Category: జిల్లా వార్తలు

టంగటూర్ గ్రామంలో వీధి లైట్ల సమస్యకు పరిష్కారం

జ్ఞాన తెలంగాణ,శంకర్ పల్లి :గ్రామాభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని గ్రామ యువ నాయకుడు బద్దం హరితకృష్ణ రెడ్డి తెలిపారు. టంగటూర్ గ్రామంలో గత కొంతకాలంగా వీధి లైట్లు పనిచేయకపోవడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన వెల్లడించారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో మహిళలు, వృద్ధులు, విద్యార్థులు...

ఆరోగ్యవంతమైన సమాజమే నా మొదటి ప్రాధాన్యత

మర్రిగూడ జ్ఞాన తెలంగాణ ప్రతినిధి జనవరి 01: ఆరోగ్యవంతమైన సమాజ స్థాపనే తన లక్ష్యం అని అందుకోసం తన శక్తి మేరకు పనిచేస్తానని మండలంలోని యరగండ్లపల్లి యువ సర్పంచ్ వల్లంల సంతోష్ యాదవ్ అన్నారు. గురువారం సర్పంచ్ సంతోష్ యాదవ్ ఆధ్వర్యంలో మాల్ లైఫ్ స్టార్ హాస్పిటల్...

శంకర్ పల్లి మండల సర్పంచుల సంఘం అధ్యక్షుడిగా ఎన్కతల సురేందర్ గౌడ్ ఏకగ్రీవ ఎన్నిక

జ్ఞానతెలంగాణ,శంకర్ పల్లి : శంకర్పల్లి మండల సర్పంచుల సంఘం అధ్యక్షుడిగా పర్వేద గ్రామ సర్పంచ్ ఎన్కతల సురేందర్ గౌడ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మండలంలోని అన్ని గ్రామాల సర్పంచులు ఏకాభిప్రాయంతో ఆయనను సంఘం అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో మండలంలోని వివిధ గ్రామాల సర్పంచులు భారీ...

100 సంవత్సరాల CPI వార్షికోత్సవం

జ్ఞాన తెలంగాణ, అలంపూర్ డిసెంబర్ 27: పటణ కేంద్రంలో భారత గడ్డపై ఎర్ర జెండా డిసెంబర్ 26న వందేలు పూర్తి చేసుకుంది. జోగులాంబ గద్వాల జిల్లా అలంపూరులో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు జి పెద్దబాబు సిపిఐ జెండా ఎగరవేశారు. ఈ సందర్భంగా జి.పెద్దబాబు మాట్లాడుతూ దేశంలో...

ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా ప్రచారం సరియైనది కాదు

కె.చంద్రశేఖర్,మోజర్ల సర్పంచ్ జ్ఞాన తెలంగాణ,పెద్దమందడి మండల ప్రతినిధి,డిసెంబర్ 26: ఎన్నికైన వార్డు సభ్యులు ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరు కాకుండా ప్రజాస్వామ్యాన్నీ అవమానించారని మోజర్ల గ్రామ సర్పంచ్ కె. చంద్రశేఖర్ అన్నారు. శుక్రవారం పెద్దమందడి మండలంలోని మోజర్ల గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు....

ఘనంగా సంత్ గాడ్గే బాబా వర్ధంతి

జ్ఞానతెలంగాణ, ఝరాసంగం డిసెంబర్ 20 :ఝరసంగం మండల కేంద్రంలో రజక సంఘం ఆధ్వర్యంలో స్వచ్ భారత్ పితామహుడు, సంఘ సంస్కర్త సంత్ గాడ్గే బాబా 69 వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఇట్టి కార్యక్రమంలో రజక సంఘం నాయకులు మాట్లాడుతూ...

సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డ్ సభ్యులకు సన్మానం చేసిన జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు

జ్ఞానతెలంగాణ ఝరాసంగం డిసెంబర్ 20ఝరాసంగం మండలం తుమ్మనపల్లి గ్రామపంచాయతీకి ఇటీవల నిర్వహించిన స్థానిక సంస్థల ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డ్ మెంబర్‌గా విజయం సాధించిన నేపథ్యంలో శనివారం జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు గారి క్యాంపు కార్యాలయంలో ఘనంగా సన్మాన కార్యక్రమం...

గాంధీ పేరు తొలగింపుపై భీమ్ భరత్ నేతృత్వంలో కాంగ్రెస్ నిరసన

జ్ఞానతెలంగాణ,మొయినాబాద్ :జ్ఞాన తెలంగాణ, రంగారెడ్డి జిల్లా :మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో మహాత్మా గాంధీ పేరు తొలగించిన చర్యను తీవ్రంగా ఖండిస్తూ, ఏఐసీసీ పిలుపుమేరకు రేపు (ఆదివారం) ఉదయం 10:30 గంటలకు రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం అజీజ్ నగర్ గ్రామంలో ఉన్న మహాత్మా...

కాంగ్రెస్ అభ్యర్థులకు భీమ్ భరత్ మద్దతు

జ్ఞానతెలంగాణ,నవాబ్ పేట్ ప్రతినిధి :గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారంలో భాగంగా పామేన భీమ్ భరత్ నవాబ్‌పేట్ మండలంలోని యావపూర్, ఎత్బారపల్లి, మమ్మదాన్‌పల్లి, నవాబ్‌పేట్ మండల కేంద్రం, ఎల్లకొండ గ్రామాల్లో విస్తృత పర్యటన నిర్వహించారు. గ్రామ ప్రజలతో సమావేశమై, అభివృద్ధి దిశగా ముందుకు సాగాలంటే కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించడం...

సంత్ రవి దాస్ పుణ్య తిథి: సమానత్వ సందేశాన్ని స్మరించుకునే పవిత్ర దినం.

డిసెంబర్ 3వ తేదీ సంత్ రవి దాస్ పుణ్య తిథిగా నిర్వహించబడుతుంది. మహానుభావులు పరమపదించిన రోజును పుణ్య తిథి అంటారు. ఆ రోజున వారి జీవితం, బోధనలు, సేవలను స్మరించుకుంటూ సమాజం తిరిగి ఆలోచనలో మునిగే అవకాశం పొందుతుంది. పుణ్య తిథి అనేది ఒక ఆత్మపరిశీలనా రోజు...

Translate »