Author: shrikanth nallolla
జ్ఞాన తెలంగాణ మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ప్రతినిధి నవంబర్ 21 : ఆరోగ్య సమస్యలు మరియు పెళ్లి కావడం లేదని మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్న సంఘటన పెట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కుంటి నిరోషా తండ్రి వెంకటయ్య...
సీఐడీ–టాస్క్ ఫోర్స్లో కీలక మార్పులు హైదరాబాద్–రాచకొండకు కొత్త డీసీపీలు జిల్లాల వ్యాప్తంగా కొత్త ఎస్పీలు బాధ్యతలు నార్కోటిక్స్ విభాగంలో తాజా నియామకాలు శాంతి భద్రత బలోపేతం దిశగా భారీ పునర్వ్యవస్థీకరణ జ్ఞానతెలంగాణ,స్టేట్ బ్యూరో : రాష్ట్రంలో భారీ స్థాయిలో ఐపీఎస్ అధికారుల బదిలీలు జరగడంతో పోలీసు వ్యవస్థలో...
జ్ఞానతెలంగాణ,శంకర్ పల్లి : శంకర్పల్లి ప్రాంతంలో కుటుంబాల దైనందిన అవసరాలను దృష్టిలో ఉంచుకొని శ్రీ బాలాజీ సూపర్ మార్కెట్ వినియోగదారులకు అత్యంత చౌక ధరలకు నాణ్యమైన సరుకులు అందిస్తోంది. తెలంగాణ గ్రామీణ బ్యాంక్ పక్కనే సంగారెడ్డి రోడ్లో ఉన్న ఈ సూపర్ మార్కెట్ ప్రతి ఉత్పత్తిని మార్కెట్...
జ్ఞానతెలంగాణ,మొయినాబాద్ :చేవెళ్ల నియోజకవర్గంలోని మొయినాబాద్ మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన ‘గ్రామ పాలన కార్యాలయం’ (GPO) ను చేవెళ్ల శాసనసభ్యుడు కాలే యాదయ్య తో కలిసి రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి ప్రారంభించారు. మండల పరిధిలో ప్రజలకు ప్రభుత్వ పథకాలు, సేవలు...
జ్ఞానతెలంగాణ,శంకర్ పల్లి :శంకర్పల్లి మండలం బుల్కాపూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు గుంతల మల్లిఖార్జున రెడ్డి శబరిమలలో దేవదర్శనం కోసం మెట్లు ఎక్కుతుండగా అకస్మికంగా గుండెపోటు రావడంతో మరణించారు. ఈ వార్తతో చేవెళ్ల నియోజకవర్గం మొత్తం విషాదంలో మునిగిపోయింది. సజీవంగా, చురుకుగా పనిచేసే యువనేత...
మోయినాబాద్, జ్ఞాన తెలంగాణ:మోయినాబాద్–బీజాపూర్ రహదారిపై ప్రమాదాలు ఆగేలా కనిపించడం లేదు. ఈరోజు ఉదయం తాజ్ డ్రైవ్–ఇన్ సమీపంలో జరిగిన కారు ప్రమాదం ఈ రూట్ ప్రమాదకరతను మరోసారి బయటపెట్టింది. రెండు కార్లు ఎదురెదురుగా ఢీకొనడంతో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు, పోలీసులు...
జ్ఞాన తెలంగాణ, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో 24-11-2025 సోమవారం సాయంత్రం 3 గంటలకు సరూర్నగర్ ఇండోర్ స్టేడియం కబడ్డీ గ్రౌండ్లో మహిళలు, పురుషుల జిల్లా జట్ల ఎంపికకు సెలెక్షన్స్ జరగనున్నట్లు జిల్లా అధ్యక్షుడు ఎం. రవి కుమార్, ప్రధాన కార్యదర్శి పి. సుధాకర్...
షేక్ హసీనా కు ఉరిశిక్ష -భారత్ పై ఒత్తిడి. ————–మాజీ బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనాకు బంగ్లాదేశ్ కోర్టు ఉరిశిక్ష విధించిన తీర్పు తరువాత, ఆమెను బంగ్లాదేశ్ కు అప్పగించాలా వద్దా అనేది భారత ప్రభుత్వం ముందు ఉన్న సంక్లిష్టమైన రాజకీయ-నైతిక ఒత్తిడి ఒక సందిగ్ధ సమస్యగా...
ఈటల వర్సెస్ బండి: బీజేపీ అంతర్గత అగ్నిగుండం ఎక్కడికి దారి తీస్తుంది? జ్ఞానతెలంగాణ,హైదరాబాద్ ప్రతినిధి:తెలంగాణ బీజేపీలో ప్రస్తుత పరిస్థితి ఒక చిన్న చిచ్చు కాదు… అది గుప్తంగా కాచి కుండలా మెల్లగా ఉప్పొంగుతూ, సరైన క్షణంలో దహనం చేసే దిశగా సాగుతోంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో పార్టీకి...
జ్ఞానతెలంగాణ,ఖమ్మం ప్రతినిధి:ఖమ్మం నగరంలో భార్యను భర్త క్రూరంగా గొంతు కోసి హతమార్చిన దారుణం వెలుగుచూసింది. కొత్త పురపాలక సంఘం వద్ద లయన్స్ సంఘం పక్కనున్న సన్నగల్లీలో భాస్కర్ అనే వ్యక్తి కఠిన హత్యకి పాల్పడటం ప్రాంతంలో భయాందోళనకు కారణమైంది. ముందుగా తన కుమార్తెను చంపేందుకు కత్తితో దాడికి...