సింధు జలాలపైభారత్ కుపాక్ హెచ్చరిక
సింధు జలాలపై భారత్ కు పాక్ హెచ్చరిక జ్ఞానతెలంగాణ,నేషనల్ బ్యూరో ప్రతినిధి : సింధు నదీ జలాల ఒప్పందం అంశం మరోసారి భారత్–పాకిస్థాన్ మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలకు కేంద్రబిందువుగా మారింది. 1960లో ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వంతో కుదిరిన ఈ చారిత్రాత్మక ఒప్పందాన్ని ఏకపక్షంగా నిలిపివేయడం అంతర్జాతీయ చట్టాలకు...
