Author: shrikanth nallolla
జ్ఞానతెలంగాణ,స్టేట్ డెస్క్,నవంబర్ 26: వరంగల్ జిల్లా గీసుగొండ మండలం ఊకల్ ప్రాంతంలోని శ్రీ నాగేంద్ర సుబ్రహ్మణ్య స్వామి ఆలయాన్ని కేటీఆర్ సందర్శించారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు పురోహితులు సంప్రదాయ పద్ధతిలో స్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేక పూజల్లో పాల్గొని స్వామివారి ఆశీర్వాదాలు పొందారు. ఆలయ పరిసరాలను పరిశీలించి...
– మైతాప్ ఖాన్గూడలో VAS రియల్ ఎస్టేట్ కార్యాలయం ప్రారంభం– అంతప్పగూడలో ఇందిరమ్మ ఇంటి గృహ ప్రవేశానికి హాజరు– మూలమాడలో నూతన గృహ ప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న భీమ్ భరత్ జ్ఞానతెలంగాణ,చేవెళ్ల,నవంబర్ 26: చేవెళ్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి భీమ్ భరత్ నవాబ్పేట మండలం మైతాప్...
జ్ఞానతెలంగాణ,హైదరాబాద్ ప్రతినిధి.నవంబర్ 26: తెలంగాణలో పంచాయతీ ఎన్నికల సందడి అధికారికంగా ప్రారంభమైంది. మూడు విడతల్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించడంతో సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు ఆశావహులు సిద్ధమవుతుండగా, సర్పంచుల గౌరవ వేతనాల అంశం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం సర్పంచులకు...
జ్ఞాన తెలంగాణ,రామచెంద్రాపురం : పటాన్చెరు నియోజకవర్గంలోని రామచంద్రపురం పట్టణంలో రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. బహుజన్ సమాజ్ పార్టీ రామచంద్రపురం సెక్టార్ ఇంచార్జ్ బాలరాజ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో రాజ్యాంగ మహత్తును ప్రజలకు చేర్చే దిశగా పిలుపునిచ్చారు....
➤ విద్వేష ప్రచారం నిషేధం➤ ప్రార్థనా స్థలాల వాడకం లేదు➤ ర్యాలీలకు అనుమతి తప్పనిసరి జ్ఞానతెలంగాణ,స్టేట్ డెస్క్ : తెలంగాణ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడంతో రాష్ట్రవ్యాప్తంగా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి వచ్చింది. ఎన్నికలు పూర్తయ్యే వరకు రాజకీయ పార్టీలు, అభ్యర్థులు, నేతలు, కార్యకర్తలు,...
– బహుజన నాయకులు యం. శ్రావణ్ కుమార్ జ్ఞానతెలంగాణ,పెరిగి :భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా పరిగి పట్టణంలో భారత రాజ్యాంగ నిర్మాత డా బిఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ పూలమాలవేసి నివాళులు అర్పించడం జరిగింది,ఈ సందర్భంగా బహుజన నాయకులు శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ భారత రాజ్యాంగ దినోత్సవాన్ని సంవిధాన్...
జ్ఞానతెలంగాణ,స్టేట్ బ్యూరో : తెలంగాణలో పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడడంతో గ్రామాలు రాజకీయ సంచలనాల కేంద్రాలుగా మారిపోయాయి. రిజర్వేషన్లు ఖరారవ్వడంతో, ఏ గ్రామంలో ఏ వర్గానికి అవకాశం లభించిందో స్పష్టమయ్యగానే రాజకీయ పార్టీలు సరైన అభ్యర్థి కోసం గాలింపును వేగవంతం చేశాయి. కుల సమీకరణాలు, గ్రామాల్లోని పాత...
తెలంగాణలో పంచాయతీ రాజ్ వ్యవస్థకు అత్యంత కీలకమైన ఘట్టం మొదలైంది. గ్రామీణ పరిపాలనను ప్రభావితం చేసే పంచాయతీ ఎన్నికల కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేసింది. ఈసారి ఎన్నికలు మూడు విడతల్లో నిర్వహించనుందని ఎన్నికల సంఘం కమిషనర్ ప్రకటించారు. గ్రామాల భవిష్యత్తు, అభివృద్ధి...
జ్ఞానతెలంగాణ,కొమురం భీమ్ఆసిఫాబాద్: కొమురం భీమ్ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ టీ మండల ము పారిగామ్ గ్రామ నివాసి నక్క దశరథ్, గత కొన్ని సంవత్సరాల నుండి టోంకిని లక్షిపూర్ గ్రామపంచాయతీ లో పా రిశుధ్య కార్మికుడిగా విధులు నిర్వర్తిస్తు ఆరోగ్య సమస్యతో మంగళవారం రోజున తుది శ్వాస విడిచారు,...
టమాటా కేజీ రూ.80 – సామాన్యులకు షాక్ జ్ఞానతెలంగాణ,హైదరాబాద్:నిన్న–మొన్నటి వరకు కేజీ రూ.20 నుంచి రూ.40కి లభించిన టమాటా ధర ఒక్కసారిగా ఆకాశాన్నంటింది. ప్రస్తుతం మార్కెట్లలో టమాటా కిలో ధర రూ.60 నుంచి రూ.80 వరకు పలుకుతోంది. ధర ఒక్కసారిగా పెరగడంతో వినియోగదారులు షాక్కు గురవుతున్నారు. కొన్ని...