జ్ఞానవంతమైన సమాజాన్ని నిర్మించడమే స్వేరోస్ ప్రధాన లక్ష్యం

గిద్ద విజయ్ కుమార్ స్వేరో ఈరోజు అచ్చంపేట కేంద్రంలో బాబు జగ్జీవన్ రామ్ భవనంలో స్వేరోస్ నాయకుల సమావేశాన్ని అసెంబ్లీ ఇంచార్జ్ రెడ్డపాకుల శివశంకర్ ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కోకన్వీనర్ గిద్ద విజయ్ కుమార్ స్వేరో హాజరయ్యారు. ఈ సందర్భంగా స్వేరోస్ నాయకులను...