ఎస్ఎస్సి పరీక్ష ఫలితాలలో ప్రజ్ఞ శ్రీ హై స్కూల్ విద్యార్థుల ప్రభంజనం.

ఎస్ఎస్సి పరీక్ష ఫలితాలలో ప్రజ్ఞ శ్రీ హై స్కూల్ విద్యార్థుల ప్రభంజనం. 10/10 జీపీఏ సాధించిన విద్యార్థులు. జ్ఞాన తెలంగాణ- బోధన్ సాలూర మండల కేంద్రంలో గల ప్రజ్ఞశ్రీ హైస్కూల్ విద్యార్థులు మంగళవారం విడుదలైన ఎస్ఎస్ఎస్సి పరీక్ష ఫలితాలలో ప్రభంజనం సృష్టించారు .నలుగురు విద్యార్థులు 10/10 జిపిఏ,...

మే 8న పటాన్చెరులో కేసీఆర్ రోడ్ షో

మే 8న పటాన్చెరులో కేసీఆర్ రోడ్ షో ఓటు అడిగే నైతిక హక్కు బిఆర్ఎస్ పార్టీకే ఉంది ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి జ్ఞాన తెలంగాణ పటాన్చెరు ఏప్రిల్ 30 పటాన్చెరు లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బిఆర్ఎస్ పార్టీ మెదక్ అభ్యర్థి వెంకటరామిరెడ్డికి మద్దతుగా...

80 సంవత్సరాల స్వాతంత్ర భారత దేశంలో కనీస వేతనాలు కరువు .

80 సంవత్సరాల స్వాతంత్ర భారత దేశంలో కనీస వేతనాలు కరువు . —సిఐటియు జిల్లా అధ్యక్షులు శంకర్ గౌడ్ . జ్ఞాన తెలంగాణ- బోధన్ దేశానికి స్వాతంత్రం సిద్ధించి 80 సంవత్సరాలు అవుతున్న ఇప్పటికీ కార్మికులకు కనీస వేతనం అందడం లేదని సిఐటియు జిల్లా అధ్యక్షులు శంకర్...

మోడల్ స్కూల్ విద్యార్థులను సన్మానించిన

మోడల్ స్కూల్ విద్యార్థులను సన్మానించిన వైస్ ఎంపీపీ గంగుల శమంతా ప్రభాకర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ మండలం కోఆర్డినేటర్ యండి అఫ్జల్ బేగ్ జ్ఞాన తెలంగాణ, (కందుకూరు) కందుకూరు మండల కేంద్రంనేదునూరు గ్రామంలో వైస్ ఎంపీపీ గంగుల శమంతా ప్రభాకర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండలం కోఆర్డినేటర్...

ఓటు వజ్రాయుధం లాంటిది.. ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలి

ఓటు వజ్రాయుధం లాంటిది.. ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలి సెక్టర్ అధికారి డాక్టర్ పరశురాములు జ్ఞాన తెలంగాణ (హైదరాబాద్ న్యూస్) ఓటు హక్కు వజ్రాయుధం లాంటిదని ప్రతి ఒక్కరూ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని ఎన్నికల సెక్టర్ అధికారి డాక్టర్ పరశురాములు తెలిపారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్...

T20 World Cup: నేడే తుది జట్టు ప్రకటన?

టీ20 వరల్డ్ కప్ లో ఆడే భారత జట్టు ఎంపికపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. జట్టు ప్రకటనకు రేపే తుది గడువు కావడంతో ఈరోజే టీమ్ ను ప్రకటించే అవకాశం ఉంది. టీం ఎంపిక విషయంలో సెలక్టర్లు ఐపీఎల్ ప్రదర్శనపై ఎక్కువగా దృష్టి పెట్టకపోవచ్చని బీసీసీఐ వర్గాలు...

KCR Again CM: మళ్లీ కేసీఆర్‌ ముఖ్యమంత్రి అవుతారని

KCR Again CM: మళ్లీ కేసీఆర్‌ ముఖ్యమంత్రి అవుతారని.. దానికి 10-12 ఎంపీ సీట్లు వస్తే చాలని మాజీ మంత్రి కేటీఆర్‌ సంచలన ప్రకటన చేశారు. కాంగ్రెస్‌ చేతిలో మోసపోయిన ప్రజలు ఇకనైనా బీఆర్‌ఎస్‌ పార్టీని లోక్‌సభ ఎన్నికల్లో ఆదరించాలని కేటీఆర్‌ పిలుపునిచ్చారు.*లేకపోతే మరోసారి బీజేపీ, కాంగ్రెస్‌...

లోయలో పడ్డ బస్సు.. 23 మంది మృతి

లోయలో పడ్డ బస్సు.. 23 మంది మృతి Apr 30, 2024, లోయలో పడ్డ బస్సు.. 23 మంది మృతిపెరూలో సోమవారం సాయంత్రం ఘోర ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు లోయలో పడింది. ఈ దుర్ఘటనలో 23 మంది చనిపోయారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు....

నేడు సీఎం రేవంత్ రెడ్డి కరీంనగర్‌, వరంగల్, చేవెళ్లలలో ఎన్నికల ప్రచారం

నేడు సీఎం రేవంత్ రెడ్డి కరీంనగర్‌, వరంగల్, చేవెళ్లలలో ఎన్నికల ప్రచారం హైదరాబాద్ :-లోక్‌సభ ఎన్నికల ప్రచారం లో భాగంగా ఇవాళ కరీంనగర్‌, వరంగల్, చేవెళ్ల లోకసభ నియోజకవర్గాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. మధ్యాహ్నం హుజూరాబాద్ జనజాతర సభకు సీఎం హాజరవుతారు.అనంతరం సాయంత్రం 4 గంటలకు...

నేడు తెలంగాణలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటన

నేడు తెలంగాణలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటన హైదరాబాద్:ఏప్రిల్ 30లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో భాగంగా ఇవాళ ప్ర‌ధాని మోదీ తెలంగాణ‌లో ప‌ర్య‌టించ‌ను న్నారు. బీజేపీ జహీరాబాద్ ఎంపీ అభ్యర్థి బీబీ పాటిల్, మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి రఘునందన్ రావుకు మద్దతుగా ప్రచారం నిర్వహించనున్నారు. నేటి మధ్యాహ్నం అల్లాదు...

Translate »