్ చౌదరి నానాజీ, రేషన్ డీలర్ చౌదరి కుషాబ్ రావ్, సొసైటీ బ్యాంక్ డైరెక్టర్ కొండగుర్లే కొండయ్య, ఆధ్వర్యం లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా...

పసిపిల్లల ప్రాణాలు తీసిన పోలియో చుక్కలు

జ్ఞాన తెలంగాణ,నారాయణఖేడ్,ప్రతినిధి అక్టోబర్ 12 : కంగ్టి మండలంలో భీమ్రా గ్రామంలో ఈరోజు పోలియో చుక్కలు వేసిన 20 నిమిషాలకే మూడు నెలల చిన్నారి మృతి చెందడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు పోలియో చుక్కలు వేసుకున్న బిడ్డలకు ఏం జరుగుతుందో అన్న అనుమానంతో హాస్పిటల్కు...

బీసీ రిజర్వేషన్ల చట్టాన్ని మోడీ ప్రభుత్వం వెంటనే ఆమోదించాలి

ఙ్ఞాన తెలంగాణ నర్సంపేట నియోజకవర్గ ప్రతినిధి,12 అక్టోబర్: స్థానిక సంస్థల ఎన్నికల్లో మరియు విద్యా ఉద్యోగ రంగాల్లో 42శాతం రిజర్వేషన్లు చట్టాన్ని ఆమోదించకుండా బీసీ వ్యతిరేక వైఖరితో మోడీ ప్రభుత్వం వ్యహరించడం వల్లనే రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ల ప్రక్రియలో అనేక ఆటంకాలు కలుగుతున్నాయనీ బీసీ హక్కుల సాధన...

Translate »