Monthly Archive: March 2025
అగ్నివీర్ నోటిఫికేషన్ విడుదల భారత సైన్యంలో ‘అగ్నివీర్’ల నియామకానికి ప్రభుత్వం గురువారం నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత కలిగిన అభ్యర్థులు 2025 ఏప్రిల్ పదోతేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎన్సీసీ, ఐటీఐ, డిప్లమో అభ్యర్థులకు బోనస్ మార్కులు ఉంటాయి. ఉమ్మడి ప్రవేశపరీక్ష తెలుగు, తమిళంతో పాటు 13...
ట్రంప్ నేతృత్వం: అమెరికాపై పెరుగుతున్న వ్యతిరేకత 2025లో డొనాల్డ్ ట్రంప్ మరోసారి అమెరికా అధ్యక్షుడిగా ఎన్నిక కావడంతో, ప్రపంచవ్యాప్తంగా ఉద్రిక్తతలు మళ్లీ ముదిరాయి. కెనడా, భారత్, ఉక్రెయిన్ వంటి దేశాలు ఆయన విధానాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. విదేశీ నేతలను అవమానించే వ్యాఖ్యలు, ఇతర దేశాల సంస్కృతులపై ద్వేషపూరిత...
బోడంపహాడ్ రైతు వేదిక దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జ్ఞాన తెలంగాణ,షాబాద్,మార్చి 13: షాబాద్ మండల పరిధిలోని బోడంపహాడ్ గ్రామంలోని రైతువేదిక దగ్గర అదే గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులు ఎదురెదురు బైకులపై వచ్చి ఢీ కొట్టుకొనడంతో తీవ్ర గాయాలు అయ్యాయి. వివరాలలోకి వెళితే షాబాద్ సి...
షాబాద్ దుర్గా వైన్స్ లో యువకుని దారుణ హత్య జ్ఞాన తెలంగాణ,షాబాద్,మార్చి 13: షాబాద్ మండల కేంద్రంలోని దుర్గా వైన్స్ లో బుధవారం రాత్రి యువకుని దారుణ హత్య జరిగింది.షాబాద్ సి ఐ కాంతా రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం… షాబాద్ గ్రామానికి చెందిన చేగూరి భిక్షపతి...
నేతల స్టేచర్ కాదు..రైతుల ఫ్యూచర్ గురించి ఆలోచించండి రైతులను నిర్లక్ష్యం చేస్తున్న రేవంత్ ప్రభుత్వం – రైతు భరోసా ఇవ్వలేదు,రైతు రుణ మాఫీ పూర్తిగా చేలేదు – పంట నష్ట పరిహారం చెల్లించాలి – యాసంగి పూర్తయ్యేంత వరకు నీళ్లు వదలండి – అన్నదాతలను ఆదుకోవాలని ప్రభుత్వానికి...
తెలంగాణ గురుకుల ఫలితాలు విడుదల తెలంగాణ గురుకుల 5వ తరగతి ప్రవేశ పరీక్ష ఫలితాలు,తెలంగాణ గురుకులాల్లో 6,7,8, & 9 తరగతుల ఖాళీ సీట్ల భర్తీ ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల LINK : http://tgswreis.telangana.gov.in/
రంగారెడ్డి జిల్లా టీయూడబ్ల్యుజే (ఐజేయు) కమిటీని రద్దు చేయాలి రంగారెడ్డి జిల్లా టీయూడబ్ల్యుజే సీనియర్ జర్నలిస్టులు రఘుపతి, గణేష్ ఏకపక్షంగా కమిటీని వేయడం అన్యాయం రాష్ట్ర కమిటీని పక్కదారి పట్టించిన శ్రీకాంత్ రెడ్డి మాజీ మంత్రి పీఆర్వోను జిల్లా అధ్యక్షుడిగా చేయడం సిగ్గుచేటు పదవి, మార్పు ఎజెండాగా...
ఏప్రిల్ 4న శంకర్పల్లి కి రాష్ట్ర గవర్నర్ విష్ణు దేవ్ వర్మ శంకర్పల్లిలో ఏప్రిల్ 4న ఏకలవ్య గ్రామీణ వికాస్ ఫౌండేషన్ జనుగుర్తి కేంద్రం ఆధ్వర్యంలో ప్రకృతి సేంద్రియ రైతుల సమ్మేళనము ముఖ్య అతిథులుగా హాజరుకానున్న రాష్ట్ర గవర్నర్ విష్ణు దేవ్ వర్మ కేంద్రమంత్రి జితేంద్ర సింగ్...
వెంటనేఉపాధ్యాయులకు రెమ్యూనరేషన్ చెల్లించాలి టిఆర్ఎఫ్ జిల్లా అధ్యక్షులు కొమ్ము లోకేశ్వర్ప్రధాన కార్యదర్శి జామ కుషాల్ జ్ఞానతెలంగాణ,రంగారెడ్డి :ఏడాది గడుస్తున్నా ఇప్పటి వరకు ఎస్ఎస్సి స్పాట్వా ల్యువేషన్ లో ఏ ఈ, సి ఈ, స్పెషల్ అసిస్టెంట్ ఇతర విధులు నిర్వహించినఉపాధ్యాయులకు ఏడాది గడుస్తున్నా నేటికి రెమ్యూనరేషన్ చెల్లించలేదని...
మహబూబాబాద్ జిల్లా, సీరోలు మండలం ఉప్పరిగూడెం గ్రామశివారు మంజాతండా లో దారుణం..జరిగింది.మాంసం కూర వండలేదని భార్యను అతికిరాతకంగా కొట్టి చంపిన భర్త బాలు…మాలోత్ కళావతి (35) తో ఆమె భర్త బాలు రాత్రి ఎవ్వరు లేని సమయంలో గొడవపడి కొట్టి చంపినట్లు మృతురాలి తల్లి ఆరోపణలు చేస్తున్నారుఘటన...