Monthly Archive: February 2025
బహుజనులకేమో ఉచితాలు వద్దు, బనియాలకేమో రుణమాఫీలు కరెక్టా– సమతా సైనిక్ దళ్ అగ్రహారంలోని సుప్రీంకోర్టు తన మనుస్మృతిలోని నిబంధన ప్రకారం ఉచిత పథకాలు వద్దనే తీర్పు, ఈ దేశ మూలనివాసుల బ్రతుకు జీవనంపై తీవ్రమైన ప్రభావం చూపబోతుంది. మౌలికంగా ప్రజలకు సంక్షేమ పథకాలను అందించడం రాజ్యాంగబద్ధమైన బాధ్యత...
తెలంగాణ ఏర్పాటులో సుష్మా కీలక పాత్ర తెలంగాణ బిల్లు లోక్సభలో ఆమోదం పొందడంలో సుష్మా స్వరాజ్ కీలకపాత్ర పోషించారు. ఆమె జన్మదిన సందర్భంగా సుష్మా పాత్ర గురించి ఒక్కసారి మననం చేసుకుందాం. 2014 ఫిబ్రవరి 18వ తేదీ. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ...
ప్రజలను మూర్ఖులుగా చేయడంలో ప్రభుత్వమే అగ్ర గణ్యం. దేశంలో ఆధ్యాత్మిక ప్రచారానికి ఎన్నో సంస్థలు నిర్విరామంగా పనిచేస్తున్నాయి. మత సంబంధిత ప్రార్థనా స్థలాలు, చెవులు చిల్లులు పడేలా, రోగులు హార్ట్ ఎటాక్ తో చనిపోయేటట్టు, పాఠశాలల విద్యా బోధన సరి అయిన రీతిలో జరగకపోవడం లాంటి వన్నీ...
“Religion has been used as a means of controlling people, of exploiting people, of dividing people.”— జిడ్డు కృష్ణమూర్తి (The First and Last Freedom, page 125) జిడ్డు కృష్ణమూర్తి మతాన్ని వ్యక్తిగత ఆధ్యాత్మిక అనుభూతిగా కాకుండా, అది సామాజికంగా...
వైభవంగా శ్రీ భ్రమరాంబ మల్లికార్జున కళ్యాణం జ్ఞాన తెలంగాణ,శంకర్ పల్లి : రంగారెడ్డి జిల్లా శంకరపల్లి మండలంఅంతప్ప గూడెం గ్రామంలోశ్రీ భ్రమరాంబ మల్లికార్జున దేవాలయంలో కొలువైన శ్రీ భ్రమరాంబ మల్లికార్జున కళ్యాణం వైభవంగా జరిగినది ఇట్టి కార్యక్రమంలో చుట్టుపక్కల గ్రామాలతోపాటు రామ ప్రజల్లో అధిక మొత్తంలో పాల్గొన్నారు...
జ్ఞాన తెలంగాణ, నారాయణ పేట ప్రతినిది, ఫిబ్రవరి 10: నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలం కందేన్ పల్లి గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేయుచున్న శ్రీ మల్లన్న స్వామి,శివలింగం, గణపతి నందినాగును కురుమం నవగ్రహాల విగ్రహాల ప్రతిష్టాపనకు ముఖ్యఅతిథిగా మాజీ డి సి సి అధ్యక్షులు కుంభం శివకుమార్...
జ్ఞాన తెలంగాణ సంగారెడ్డి జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 11: సంగారెడ్డి బి ఆర్ అంబేద్కర్ స్టేడియం అభివృద్ధి కొరకు 32 కోట్ల రూపాయలు మంజూరు చేయించాలని తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి గారికి తెలిపిన టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి గారు మరియు TGIIC...
కులగణన సర్వే చిత్తు కాగితంతో సమానం : కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించిన కులగణనపై కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతూ.. కులగణన సర్వే తప్పుల తడకగా ఉందని, అది చిత్తు కాగితంతో సమానమని విమర్శించారు. సర్వేను శాస్త్రీయంగా మళ్లీ నిర్వహించాలని డిమాండ్...
ఇవాళ ఇంగ్లాండ్తో భారత్ రెండో వన్డే.. బరిలో కోహ్లీ భారత్, ఇంగ్లాండ్ మూడు మ్యాచ్ల వన్డే సిరీస్లో కీలక పోరుకు వేళైంది. ఇవాళ ఇరు జట్ల మధ్య బారాబతి స్టేడియం వేదికంగా రెండో వన్డే జరుగనుంది. మోకాలి నొప్పితో తొలి వన్డేకు దూరమైన స్టార్ బ్యాటర్ విరాట్...
కొత్త రేషన్ కార్డులకు ఈసీ బ్రేక్ తెలంగాణలో కొత్త రేషన్ కార్డులకు ఎన్నికల సంఘం బ్రేక్ వేసింది. కొత్త రేషన్ కార్డులకు మీసేవలో దరఖాస్తులకు ప్రభుత్వం వెసులుబాటు కల్పించగా.. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ దృష్ట్యా వాటిని తక్షణమే నిలిపివేయాలని ఈసీ ఆదేశించింది