Daily Archive: August 19, 2025
ప్రతిష్ఠాత్మక మిస్ యూనివర్స్ ఇండియా 2025 కిరీటం రాజస్థాన్కు చెందిన మణిక విశ్వకర్మను వరించింది. సోమవారం రాత్రి జైపూర్లో అట్టహాసంగా జరిగిన ఫైనల్స్లో ఆమె విజేతగా నిలిచారు. గత ఏడాది విజేత రియా సింఘా, మణికకు కిరీటాన్ని అలంకరించారు. ఈ విజయంతో మణిక ఈ ఏడాది నవంబర్లో...
తెలంగాణలో విమానయాన రంగం కొత్త ఊపు అందుకోబోతోంది. వరంగల్, ఆదిలాబాద్లలో నిలిచిపోయిన విమానాశ్రయ ప్రణాళికలు ఇప్పుడు మళ్లీ కదలికలు మొదలుపెట్టాయి. ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) ఈ రెండు నగరాల్లో బ్రౌన్ఫీల్డ్ విమానాశ్రయాలను వచ్చే రెండేళ్లలో అందుబాటులోకి తేవాలని నిర్ణయించింది. ఇప్పటికే వరంగల్ మామునూరు ఎయిర్పోర్ట్...
జ్ఞానతెలంగాణ,రంగారెడ్డి జిల్లా ప్రతినిధి : తాండూరులో అవినీతి మరొకసారి వెలుగులోకి వచ్చింది. తాండూరు పురపాలక కార్యాలయంలో సీనియర్ అసిస్టెంటుగా పనిచేస్తున్న బి. రమేష్ అనే అధికారి లంచం తీసుకుంటూ తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులకు పట్టుబడ్డాడు.ఫిర్యాదుదారుడు తాను నిర్మించుకున్న ఒక షెడ్డుకు ఇంటి నంబర్...
జ్ఞానతెలంగాణ,సంగారెడ్డి ప్రతినిధి,ఆగస్టు 19 : మన జీవితంలోని మధుర జ్ఞాపకాలను ఎప్పటికీ భద్రపరిచేది ఫోటోగ్రఫీ మాత్రమేనని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య అన్నారు. మంగళవారం ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సంగారెడ్డి కలెక్టరేట్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీజీఐఐసీ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి, జిల్లా ఎస్పీ...
జ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, ఆగస్టు 19 :ఆశ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని సీఐటీయూ జిల్లా నాయకులు పెంజర్ల సైదులు డిమాండ్ చేశారు. తమ సమస్యలు పరిష్కరించాలని మంగళవారం ఆశ వర్కర్లు ప్రాథమిక ఆరోగ్యం కేంద్రం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆశ వర్కర్లకు...
జ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, ఆగస్టు 19 : ఈత చెట్ల పెంపకంతో గీత కార్మికులకు ఉపాధి లభిస్తుందని నకిరేకల్ ఎక్సైజ్ జమీందార్ ఎస్కే జావిద్ అన్నారు. వనమహోత్సవ కార్యక్రమంలో భాగంగా మంగళవారం మండలంలో ఈదులూరు గ్రామంలో ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో ఈత, ఖర్జూర మొక్కలు నాటారు. ఈ...
జ్ఞాన తెలంగాణ,సంగారెడ్డి ఆగస్టు 19 :హైదరాబాద్ లో డాక్టర్ వివేక్ వెంకటస్వామి రాష్ట్ర కార్మిక ఉపాధి మరియు మైనింగ్ శాఖ మంత్రివర్యులను కలిసిన ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు దుర్గాప్రసాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ సంచుల కలిసి జిల్లాలో అక్రమ...
జ్ఞాన తెలంగాణ,చిట్యాల,ఆగస్టు19,2025 : తెల్ల రేషన్ కార్డు కలిగి దారిద్ర్య రేఖకు దిగువన గల కుటుంబాలకు పేదలకు ఖరీదైన శస్త్ర చికిత్సలు ఇతర వైద్య చికిత్సలు ఉచితంగా అందించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టిందని రాజీవ్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ ఉమ్మడి...
సూర్యాపేట జిల్లా తుంగతుర్తిలో ఆర్ఎంపీ మాఫియా అక్రమాలు కలకలం రేపుతున్నాయి. బాలాజీ ఆస్పత్రి పేరిట కేంద్రం ఏర్పాటు చేసి లింగ నిర్ధారణ పరీక్షలు, అబార్షన్లు నిర్వహిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. తాజాగా ఆర్ఎంపీ శ్రీనివాస్ ఒక మహిళకు లింగ నిర్ధారణ చేసి ఆడబిడ్డ అని తేలడంతో అబార్షన్ చేశాడు....
జ్ఞానతెలంగాణ,స్టేట్ బ్యూరో : ఏసీబీ దాడులు చేసి ఎంతో మంది అవినీతి అధికారులను రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంటున్నా రాష్ట్రంలో అవినీతికి మాత్రం తెరపడటంలేదు. నిత్యం ఎక్కడో ఒకచోట లంచాల పర్వం కొనసాగుతూనే ఉంది. తాజాగా రంగారెడ్డి జిల్లా ఆమనగల్ మండలంలో ఇద్దరు అవినీతి అధికారులు ఏసీబీకి పట్టుబడ్డారు.ఆమనగల్...