Category: సంగారెడ్డి

స్వర్గీయ పట్లోళ్ల కిష్టారెడ్డి శాసనసభ్యులు గారి స్వగృహంలో మహాత్మా గాంధీ లాల్ బహుదూర్ శాస్త్రి

మహనీయుల చిత్రపటాలకు కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి నివాళులు అర్పించిన నారాయణఖేడ్ ఎమ్మెల్యే పట్లోళ్ల సంజీవ రెడ్డి, జ్ఞాన తెలంగాణ, నారాయణఖేడ్, ప్రతినిధి, అక్టోబర్ 3 : నారాయణఖేడ్ నియోజకవర్గం కేంద్రం స్వర్గీయ పట్లోళ్ల కిష్టారెడ్డి శాసనసభ్యులు గారి స్వగృహంలో మహాత్మా గాంధీ లాల్ బహుదూర్ శాస్త్రి...

కుషాయి గూడా ధోభీ ఘాట్ లో గణంగా చల్లా వీరేశం గారి 70.వ పుట్టిన రోజు

రజక సంఘాల సమన్వయ కమిటీ స్టేట్ కన్వీనర్ కొన్నే సంపత్ కేక్ కటింగ్ చేయించి శుభాకాంక్షలు తెలిపారు. జ్ఞాన తెలంగాణ, నారాయణఖేడ్, ప్రతినిధి, అక్టోబర్ 3 : అఖిలభారత ధోభీ మహాసంగ్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు చల్లా వీరేశం గారి 70.వ పుట్టిన రోజు సందర్భంగా కుషాయి...

వనపర్తి జిల్లా ఇస్తాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు 42 శాతం రిజర్వేషన్లు లో వార్డ్ నెంబర్

సర్పంచి జెడ్పిటిసి వరకు గ్రామస్థాయిలో మన రజకులు రాజకీయంగా పోటీ యువత రావాలి, జ్ఞాన తెలంగాణ,నారాయణఖేడ్,ప్రతినిధి, అక్టోబర్ 3 : వనపర్తి జిల్లా రజక సంఘం మా జిల్లా రజకులకు బంధుమిత్రులకు దసరా శుభాకాంక్షలు తెలుపుతూ కుటుంబ సభ్యులకు అందరికీ శుభాకాంక్షలు వనపర్తి జిల్లా ఇస్తాయి నుండి...

దుస్తులు పంపిణీ చేసిన ప్రిథ్వీరాజ్

జ్ఞాన తెలంగాణ – పటాన్ చేరు: దసరా పండుగ సందర్భంగా ఆశా వర్కర్లకు, పూజారులకు దుస్తులు పంపిణీ చేసిన మాదిరి ప్రిథ్వీరాజ్పటాన్చెరువు డివిజన్ పరిధిలో నిత్యం క్షమిస్తూ ప్రజలకు సేవలందిస్తున్న ఆశా వర్కర్లకు, అలాగే భక్తుడికి దేవుడికి మధ్య వారధిగా నిలుస్తూ నిరంతరం సేవలందిస్తున్న పూజారులకు దసరా...

పెన్షన్ పెంచాలని అంతారం గ్రామ పంచాయతీ ముట్టడి

జ్ఞాన తెలంగాణ,సెప్టెంబర్ 21,మునిపల్లి మండలం,సంగారెడ్డి జిల్లా:కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్ పెంచాలని కోరుతూ శనివారం ఎమ్మార్పీఎస్ అధ్వర్యంలో అంతారం గ్రామ పంచాయితి కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. పెన్షన్ పెంచాలని కోరుతూ ధర్నా కార్యక్రమం నిర్వహించి, పంచాయతీ కార్యదర్శి కు వినతిపత్రం అందజేశారు. ఈ...

బిఆర్ఎస్ పార్టీలో భారీగా చేరికలుకాంగ్రెస్ జిల్లా మహిళా పార్టీ అధ్యక్షురాలు భవాని నరసింహాచారి

జ్ఞాన తెలంగాణ, నారాయణఖేడ్, ప్రతినిధి, సెప్టెంబర్ 7:మాజీ ఎంపీటీసీ దాము బిజెపి పార్టీ నుండి బిఆర్ఎస్ పార్టీలో చేరారు.శంకరంపేట్(ఆ) పట్టణంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు మరియు నారాయణఖే నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చక మోసం చేస్తుందని అలాగే స్థానికంగా ఎంపీ మరియు ఎమ్మెల్యే...

రైతులకు కాంగ్రెస్ అన్యాయం చేస్తుంది

నర్సాపూర్ : రైతు స్నేహపూర్వకంగా వ్యవహరించాల్సిన కాంగ్రెస్ ప్రభుత్వం, వాస్తవానికి రైతులను మోసం చేస్తుంది ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చకపోగా, సాగు కోసం అవసరమైన మద్దతు ధరలు, రుణమాఫీ, సబ్సిడీల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించింది.ప్రతి క్షణం కష్టపడి దేశానికి అన్నం పెట్టే రైతుల గౌరవాన్ని, ఆర్థిక...

జియో కంపెనీ 9 వ వార్షికోత్సవం

జ్ఞాన తెలంగాణ నారాయణఖేడ్ ప్రతినిధి ప్రశాంత్: జియో కంపెనీ స్థాపించి 9 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా జెడ్ సి యంకిరణ్ కుమార్ మాట్లాడుతూ పదవ సంవత్సరం లో అడుగుపెడుతున్న తరుణంలో జియో కస్టమర్లు అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఇప్పటివరకు 50 సి ఆర్ పైచిలుకు ప్రజలకు...

లవ్ ఫెయిల్ అయిందని యువతి ఆత్మహత్య

మెదక్ జిల్లా శివ్వంపేట మండలం తాళ్లపల్లికి చెందిన సక్కుబాయి (21).. ప్రేమ విఫలమైందని మూడు రోజుల క్రితం పురుగుల మందు తాగి ఆత్మహత్య,గాంధీ ఆసుపత్రికి తరలింపు.. చికిత్స పొందుతూ ఇవాళ మృతిసంగారెడ్డిలో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న సిద్దు, ఓ ప్రైవేటు బ్యాంకులో ఉద్యోగం చేస్తున్న సక్కుబాయి కొంతకాలంగా ప్రేమించుకుంటుండగా.....

హత్నూర లో యూరియా సంచుల కోసం రైతుల ఆందోళనలు

జ్ఞాన తెలంగాణ, హత్నూర ప్రతినిధి :హత్నూర లోని కొన్యాల, పన్యాల గేట్ దగ్గర గల కూపరేటివ్ సోసైటీ వద్ద రైతులు యూరియా బస్థల కోసం ఆందోళనలు చేశారు ఉదయం నుంచి గంటల పాటు పడిగాపులు కస్తూ ఆధార్ కార్డు తో క్యూ లో నిల్చొని ఒక్క ఆధార్...

Translate »