Monthly Archive: December 2023
తెలంగాణలో కొత్త రేషన్కార్డుల జారీకి ప్రభుత్వం చర్యలు • త్వరలోనే అప్లికేషన్లు స్వీకరించాలని నిర్ణయం విధివిధానాలు రూపొందిస్తున్న కొత్త ప్రభుత్వం • ఇప్పుడున్న రేషన్ కార్డులపై సమీక్ష • కొన్ని నెలలుగా రేషన్ తీసుకోని కార్డులు ఉంచాలా..తీసేయాలా అనేదానిపై అధికారులతో చర్చలు • అసలైన అర్హులకే కార్డులుండేలా...
మేడిగడ్డ పునరుద్ధరణ మా బాధ్యత కాదు ఎల్అండ్టీ సంచలన లేఖ. హైదరాబాద్ డిసెంబర్16:మేడిగడ్డ బ్యారేజీలో కుంగిన ప్రాంతం పునరుద్ధరణ బాధ్యత తమది కాదని ఎల్అండ్టీ ప్రాజెక్ట్ ఈఎన్సీకి సంచలన లేఖ రాసింది.రిపేర్కు అయ్యే ఖర్చు మొత్తం భరించడంతో పాటు అనుబంధ ఒప్పందం చేసు కుంటేనే ముందుకెళ్తామని సంస్థ...
తెలంగాణ ప్రభుత్వ విప్ లుగా నలుగురిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ. ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజిక వర్గాలకు చెందిన ఈ నలుగురూ మొదటిసారి శాసన సభ్యులయినవారే. అడ్లురి లక్ష్మణ్, ఆది శ్రీనివాస్, జటోత్ రామచంద్ర నాయక్, బీర్ల అయిలయ్య.
కేసీఆర్కు వై కేటగిరి భద్రత కేటాయించిన ప్రభుత్వం హైదరాబాద్ : మాజీ సీఎం కేసీఆర్కు తెలంగాణ ప్రభుత్వం భద్రత కుదించింది. ఆయనకు ‘Y కేటగిరి’ భద్రతను ప్రభుత్వం కేటాయించింది. మాజీ మంత్రులకు 2+2 భద్రతను పోలీస్ శాఖ కేటాయించింది. మాజీ ఎమ్మెల్యేలకు పూర్తిగా భద్రత తొలగించింది. వారికి...
తెలంగాణ అసెంబ్లీ లో ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ తమీలి సై ప్రసంగం తెలంగాణ ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారు. నియంత పాలన నుండి ప్రజలకు విముక్తి కలిగింది. మార్పు కోసం తెలంగాణ ప్రజలు స్పష్టమయిన తీర్పు ఇచ్చారు. తెలంగాణ లో ప్రజా పాలన ప్రారంభం అయింది.తెలంగాణ...
మాజీ ఎమ్మెల్యే లకు పోలీసు సెక్యూరిటీ తొలగింపు తెలంగాణ వ్యాప్తంగా మాజీ ఎమ్మెల్యే లకు పోలీసు సెక్యూరిటీ లను తొలగించిన రాష్ట్ర ప్రభుత్వం.
సిక్కింలో హిమపాతం.. 1,217 మందిని రక్షించిన ఆర్మీ గాంగ్టక్: ఉత్తరాదిలో ఉష్ణోగ్రతలు (Temparature) అంతకంతకూ తగ్గుతున్నాయి. మంచు భారీగా కురుస్తుండటంతో దిల్లీ (Delhi)తోపాటు ఉత్తరాఖండ్, జమ్ముకశ్మీర్, సిక్కిం (sikkim) తదితర రాష్ట్రాలను చలి వణికిస్తోంది..మరోవైపు పెద్ద ఎత్తున మంచు కురవడంతో తూర్పు సిక్కింలోని పర్వత సానువుల్లో చిక్కుకుపోయిన...
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు భద్రత పెంపు మోన్న పార్లమెంట్లో స్మోక్ బాంబు దాడి నేపథ్యంలో భద్రత పెంచిన పోలీసులుమంత్రుల నుండి ఎమ్మెల్యేల వరకు అందరి వాహనాలు తనిఖీఎమ్మెల్యేలతో కేవలం ఒక వ్యక్తిని మాత్రమే అసెంబ్లీలోకి అనుమతిఅసెంబ్లీ పాసు ఉన్న వారిని కూడా పూర్తిగా తనిఖీ చేసి లోపలికి...
సభాపతిగా బాధ్యతలు చేపట్టిన గడ్డం ప్రసాద్. హైదరాబాద్ డిసెంబర్ 14:తెలంగాణ అసెంబ్లీ స్పీకర్గా గడ్డం ప్రసాద్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.గురువారం అసెంబ్లీలో స్పీకర్గా గడ్డం ప్రసాద్ కుమార్ పేరును ప్రోటెం స్పీకర్ అక్బరుద్దీ ఓవైసీ అధికారికంగా ప్రకటించారు. స్పీకర్ స్థానంలో ఆశీను లయ్యారు.స్పీకర్గా ఎన్నికైన గడ్డం ప్రసాద్కు...
పార్లమెంటు ఘటనపై 8 మంది భద్రత సిబ్బంది సస్పెండ్. న్యూఢిల్లీ డిసెంబర్ 14:దేశ అత్యున్నత ప్రజా స్వామ్య వేదిక అయిన పార్లమెంటులో బుధవారం చెలరేగిన అలజడి పెను సంచలనం సృష్టించిన ఘటనపై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గురువారం కీలక మంత్రులతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు.కేంద్ర...