Daily Archive: August 20, 2025

వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలో యూరియా బస్తాల కోసం అన్నదాతల పడిగాపులు

జ్ఞాన తెలంగాణ ప్రతినిధి,ఆగస్టు 20: వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం లోని ఖానాపూర్ మండలంలో బుధరావుపేట గ్రామంలో 365 నంబర్ జాతీయ రహదారిపై యూరియా బస్తాల కోసం రైతులు భారీ ఎత్తున ధర్నా చేశారు. ఈ ధర్నాలో నర్సంపేట మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి పాల్గొని...

శంకర్ పల్లి లో నూతన రుచుల ఆవిష్కరణ,MS Brothers రొట్టెల కేంద్రం

జ్ఞాన తెలంగాణ, శంకర్‌పల్లి: శంకర్‌పల్లి పట్టణంలో కొత్తగా “MS Brothers Roti’s & Curry’s” పేరుతో ప్రత్యేక రొట్టెల వ్యాపారం ప్రారంభమైంది. నిర్వాహకులు నాని బుచ్చయ్య ఆధ్వర్యంలో ప్రారంభమైన ఈ కేంద్రంలో జొన్న రొట్టె (పచ్చవి – తెల్లవి), గోధుమ చపాతీలు, రుమాలు రొట్టె, వివిధ రకాల...

“శంకర్‌పల్లిలో తీవ్ర దుర్గంధం”

“శంకర్‌పల్లిలో తీవ్ర దుర్గంధం”– “ఇచ్చట చెత్త వేయరాదు’ బోర్డు ఉన్నప్పటికీ, చెత్త వదిలే అలవాటు కొనసాగుతూ శంకర్‌పల్లి టు చేవెళ్ల రోడ్ ప్రాంతంలో తీవ్ర దుర్గంధం వ్యాప్తి” జ్ఞాన తెలంగాణ, శంకర్‌పల్లి: శంకర్‌పల్లి మున్సిపాలిటీ పరిధిలోని శంకర్‌పల్లి టు చేవెళ్ల రోడ్‌లోని ఒక ప్రధాన రహదారి వద్ద...

“డా.అంబేడ్కర్‌కు మార్గదర్శకుడైన కేలుస్కర్ 165 వ జయంతి.”

– అరియ నాగసేన బోధిM.A.,M.Phil.,TPT ,LL B చారిత్రక నేపథ్యం:19వ శతాబ్దం చివరినాటికి భారతదేశం బ్రిటిష్ వలస పాలనలో ఉన్నప్పటికీ, సమాజంలో సంస్కరణల వాతావరణం పెరుగుతూ వచ్చింది. మహారాష్ట్ర ప్రాంతం ప్రత్యేకించి జ్యోతిరావ్ ఫూలే, గోపాలగణేష్ ఆగార్కర్, లోకహితవాది తదితర సంస్కర్తల కృషితో జ్ఞానోదయ కేంద్రంగా మారింది....

శ్రీ నారాయణ గురు 169 వ జయంతి

మహర్షి నారాయణ గురు గురువులకే గురువు పరమపూజ్య నారాయణ గురు దక్షిణ భారతదేశంలో నిమ్న జాతులను ఉద్ధరించడానికి తన జీవితాన్ని త్యాగం చేసిన నిస్వార్థ సంఘసేవకుడు.ఆధ్యాత్మికంగా ఉన్నత స్థాయికి ఎదిగిన మహర్షి నారాయణ గురు.ఆధ్యాత్మికత అంటే పెద్ద పెద్ద భవంతులలో ఉంటూ పండ్లు ఫలాలు మెక్కడం,ఏసీ రూమ్...

భారత్ కు ఎరువులు, యంత్రాల సరఫరాకు సిద్దమైన చైనా..!

భారత్-చైనా మధ్య సంబంధాలు మెరుగుపరచడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో, చైనా విదేశాంగ మంత్రి వాంగ్యా ఢిల్లీ పర్యటనలో భాగంగా భారత విదేశాంగ మంత్రి జైశంకర్ తో సమావేశమయ్యారు. ఈ భేటీలో భారత్ కు యూరియా, ఎన్పీకే, డీఏపీ, అరుదైన ఖనిజాలు సరఫరా చేయడానికి చైనా అంగీకరించింది....

Translate »