ఈడీ కేసులో బెయిల్‌ కోసం భారాస ఎమ్మెల్సీ కవిత దాఖలు ..

దిల్లీ: ఈడీ కేసులో బెయిల్‌ కోసం భారాస ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్‌పై తీర్పును ఇక్కడి రౌజ్‌ అవెన్యూ కోర్టు మే 6కి వాయిదా వేసింది. ఈ పిటిషన్‌పై గత మూడు రోజులుగా సాగిన ఇరుపక్షాల వాదనలు బుధవారం ముగియడంతో ప్రత్యేక న్యాయమూర్తి కావేరి బవేజా...

నలుగురిలో ముగ్గురిది భారాస..

హైదరాబాద్ : ఒకవైపు కాంగ్రెస్‌ పార్టీ భారాస, భాజపా నేతలను పార్టీలోకి చేర్చుకొనే ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు ఆ పార్టీ సీనియర్‌ నేతలు కొందరు అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. పార్టీలో ఎన్నో ఏళ్లుగా పని చేస్తున్న తమను కాదని.. ఇతర పార్టీల నేతలను చేర్చుకొని టికెట్లు...

ఎటపాక- కన్నాయిగూడెం మధ్యలో ఆర్‌అండ్‌బీ రోడ్డు నిండా గోతులే ఉన్నాయి

ఎటపాక : ‘ఎటపాక- కన్నాయిగూడెం మధ్యలో ఆర్‌అండ్‌బీ రోడ్డు నిండా గోతులే ఉన్నాయి. ఈ రోడ్డు ఇట్లా ఉంటే మీ ప్రభుత్వానికే ఓట్లు పడవు. మీరు మరమ్మతులు చేయిస్తారా? లేదంటే మా రాష్ట్ర నిధులతో మమ్మల్నే ప్యాచ్‌ వర్క్‌ చేయించమంటారా?’ అని తెలంగాణ రాష్ట్ర మంత్రి తుమ్మల...

మంగళ్‌హాట్‌ ఠాణా డీఐ(డిటెక్టివ్‌ ఇన్‌స్పెక్టర్‌) మహేందర్‌రెడ్డిపై సస్పెన్షన్‌ వేటు

ధూల్‌పేట : మంగళ్‌హాట్‌ ఠాణా డీఐ(డిటెక్టివ్‌ ఇన్‌స్పెక్టర్‌) మహేందర్‌రెడ్డిపై సస్పెన్షన్‌ వేటు పడినట్లు సమాచారం. కొందరు జూదరులు, గంజాయి వ్యాపారులతో కలిసి జూద గృహంలోనే డీఐ పుట్టినరోజు వేడుకలు చేసుకున్నట్లు ఆరోపణలు రావడంతో ఆయనపై వేటు పడినట్లు సమాచారం. ఈ వ్యవహారం సీపీ దృష్టికి రావడంతో బుధవారం...

చంద్రబాబ నుంచి బీ ఫారం అందుకుంటున్న ….

చంద్రబాబ నుంచి బీ ఫారం అందుకుంటున్న చీపురుపల్లి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గౌరవ శ్రీ కిమిడి కళావెంకట రావు

ఏపీలో అవినీతి నిరోధానికి ప్రభుత్వం సంసిద్ధం.

అమరావతి : ఏపీలో అవినీతి నిరోధానికి ప్రభుత్వం సంసిద్ధం. ఏసీబీ ఆధ్వర్యంలో పనిచేసే అవినీతి నిరోధక టోల్ ఫ్రీ 14400 ఈ నెంబర్ కి ఫోన్ చేస్తే 5000/- రూ నుoచి 10000/-రూ ఇవ్వనున్నారు. దీని ద్వారా ప్రభుత్వ ఉద్యోగుల అవినీతిపై ఫిర్యాదులకు మరింత వీలు కలుగుతుంది....

డ్రై ఐస్‌ విక్రయిస్తే పదేళ్లు జైలు శిక్ష

డ్రై ఐస్‌ విక్రయిస్తే పదేళ్లు జైలు శిక్ష డ్రై ఐస్‌ విక్రయిస్తే పదేళ్ల జైలు శిక్ష విధిస్తామని ఆహార భద్రతాశాఖ హెచ్చరించింది. కర్ణాటకలో స్మోక్‌ బిస్కెట్‌ తిన్న చిన్నారి దానిని తట్టుకోలేక అరుస్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. ఆహార భద్రతాశాఖ హెచ్చరికసడ్రై...

కామారెడ్డి బిజెపి పార్టి కి రాజీనామ చేసి సొంత గూటికి చేరిన ఎల్లారెడ్డి

బ్రేకింగ్ న్యూస్.. కామారెడ్డి బిజెపి పార్టి కి రాజీనామ చేసి సొంత గూటికి చేరిన ఎల్లారెడ్డి అసెంబ్లి నియోజకవర్గ బీజేపి పార్టీ కీలక నేత వడ్డేపల్లి సుభాష్ రెడ్డి*బిజెపి కి రాజీనామ చెసి కాంగ్రెస్ పార్టీ లో చేరిన వడ్డేపల్లి సుభాష్ రెడ్డి* *కాంగ్రెస్ పార్టీ కండువా...

మే 31 కల్లా ఆధార్ తో పాన్ లింక్ అవ్వాలి

మే 31 కల్లా ఆధార్ తో పాన్ లింక్ అవ్వాలి అలాగైతేనే టీడీఎస్‌ షార్ట్‌ డిడక్షన్‌ కోసం చర్యలుండవ్‌ న్యూఢిల్లీ : వచ్చే నెలాఖరుకల్లా ఆధార్‌తో పాన్‌ అనుసంధానం పూర్తయితే టీడీఎస్‌ షార్ట్‌ డిడక్షన్‌ కోసం పన్ను చెల్లింపుదారులపై ఏ చర్యలూ ఉండబోవని ఆదాయ పన్ను (ఐటీ)...

కరీంనగర్ ఎంపీ అభ్యర్థిగా బండి సంజయ్ నామినేషన్

కరీంనగర్ ఎంపీ అభ్యర్థిగా బండి సంజయ్ నామినేషన్ దాఖలుజ్ఞాన తెలంగాణ, కరీంనగర్:కరీంనగర్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థిగా బండి సంజయ్ అట్టహాసంగా నామినేషన్ దాఖలు చేశారు. ముందు మహాశక్తి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి వేదపండితుల ఆశీర్వచనం తీసుకున్నారు. అనంతరం తల్లి పాదాబివందనం చేసి ,బీజేపీ కార్యకర్తలతో బారి...