ఘనంగా శ్రీ అగ్రసేన్ మహారాజ్ జయంతి ఉత్సవాలు
- నిషేధిత భూమి రిజిస్ట్రేషన్.. సబ్ రిజిస్ట్రార్ అరెస్టు - September 6, 2026
- క్రిష్ణగిరి పాదాల గుట్టకు తిరిగి పూర్వ వైభవం - September 5, 2026
- శంకర్పల్లి మున్సిపాలిటీలో జోరు అందుకున్న అండర్ డ్రైనేజీ పనులు - September 5, 2026

శ్రీ అగ్రసేన్ మహారాజ్ జయంతి సందర్భంగా.. బంజారాహిల్స్ రోడ్ నెం.12 లోని ఆ మహనీయుడి విగ్రహానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పుష్పాంజలి ఘటించారు.ఈ కార్యక్రమానికి అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్,డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క,హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మీ,
సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎంఎల్ఏ దానం నాగేందర్, తదితరులు పాల్గొన్నారు. వార్త సిఎండి డా.గిరీష్ కుమార్ సంఘీ, అల్కా సంఘీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. వార్త ఈడి గౌరవ్ సంఘీ తదితరులు శ్రీ అగ్రసేన్ మహారాజ్ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు.


