Daily Archive: December 11, 2023
ఉచితం సరే…. పల్లెలకు బస్సులేవి. కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీలో ఒకటైన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించే మహాలక్ష్మి పథకం ప్రారంభమైంది,*తొగుట మండలం నుండి మహిళలు వివిధ ప్రాంతాలకు వెళుతూ ఉంటారు కానీ మన మండలానికి ఒక బస్సు కూడా లేదు కాబట్టి ఇప్పటికైనా...
నేటి నుండే ‘రైతుబంధు’ నిధుల విడుదల: సీఎం రాష్ట్రంలోని రైతులందరికీ ‘రైతుబంధు’ నిధులను వారి ఖాతాల్లో జమచేసే ప్రక్రియను నేటి నుండి ప్రారంభించాలని సీఎం శ్రీ రేవంత్ రెడ్డి ఆదేశించారు. వ్యవసాయ శాఖపై ముఖ్యమంత్రి డా. బీ. ఆర్. అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో దాదాపు మూడు గంటల...
ప్రభుత్వ స్థలాల్లో మాజీ మంత్రి ఎర్రబెల్లి దగ్గర పనిచేసిన వారికి డబుల్ బెడ్రూం ఇళ్లు.. జనగామ జిల్లా:**ఇండ్లు లేని పేదలకు గత బిఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన డబుల్ బెడ్రూం ఇండ్లు నిరుపేదలకు ‘వరం’అని చెప్పుకోవచ్చు.**కానీ అలాంటి నిరుపేదలకు అందాల్సిన ఇడ్లు బిఆర్ఎస్ పార్టీకి చెందిన వాళ్లకు...
ఉద్యోగాల భర్తీ పై రెండు రోజుల్లో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష. ఉద్యోగాల భర్తీ పై రెండు రోజుల్లో సీఎం రేవంత్ రెడ్డి సమీక్షనిరుద్యోగులకు తీపి కబురు రెండు రోజుల్లో సీఎం రేవంత్ సమీక్షతెలంగాణ నిరుద్యోగులకు తీపి కబురు ఉద్యోగాల భర్తీపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కీలక నిర్ణయం...
తెలంగాణ ప్రభుత్వానికి మావోయిస్ట్ నేత జగన్ పేరిట లేఖ విడుదల. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి కాంగ్రెస్ అధికారం చేపట్టి ఇచ్చిన హామీలు అమలు దిశగా కసరత్తు చేస్తోంది. ఇప్పటికే మహాలక్ష్మీ పేరుతో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సాఫీగా సాగుతోంది ఇలాంటి క్రమంలో మావోయిస్ట్ పార్టీ...
రంగారెడ్డి జిల్లాలో భారీ అగ్నిప్రమాదం. రంగారెడ్డి డిసెంబర్11:రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ లో అగ్ని ప్రమాదం జరిగింది సోమవారం తెల్లవారుజామున రాజేందర్ నగర్ పరిధిలోని టాటా నగర్ లో ఉన్న ఓ ప్లాస్టిక్ గోదాములో ప్రమాదవశాత్తు మంటలు అలుముకున్నాయి.మంటలు పెద్ద ఎత్తున చెలరేగడంతో గోదాం పరిసర ప్రాంతాల్లో...
ఎక్సైజ్ పర్యటక శాఖ మంత్రిగా జూపల్లి కృష్ణారావు పదవి బాధ్యతలు స్వీకరణ. హైదరాబాద్ డిసెంబర్ 11:తొమ్మిది సంవత్సరాల అస్తవ్యస్త పరిపాలనను ఒక్క రాత్రిలో మార్చలేమని దీన్నంతటిని సెట్ చేసేం దుకు మార్గాలను పరిశీలిస్తు న్నామని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.సోమవారం ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రిగా ఆయన...
పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేయలేదు: కిషన్ రెడ్డి క్లారిటీ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి.. జనసేనాని పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారని ప్రచారం జరిగుతుంది. పవన్ కల్యాణ్పై నేను అనుచిత వ్యాఖ్యలు చేసినట్లుగా ఆదివారం సాయంత్రం నుంచి సోషల్ మీడియాలో కొందరు దుష్ప్రచారం...
చారిత్రాత్మక మైలురాయిని అధిగమించిన యువగళం పాదయాత్ర3వేల కి.మీ. అధిగమించిన చారిత్రాత్మక ఘట్టానికి గుర్తుగా తుని యనమల గెస్ట్ హౌస్ వద్ద పైలాన్ ను ఆవిష్కరించిన యువనేత లోకేష్, కార్యక్రమానికి హాజరైన నారా బ్రాహ్మణి, దేవాన్ష్,మోక్షజ్ఞ, భరత్.తుని నియోజకవర్గం తేటగుంట వద్ద పండుగ వాతావరణం.వేలాది కార్యకర్తలు, అభిమానుల రాకతో...