ప్రతిభ చాటిన విద్యార్థులకు సన్మానం !

జ్ఞానతెలంగాణ, సూర్యాపేట :2024-25 సంవత్సరం పదవ తరగతి ఫలితాల్లో ఉన్నత మార్కులు సాధించిన సూర్యపేట జిల్లా,ఆత్మకూర్ (S) మండల పరిధి, శెట్టిగూడెం గ్రామ విద్యార్థులకు ఈరోజు మట్టే నగేష్ స్వేరో గారి ఆధ్వర్యంలో స్వేరో సర్కిల్ తరపున మొదట మూడు స్థానాల్లో నిలిచిన విద్యార్థిని, విద్యార్థులకు పల్లి...