మిస్ యూనివర్స్ ఇండియా 2025’గా మణిక విశ్వకర్మ
ప్రతిష్ఠాత్మక మిస్ యూనివర్స్ ఇండియా 2025 కిరీటం రాజస్థాన్కు చెందిన మణిక విశ్వకర్మను వరించింది. సోమవారం రాత్రి జైపూర్లో అట్టహాసంగా జరిగిన ఫైనల్స్లో ఆమె విజేతగా నిలిచారు. గత ఏడాది విజేత రియా సింఘా, మణికకు కిరీటాన్ని అలంకరించారు. ఈ విజయంతో మణిక ఈ ఏడాది నవంబర్లో...