Category: సంగారెడ్డి

క్షణం క్షణం..భయం భయం

క్షణం క్షణం..భయం భయం జ్ఞానతెలంగాణ,సంగారెడ్డి,స్మార్ట్ ఎడిషన్ (ఆగష్టు 12): కొండాపూర్ మండల పరిధిలోని మల్కాపూర్ గ్రామంలో ఓ ఇంటి పైనుంచి 11 కెవి విద్యుత్ వైర్లు పోవడంతో వర్షాలు పడినప్పుడు బిల్డింగ్ కు ఎర్తింగ్ వస్తున్నట్లు బాధితులు తెలిపారు. ఇల్లు నిర్మాణం చేసినప్పటి నుంచి విద్యుత్ స్తంభాన్ని...

భారత మూల వాసుల ఫోరం కొండాపూర్ మండల ఉపాధ్యక్షునిగా యం నవీన్

జ్ఞానతెలంగాణ,కొండాపూర్ : భారత ములవాసుల ఫోరం(ఎన్ఎఫ్ఐ) కొండాపూర్ మండల ఉపాధ్యక్షునిగా యం నవీన్ ను నియమిస్తూ సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు బత్తుల విక్రమ్ గారు నియామక పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ దేశంలోని ములవాసుల అభివృద్ధి, వారి సంస్కృతిని కాపాడుకోవడం కోసం కృషి చేస్తుందని...

సీఎం కళ్లతెరుచుకొని బాధితులకు న్యాయం చేయండి

సీఎం కళ్లతెరుచుకొని బాధితులకు న్యాయం చేయండి – ప్రమాదం జరిగి నెల రోజులు – మృతదేహాలు ఇవ్వకపోవడం – ఎక్స్ గ్రేషియా,డెత్ సర్టిఫికెట్లు అందకపోవడం పై మండిపాటు – సీఎం ప్రకటించిన కోటి రూపాయలు ఏమయ్యాయి – అంతిమ సంస్కారాలు జరిపేందుకు శవాలు కూడా ఇవ్వని దుస్థితి...

పాశమైలారంలో మరో అగ్నిప్రమాదం

పాశమైలారంలో మరో అగ్నిప్రమాదం జ్ఞానతెలంగాణ,హైదరాబాద్: సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం పాశమైలారంలో మరోసారి భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఇప్పటికే సిగాచి పరిశ్రమలో జరిగిన అగ్నిప్రమాదం నుంచి పూర్తిగా తేరుకోకముందే, తాజాగా మరో ప్రమాదం సంభవించడంతో స్థానికులు, కార్మికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఆదివారం ఉదయం పాశమైలారంలోని ఎన్‌వీరో...

NIF రాష్ట్ర మహిళా అధ్యక్షురాలుగా దాసోజు లలిత

జ్ఞానతెలంగాణ,సంగారెడ్డి : నేటివ్ ఇండియన్స్ ఫోరమ్ (భారత మూల వాసుల ఫోరమ్ ) తెలంగాణ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలుగా దాసోజు లలిత గారికి హైదరాబాద్ కార్యాలయం లో నియామక పత్రాన్నీ అందజేయడం జరిగింది. ఈ సందర్బంగా జాతీయ నేటివ్ ఇండియన్స్ ఫోరమ్ అధ్యక్షులు బీరయ్య యాదవ్. మాట్లాడుతూ...

ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే పర్యటన ను విజయవంతం చేయండి

ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే పర్యటన ను విజయవంతం చేయండి – కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సతీష్ కుమార్ – మార్కెట్ కమిటీ చైర్మన్ సుధాకర్ రెడ్డి జ్ఞాన తెలంగాణ,జులై 3మునిపల్లి మండలం,సంగారెడ్డి జిల్లా : తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ...

భర్త, పిల్లల కళ్లముందే మహిళ మృతి

భర్త, పిల్లల ముందే మహిళ చనిపోవడం కలచివేస్తోంది. కిష్టారెడ్డిపేటకు చెందిన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి పవన్, భార్య శ్రావణి, కుమార్తెలు దీపస్వి, యశస్విలతో కలిసి పటాన్‌చెరులోని ఓ మాల్‌లో షాపింగ్‌ చేసేందుకు శనివారం మధ్యాహ్నం స్కూటీపై వెళ్తున్నారు. ఓఆర్‌ఆర్‌ కూడలి సమీపంలో వెనుక నుంచి వచ్చిన ఓ ప్రైవేటు...

దేశ వ్యాప్తంగా కులగణన కాంగ్రెస్ విజయమే

నీలం మధు ముదిరాజ్ జ్ఞానతెలంగాణ,సంగారెడ్డి ప్రతినిధి, మే 1: దేశ వ్యాప్తంగా జరిగే జనగణనతో పాటు కులగణన చేపడతామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం కాంగ్రెస్ పార్టీ విజయమని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ కంటెస్టెడ్ క్యాండిడేట్ నీలం మధు ముదిరాజ్ అన్నారు.తెలంగాణలో కులగణనను చేపట్టి దేశానికి ఆదర్శంగా...

అక్రమాల వివరణ కోరుతూ డిఆర్ఓ పద్మజ ని కలిసిన జిల్లా సిపిఐ పార్టీ నాయకులు

జ్ఞాన తెలంగాణ//సంగారెడ్డి//కొండాపూర్//ఏప్రిల్ 09:సంగారెడ్డి జిల్లాకొండాపూర్ మండల పరిధిలోని పలు గ్రామాలలో…మునిదేవుని పల్లి,మన్సన్ పల్లి గ్రామాల్లో అక్రమ వెంచర్లకు అనుమతులు ఇచ్చారని అలాగే నిర్మాణాలు చేపడుతున్న వెంచర్లకు నోటీసులు ఇవ్వకుండా బిల్డర్ లకు సహకరిస్తున్న మన్సాన్ పల్లి ,మునిదేవుని పల్లి పంచాయతి కార్యదర్శులపై విచారణ జరిపి కఠిన చర్యలు...

సంగారెడ్డి జిల్లాలో బీఆర్ఎస్ నాయకుడి హత్య

సంగారెడ్డి జిల్లాలో బీఆర్ఎస్ నాయకుడి హత్య సంగారెడ్డి జిల్లా కల్హేర్ మండల కేంద్రం కొత్తచెరువు తండాకు చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకుడు హరిసింగ్ ను నిన్న రాత్రి హత్య చేసిన గుర్తు తెలియని వ్యక్తులు.హరిసింగ్ బీఆర్ఎస్ పార్టీ కోసం చాలా కష్టపడ్డాడని, రాజకీయ కక్షతోనే అతన్ని హత్య...

Translate »