శంకర్ పల్లి గణేష్ నగర్ కి చెందిన అశోక్ మృతి. శంకర్పల్లి మున్సిపల్ పరిధిలో గణేష్ నగర్ కి చెందిన అశోక్ పని నిమిత్తం శంకర్పల్లి నుంచి పటాన్చెరు తన ద్విచక్ర వాహనంపై వెళ్లి పని ముగించుకొని తిరిగి వస్తుండగా భానుర్ నందిగామ మధ్యలో ట్యాంకర్ అతివేగంగా వచ్చి బండిని ఢీ కొట్టి రోడ్డుపై పడిపోయిన అశోక్ పైనుంచి వెళ్ళగా అశోకడికక్కడే మృతి చెందాడు కుమారుడు రెండు కాళ్లు విరిగి దగ్గరలో గల ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు అశోక్ కి భార్య కూతురు కుమారుడు ఉన్నారు ఈ ప్రమాదం ట్యాంకర్ డ్రైవర్ నిర్లక్ష్యం వల్లనే జరిగినట్టు స్థానికులు చెప్తున్నారు.