Author: shrikanth nallolla

ఇస్రో–ఎన్ఆర్ఎస్సీలో టెక్నీషియన్ పోస్టుల భర్తీ

జ్ఞాన తెలంగాణ,హైదరాబాద్‌:ఇండియన్‌ స్పేస్‌ రీసెర్చ్‌ ఆర్గనైజేషన్‌ (ఇస్రో) ఆధ్వర్యంలోని నేషనల్‌ రిమోట్‌ సెన్సింగ్‌ సెంటర్‌ (ఎన్ఆర్ఎస్సీ) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న టెక్నీషియన్‌, డ్రాఫ్ట్స్‌మన్‌, ఇతర పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నియామక ప్రక్రియ ద్వారా మొత్తం 13 పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో...

కాంగ్రెస్ నేత అజహరుద్దీన్‌ నేడు మంత్రిగా బాధ్యతలు స్వీకరణ

జ్ఞాన తెలంగాణ,హైదరాబాద్‌:తెలంగాణ రాష్ట్రంలో కొత్త మంత్రిగా కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ క్రికెటర్ మహ్మద్ అజహరుద్దీన్‌ ఈరోజు బాధ్యతలు స్వీకరించనున్నారు. గత నెల 31న రాజ్‌భవన్‌లో గవర్నర్ సమక్షంలో ఆయన ప్రమాణస్వీకారం చేసిన సంగతి తెలిసిందే.ప్రభుత్వం ఆయనకు మైనారిటీ సంక్షేమం, పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్‌ శాఖలు కేటాయించింది. దీంతో...

తాండూరు ఎమ్మెల్యే కుటుంబ వివాహ వేడుకలో ప్రముఖుల సందడి

జ్ఞాన తెలంగాణ,శంకర్‌పల్లి ప్రతినిధి,నవంబర్ 9:శంకర్‌పల్లి మండలం జన్వాడ గ్రామ సమీపంలోని కె. కన్వెన్షన్ హాల్‌లో తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి సోదరుడు బుయ్యని శ్రీనివాస్ రెడ్డి కుమారుని వివాహ వేడుక వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర రాజకీయ ప్రముఖులు, ప్రజాప్రతినిధులు, సీనియర్ నేతలు హాజరై...

రేపు శంకర్‌పల్లి మండలంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు

జ్ఞాన తెలంగాణ,శంకర్ పల్లి ప్రతినిధి, నవంబర్ 9:చేవెళ్ల నియోజకవర్గ శాసనసభ్యులు కాలే యాదయ్య రేపు (సోమవారం, నవంబర్ 10) శంకర్‌పల్లి మండల పరిధిలో పలు గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేయనున్నారు. మండలంలోని గ్రామాలకు భారీ నిధులు కేటాయించి, సీసీ రోడ్లు, స్ట్రీట్ లైట్స్ వంటి పౌర...

భార్యపై అనుమానంతో బ్యాట్ తో కొట్టి చంపిన భర్త

అమీన్ పూర్, నవంబర్ 9( జ్ఞాన తెలంగాణ) :భార్య పై అనుమానంతో భర్త భార్యను హత్య చేసిన సంఘటన సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ మున్సిపాలిటీ పరిధిలో ఆదివారం చేసుకుంది.అమీన్ పూర్ సీఐ నరేష్ అందించిన సమాచారం ప్రకారం కేఎస్ఆర్ కాలనీ లో నివాసముండే భార్యాభర్తలు కృష్ణవేణి...

సి.ఎస్. విట్టల్ వాలీబాల్ టోర్నమెంట్‌లో రిపోర్టర్లకు అవమానం

సి.ఎస్. విట్టల్ వాలీబాల్ టోర్నమెంట్‌లో రిపోర్టర్లకు అవమానం జ్ఞానతెలంగాణ,శంకర్‌పల్లి ప్రతినిధి:శంకర్‌పల్లి మండలంలోని ప్రొద్దుటూరు పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఉన్న సి.ఎస్‌. విట్టల్ ఫామ్ హౌస్‌లో సి.ఎస్‌. విట్టల్ మెమోరియల్‌ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరుగుతున్న వాలీబాల్ టోర్నమెంట్‌లో స్థానిక మీడియా ప్రతినిధులు ఘోర అవమానానికి గురయ్యారు. క్రీడా కార్యక్రమానికి వార్తావిషయ...

విద్యుత్ షాక్ తో వెంకటేష్ గౌడ్ మృతి….

నవంబర్ 8 ( జ్ఞాన తెలంగాణ మర్రిగూడ ప్రతినిధి): మర్రిగూడ మండలం లోని అజిలాపురం గ్రామానికి చెందిన వెంకటేష్ గౌడ్, వయస్సు 38సంవత్సరలు, శనివారం ఉదయం రంగారెడ్డి జిల్లా, యాచారం మండలం, మాల్ గ్రామ పంచాయతీ పరిధిలో బకాసుర హోటల్ ఎదురుగా తను నూతన గా నిర్మిస్తున్న...

సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ వివాహ వేడుకలో భీమ్ భరత్ హాజరు

సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ వివాహ వేడుకలో భీమ్ భరత్ హాజరుజ్ఞాన తెలంగాణ, చేవెళ్ల:తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న తిరుపతి రెడ్డి కుమార్తె వివాహ వేడుకలో చేవెళ్ల కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్‌, మాజీ ఎమ్మెల్యే అభ్యర్థి పామేన భీమ్ భరత్ పాల్గొన్నారు. నూతన వధూవరులను...

ఉక్రెయిన్‌తో యుద్ధం..

ఉక్రెయిన్‌తో భీకర యుద్ధం చేస్తున్న రష్యా సైన్యంలో పలువురు భారతీయులు పనిచేస్తున్నారన్న వార్తలపై భారత విదేశాంగ శాఖ స్పష్టతనిచ్చింది. మొత్తం 44 మంది భారతీయ పౌరులు రష్యా సైన్యంలో ఉన్నట్లు శుక్రవారం అధికారికంగా ధ్రువీకరించింది. వారిని వీలైనంత త్వరగా సైనిక సేవల నుంచి విడుదల చేయాలని రష్యా...

పోలీసులపై మందు బాబుల దాడి

– మద్యం మత్తులో చితకబాదిన మందు బాబులు జ్ఞాన తెలంగాణ,నల్గొండ ప్రతినిధి,నవంబర్ 08: నల్గొండ జిల్లా చండూరు పట్టణంలో మద్యం మత్తులో దారుణ ఘటన చోటుచేసుకుంది. బహిరంగ ప్రదేశంలో మద్యం సేవిస్తున్న ముగ్గురు యువకులను పోలీసులు మందలించగా, వారు మద్యం మత్తులో నియంత్రణ కోల్పోయి పోలీసులపై దాడికి...

Translate »