ఢీల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ ప్రారంభం

ఢిల్లీలో 70 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్‌


సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనున్న పోలింగ్‌.

ఎన్నికల బరిలో 699 మంది అభ్యర్థులు. ఢిల్లీలో మొత్తం 13,766 పోలింగ్‌ కేంద్రాలు.

ఢీల్లీలోని పలు ప్రాంతాల్లో డ్రోన్లతో పర్యవేక్షణ.

ఈ నెల 8న ఓట్లలెక్కింపు, ఫలితాలు.

బీజేపీ, ఆప్‌, కాంగ్రెస్‌ నేతల మధ్య పోటాపోటీ.

అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఢిల్లీ పోలీసు యంత్రాంగం పటిష్ఠమైన చర్యలు.

సాయంత్రం 6.30 తర్వాత ఎగ్జిట్‌ పోల్స్‌

You may also like...

Translate »