Tagged: Telangana

స్పీకర్ గడ్డం ప్రసాద్ కు నోటీసులు

ఫిరాయింపు ఎంఎల్ఏల అనర్హతపై సుప్రింకోర్టు నోటీసులు..!! పదిమంది ఫిరాయింపు ఎంఎల్ఏల అనర్హతవేటు విషయంలో బుధవారం కీలకపరిణామం చోటుచేసుకున్నది. అదేమిటంటే తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాదరావుకు సుప్రింకోర్టు నోటీసులు జారీచేసింది.ఎన్నిరోజుల్లో ఫిరాయింపు ఎంఎల్ఏల అనర్హతపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటారో చెప్పాలని సుప్రింకోర్టు నోటీసుల్లో స్పష్టంగా కోరింది....

మరికొద్ది క్షేణల్లో టెన్త్ ఫలితాలు

మరికొద్ది క్షేణల్లో టెన్త్ ఫలితాలు జ్ఞాన తెలంగాణ, డెస్క్: రాష్ట్రంలో పదో తరగతి పరీక్షల ఫలితాలు మరికొద్ది క్షేణాల్లో విడుదల కానున్నాయి. ఉదయం 11 గంటలకు హైదరాబాద్ లోని ఎస్సీఈఆర్టీ కాంప్లెక్స్ లో విద్యాశాఖ సెక్రటరీ బుర్రా వెంకటేశం, స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్ శ్రీ దేవసేన రిజల్ట్స్...

ఎనిమిదో తరగతి నుంచే ఐఐటీ, మెడిసిన్‌ ఫౌండేషన్‌ కోర్సులు

ఎనిమిదో తరగతి నుంచే ఐఐటీ, మెడిసిన్‌ ఫౌండేషన్‌ కోర్సులు జ్ఞాన తెలంగాణ,జ్ఞాన దీక్ష డెస్క్,హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలోని సాంఘిక సంక్షేమ ,గిరిజన సంక్షేమ గురుకులాల్లో చదువుతున్న విద్యార్థులు ఐఐటీ, మెడిసిన్‌ ఇతర ప్రతిష్ఠాత్మక సంస్థల్లో అత్యధిక సీట్లు సాధించేలా ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు. ఇందులో భాగంగా ఆయా...

తెలంగాణ రైతులకు షాక్ 19 లక్షల ఎకరాలకు రైతుబంధు కట్..!

తెలంగాణ రైతులకు షాక్ 19 లక్షల ఎకరాలకు రైతుబంధు కట్..! తెలంగాణ రాష్ట్రంలోని రైతులకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరో దిమ్మతిరిగే షాక్ ఇచ్చేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది భారత రాష్ట్ర సమితి పార్టీ చెప్పినట్లుగానే రైతు బంధు విషయంలో కొర్రీలు పెట్టేందుకు రెడీ అవుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం.*ఏకంగా...

ఆసియాన్ గేమ్స్ లో సత్తా చాటిన నందిని ఎవరు?

ఎవరీ నందిని?చాయ్ వాలా కూతురు ఏషియన్ గేమ్స్ లో ఆడే స్థితికి ఎలా వెళ్ళింది?ఇది తెలంగాణ ప్రభుత్వం విజయమా?అప్పటి గురుకుల కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి విజయమా? ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానం వెతికే ప్రయత్నం చేద్దాం.డాక్టర్ ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ గురుకులాల కార్యదర్శిగా...

ఉన్నత అధికారులతో సిఎస్ శాంతి కుమారి గారు అత్యవసర భేటీ

తెలంగాణ సీ,ఎస్ శాంతికుమారి ఈరోజు అత్యవసరంగా కీలక అధికారుతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. కేంద్ర ఎన్నికల అధికారులు హైదరాబాద్ పర్యటనకు వస్తున్న సందర్భంగా సిద్ధంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. వచ్చేనెల మూడో తేదీ నుంచి సీఈసీ టీం నగరంలోనే ఉంటుందని...

తెలంగాణ గిరిజన గురుకులంలో ఫ్యాకల్టీ

Image Source | The Hans India తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ. తాత్కాలిక ప్రాతిపదికన సిరిసిల్లలోని టీటీడబ్ల్యూఆర్ ఫైన్ ఆర్ట్స్ అకాడమీలో ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఖాళీల వివరాలు అర్హత: సంబంధిత సబ్జెక్టులో పీజీ...

అంగన్వాడీ కార్మికులకు కనీస వేతన చట్టాన్ని అమలు చేయాలి

బిఎస్పీ జిల్లా ఇంచార్జ్ తేజావత్ అభినాయక్ చిన్నగూడూరు:-అంగన్వాడీ కార్మికులకు కనీస వేతన చట్టాన్ని అమలుచేసి వారి సమస్యలను పరిష్కరించాలని బహుజన్ సమాజ్ పార్టీ మహబూబాబాద్ జిల్లా ఇంచార్జ్ తేజావత్ అభినాయక్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ అసెంబ్లీ చిన్నగూడూరు మండలకేంద్రంలో అంగన్వాడీ కార్మికుల సమ్మె...

Translate »