వైకుంఠ ద్వార దర్శనం కోసం వెళ్తే ఏకంగా వైకుంఠానికే పంపుతున్నారు : వైఎస్ షర్మిల
వైకుంఠ ద్వార దర్శనం కోసం వెళ్తే ఏకంగా వైకుంఠానికే పంపుతున్నారు : వైఎస్ షర్మిల వైకుంఠ ద్వార దర్శనం కోసం వెళ్తే ఏకంగా వైకుంఠాని కే పంపుతున్నారని.. గోవింద నామాలు ప్రతిధ్వనించాల్సిన చోట ఘోరమైన మృత్యుఘోష వినిపిస్తున్నారని ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్.షర్మిల విమర్శించారు.లక్షలాది మంది భక్తులు...