వినాయకుడి నిమర్జన కార్యక్రమంలో పాల్గొన్న బిజెపి నాయకులు శ్రీ వర్రీ తులసీరామ్ విజయకుమార్ గారు.
చేవెళ్ల కేంద్రంలోని శాంతినగర్ బిజెపి కార్యాలయంలోని వినాయకుడి నిమర్జన కార్యక్రమంలో పాల్గొన్న బిజెపి నాయకులు శ్రీ వర్రీ తులసీరామ్ విజయకుమార్ గారు. నిమర్జనం అనంతరం బిజెపి కార్యాలయంలో నిర్వహించిన ప్రెస్ మీట్ లో పాల్గొని వారు మాట్లాడుతూ కర్ణాటకలో అడ్డగోలు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ...
