Monthly Archive: March 2025

ప్రజా చైతన్య యాత్ర..

జ్ఞాన తెలంగాణ రామన్నపేట మార్చి 23: రామన్నపేట ప్రజా సమస్యలపై ప్రారంభమైన పాదయాత్రప్రజా సమస్యలు పరిష్కరించి ప్రభుత్వాలు ఇచ్చిన హామీలను పరిష్కరించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వేస్లీ డిమాండ్ చేశారు. సిపిఎం మండల కమిటీ ఆధ్వర్యంలో రామన్నపేట మండల సమగ్రాభివృద్ధి-ప్రజా సమస్యల పరిష్కారంకై మండల వ్యాప్తంగా...

ఇది నా ఫ్రాంచైజీ….వీల్‌చైర్‌లో ఉన్నా లాక్కెళ్తారు..!

రిటైర్మెంట్‌ వార్తలపై స్పందించిన ధోనీ. టీమిండియా మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోనీ ఐపీఎల్‌కు సన్నద్ధమయ్యాడు. చెన్నైలో నేడు ముంబయితో మ్యాచ్‌లో ఆడనున్నాడు. 2016, 2017 సీజన్లు మినహా మిగతా అన్ని సీజన్లలో చెన్నై తరఫున టీ20 క్రికెట్‌ ఆడుతున్నారు. అయితే, గత కొన్ని సంవత్సరాలుగా ధోనీ...

బడి, గుడి ఏదైనా బీఆర్ఎస్ ప్రభుత్వమే కట్టింది: కేటీఆర్

బడి, గుడి ఏదైనా బీఆర్ఎస్ ప్రభుత్వమే కట్టింది: కేటీఆర్ కాంగ్రెస్, బీజేపీ దొందూ దొందేనని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. సీఎం రేవంత్ తెలంగాణలో దోచి ఢిల్లీకి కట్టబెడుతున్నారని ఆరోపించారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ ని ఏం అడిగినా శివం, శవం అంటూ ముచ్చట...

విప్లవ నిప్పుకణం భగత్ సింగ్

జ్ఞాన తెలంగాణ,చేవెళ్ల రంగారెడ్డి జిల్లా, మార్చి 23 : చేవెళ్ల మున్సిపాలిటీ కేంద్రంలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో భగత్ సింగ్ 94వ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించడం జరిగింది.ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ చేవెళ్ల డివిజన్ కార్యదర్శి అరుణ్ కుమార్ మాట్లాడుతూ,దేశ స్వాతంత్రం కోసం అతి చిన్న...

తప్పుడు వ్యవహారం సరికాదు

తప్పుడు వ్యవహారం సరికాదు జ్ఞాన తెలంగాణ ఖమ్మం రూరల్ ప్రతినిధి మర్చి 24 ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని బైపాస్ రోడ్డులో గల ఓ ఫ్లాట్ ఆక్రమణలో కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టను దెబ్బతీసేలా కొందరు సో కాల్డ్ నేతలు వ్యవహరించిన తీరుతో తమ పార్టీకి సంబంధం లేదని జిల్లా...

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎడవల్లి రామిరెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి పొంగులేటి

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎడవల్లి రామిరెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి పొంగులేటి జ్ఞాన తెలంగాణ,ఖమ్మం రూరల్ ప్రతినిధి 24 : కూసుమంచి మండలంలోని పాలేరు గ్రామంలో ఇటీవల గత రెండు రోజుల క్రితం కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎడవల్లి రామి రెడ్డి మాతృమూర్తి అయినా శ్రీమతి...

“”వారు అమరులు””

తెల్లదొరలను దేశం నుండి తరిమికొట్టాలనే ధ్యేయంతో ప్రాణార్పణకు సిద్ధమై పోరాడుతున్న ఈ వీరులను– సైమన్‌ కమిషన్‌ రాకను నిరశిస్తూ పంజాబ్‌ కేసరి లాల లజపతిరాయ్‌ నాయకత్వంలో ఉద్యమిస్తున్న ప్రజలపై బ్రిటీష్‌ పోలీసులు తీవ్రంగా లాఠీ ఛార్జ్‌ చేయడం ఆగ్రహం తెప్పించింది. లాఠీ చార్జ్‌కు నాయకత్వం వహించిన బ్రిటీష్‌...

భవిష్య భారత్ LTIMindtree ఫౌండేషన్ వారి సహకారంతో చెక్ డ్యాం నిర్మాణం

జ్ఞానతెలంగాణ, గట్టు మండలం: గట్టు మండల కేంద్రంలో మల్లంపల్లి గ్రామములో చెక్ డ్యామ్ నిర్మాణం చేసిన దానిని ఈరోజు రైతుల ద్వారా ప్రారంభించడం జరిగింది కార్యక్రమానికి ముఖ్య అతిధిగాహాజరయ్యారు.లైబ్రరీ వుడ్ ఆఫీసర్ హరికృష్ణ సార్CO లక్ష్మన్న మాట్లాడుతూ ప్రపంచ నీటి దినోత్సవంగా గ్రామంలో చెక్ డ్యాం నిర్మాణం...

రేపటి నుండి ఆర్‌జేసీసెట్‌ దరఖాస్తులు

రేపటి నుండి నుంచి ఆర్‌జేసీసెట్‌ దరఖాస్తులు రాష్ట్రంలోని 35 తెలంగాణ గురుకుల రెసిడెన్షియల్‌ జూనియర్‌ కళాశాలల్లో ప్రవేశానికి రేపటి నుండి ఏప్రిల్‌ 23వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఈమేరకు తెలంగాణ గురుకుల విద్యాలయాల సంస్థ నోటిఫికేషన్‌ జారీ చేసింది. గురుకులాల్లో ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ గ్రూపులను...

రెండవ రోజు హిందీ పరీక్ష ప్రశాంతం-కానీ ఐదుగురు గైర్హాజరు

రెండవ రోజు హిందీ పరీక్ష ప్రశాంతం-కానీ ఐదుగురు గైర్హాజరు జ్ఞాన తెలంగాణ, శంకర్‌పల్లి: శంకర్‌పల్లి మండలంలోని ఐదు పరీక్షా కేంద్రాల్లో పది తరగతి పరీక్షలు రెండో రోజు కూడా ప్రశాంతంగా జరిగాయి. శనివారం నిర్వహించిన హిందీ పరీక్షకు మొత్తం 1,000 మంది విద్యార్థులలో 995 మంది హాజరయ్యారు,...

Translate »