Daily Archive: November 17, 2025
బంగ్లాదేశ్ రాజకీయాల్లో భారీ ప్రకంపనలు రేపిన తీర్పులో, ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రైబ్యునల్ (ICT) మాజీ ప్రధాని షేక్ హసీనాకు ఉరిశిక్ష విధించింది. 2024లో ఢాకాలో జరిగిన విద్యార్థి–యువజన ఉద్యమాలపై హింసాత్మక దమన చర్యలకు హసీనా నేరుగా ఆదేశాలు ఇచ్చారనే ఆరోపణలను కోర్టు ‘మానవత్వంపై అత్యంత దారుణ నేరాలు’గా...
జ్ఞానతెలంగాణ,స్టేట్ బ్యూరో : కేంద్ర ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేసే కేంద్రీయ విద్యాలయ సంఘటన్ (KVS), నవోదయ విద్యాలయ సమితి (NVS) దేశవ్యాప్తంగా వేలాది ఖాళీలను భర్తీ చేయడానికి భారీ నోటిఫికేషన్ను విడుదల చేసింది. మొత్తం 14,967 ఉద్యోగాలు ప్రకటించడం ద్వారా విద్యారంగంలో అత్యంత...
జ్ఞానతెలంగాణ,స్టేట్ బ్యూరో : తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత విషయంలో స్పీకర్ ప్రసాద్ కుమార్ ఆలస్యంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మూడు నెలలు గడిచినా స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సుప్రీంకోర్టులో కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేశారు....
చేవెళ్ల నియోజకవర్గంలో షాబాద్ మండలం ఎట్ల ఎర్రవల్లి గ్రామానికి చెందిన కుమ్మరి శ్రీనివాస్ కుటుంబం నూతన గృహ ప్రవేశ వేడుకను సంప్రదాయ బద్ధంగా నిర్వహించింది. ఈ కార్యక్రమంలో చేవెళ్ల శాసనసభ్యుడు కాలే యాదయ్య పాల్గొని కుటుంబ సభ్యులను ఆశీర్వదిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. పేద కుటుంబాలు సొంతిల్లు నిర్మించుకోవడం...
చేవెళ్ల నియోజకవర్గంలో పేదల గృహ కలలకు ఆచరణ రూపం దాల్చే పనిని కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నదని చేవెళ్ల నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జ్ పామేన భీమ్ భరత్ పేర్కొన్నారు. శంకర్ పల్లి మండలం చందిప్ప గ్రామానికి చెందిన మొగులయ్య, లక్ష్మీ దంపతులకు ప్రభుత్వం తరఫున మంజూరైన ఇందిరమ్మ ఇళ్లలో...
ఎల్లంపల్లిలో రాజశేఖర్ హత్యపై ఉద్రిక్తత ఎల్లంపల్లి గ్రామంలో దళిత యువకుడు ఎర్ర రాజశేఖర్ హత్యపై తీవ్ర ఆవేదన, ఆగ్రహం వ్యక్తమవుతున్న నేపథ్యంలో గ్రామమంతా ఉద్రిక్తత నెలకొంది. కుల అహంకారంలో జరిగిన ఈ దారుణ హత్యతో గ్రామ ప్రజలు భయంతో, ఆందోళనతో ఉన్నారు. ఘటన బయటపడిన వెంటనే భారీగా...
జ్ఞాన తెలంగాణ, సంగారెడ్డి, కొండాపూర్, నవంబర్ 16 :సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం ముని దేవుని పల్లి గ్రామానికి చెందిన డప్పు యాదయ్య కూతురి వివాహానికి చేవెళ్ల శాసనసభ్యులు కాలే యాదయ్య హాజరై ఆనందం వ్యక్తం చేశారు.20 ఏళ్ల క్రితం జిల్లాలు వేరు అయినా ఒకేసారి ఎంపీపీగా...
– కుటుంబ సభ్యుల ఆవేదన, సంఘాల ఆగ్రహం జ్ఞానతెలంగాణ,కోదాడ : కోదాడలో దళిత యువకుడు కర్ల రాజేష్ (30) అనుమానాస్పద మరణం తీవ్ర చర్చకు దారి తీసింది. కోదాడ కల్లుగడ్డ బజారు ప్రాంతానికి చెందిన రాజేష్, తన ఆరోగ్య సమస్యల కోసం సీఎం రిలీఫ్ ఫండ్కు దరఖాస్తు...