Daily Archive: August 19, 2025

ఆసియా కప్‌కి భారత జట్టు ప్రకటన..

ఆసియా కప్ 2025 కోసం భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. సూర్యకుమార్ యాదవ్‌ను కెప్టెన్‌గా, శుభ్‌మన్ గిల్‌ను వైస్ కెప్టెన్‌గా ఎంపిక చేశారు. యూఏఈ వేదికగా జరిగే ఈ టోర్నీలో భారత జట్టు డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగుతుంది. గ్రూప్ ఏలో భారత్‌తో పాటు పాకిస్థాన్, యూఏఈ,...

యూరియా కష్టాలకు కేంద్ర ప్రభుత్వమే కారణం : సీఎం రేవంత్ రెడ్డి

జ్ఞానతెలంగాణ,స్టేట్ బ్యూరో : తెలంగాణ రైతాంగానికి అవసరం మేరకు యూరియాను తక్షణం సరఫరా చేయాలని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. కేటాయించిన మేరకు రాష్ట్రానికి యూరియా సరఫరా చేయకపోవడంతో తలెత్తుతున్న సమస్యలను పార్లమెంట్ సభ్యులు కేంద్ర మంత్రులకు వివరించిన విషయాన్ని...

వీర జవాన్ “నీరటి చంద్రశేఖర్ ముదిరాజ్ “జవాన్” రెండవ వర్ధంతి

జ్ఞాన తెలంగాణ, కొందుర్గు, ప్రతినిధి,ఆగస్టు 20: స్వామి వివేకానంద సేవాసమితి కొందుర్గు వారి ఆధ్వర్యంలో వీరమరణం పొందిన వీర జవాన్ “నీరటి చంద్రశేఖర్ ముదిరాజ్ “జవాన్” రెండవ వర్ధంతి సందర్భంగా వారికి ఘన నివాళులర్పించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో స్వామి వివేకానంద సేవా సమితి అధ్యక్షులు...

అమెరికాలో 6,000 మందికి విద్యార్థి వీసాలు రద్దు..!

అమెరికాలో నిబంధనలు ఉల్లంఘించిన విద్యార్థులపై కఠిన చర్యలు తీసుకొంటున్నారు. తాజాగా 6,000 మంది అంతర్జాతీయ విద్యార్థుల వీసాలను రద్దు అమెరికాలో నిబంధనలు ఉల్లంఘించిన విద్యార్థులపై కఠిన చర్యలు తీసుకొంటున్నారు. తాజాగా 6,000 మంది అంతర్జాతీయ విద్యార్థుల వీసాల(USA Visa)ను రద్దు చేసినట్లు బీబీసీ రిపోర్టులో పేర్కొంది. అమెరికా...

ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా జస్టిస్‌ బి. సుదర్శన్‌రెడ్డి

ఇండియా కూటమి కూడా కీలక నిర్ణయం తీసుకుంది.. ఉపరాష్ట్రపతి ఎన్నికల బరిలో ఇండి కూటమి ఉండనున్నట్లు ప్రకటించింది.. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ బి. సుదర్శన్‌రెడ్డి పేరును ఇండియా కూటమి ప్రకటించింది.. ఈ మేరకు ఇండియా కూటమి సమావేశం అనంతరం కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే.. సుప్రీంకోర్టు...

ఉగ్రవాదులతో పోరాడే యాంటీ టెర్రరిస్ట్ వెహికల్

యాంటీ _టెర్రరిస్ట్ _వెహికల్ (ATV) జనావాసాల్లో, ఇళ్ళ మధ్యలో, బిల్డింగ్ లోపల దాక్కుని దాడులు చేసే ఉగ్రవాదులను మట్టుబెట్టడానికి DRDO కొత్తరకం వాహనాన్ని తయారుచేసింది.దీని బరువు సుమారు 3 టన్నులు, దీన్ని ఒకరు నడుపుతూ ఇద్దరు ఆయుధాలు ఉపయోగిస్తూ మొత్తం ముగ్గురు సైనికులు ఉపయోగించవచ్చు.ఇది పూర్తిగా బుల్లెట్...

నందమూరి కుటుంబంలో తీవ్ర విషాదం..

నందమూరి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. దివంగత ముఖ్యమంత్రి, విశ్వవిఖ్యాత నటుడు ఎన్.టి.రామారావు తనయుడు నందమూరి జయకృష్ణ సతీమణి పద్మజ ఈ ఉదయం మృతి చెందారు. హైదరాబాద్‌లోని ఫిలింనగర్‌లో ఉన్న వారి నివాసంలో ఆమె తుది శ్వాస విడిచినట్లు కుటుంబ వర్గాలు వెల్లడించాయి.రాజమండ్రి ఎంపీ, బీజేపీ నాయకురాలు...

కరెంట్ షాక్ దారుణం:తండ్రి-కొడుకులు మృతి

జ్ఞాన తెలంగాణ,సందులాపూర్ :సిద్దిపేట జిల్లా, సందులాపూర్ మండలంలోని ఒక గ్రామంలో మొక్కజొన్న పంటను అడవి పందుల నుండి కాపాడేందుకు పొలాలకు తాత్కాలికంగా వైర్లు కట్టినప్పుడు ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. తండ్రి గజేందర్ రెడ్డి మరియు కుమారుడు రాజేంద్ర రెడ్డి ట్రాన్స్ఫార్మర్‌కు తగిలిన వైరు కారణంగా అక్కడికక్కడే...

భారీ వర్షం.. 12 జిల్లాలకు రెడ్ అలర్ట్!

తెలంగాణలోని 12జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, నిజామాబాద్, నిర్మల్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, జగిత్యాల, మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి జిల్లాల్లోని పలు ప్రాంతాలకు రెడ్ అలెర్జ్ జారీ చేసింది. మిగిలిన జిల్లాల్లో తేలికపాటి వానలుంటాయి.

వరకట్న వేధింపులు తాళలేక యువతి ఆత్మహత్య

హైదరాబాద్‌ నగరంలోని చందానగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో వరకట్న వేధింపులు మరొక కుటుంబాన్ని కుదిపేశాయి. 29 ఏళ్ల వివాహిత జె.కావ్య అలియాస్ మానస ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం రేపింది. మృతురాలి కుటుంబ సభ్యుల సమాచారం ప్రకారం మూడు సంవత్సరాల క్రితం కావ్యకు రాజుతో వివాహం జరిగింది. పెళ్లైన...

Translate »