Category: తెలంగాణ

కొనసాగుతున్న ఆపరేషన్ సింధూర్

ఓ భార్య కన్నీటి వెనుక ఒక దేశ ఆవేశం దాగి ఉంది. ఓ మహిళ మౌనంలో ఓ అగ్నిపర్వతం దాగి ఉంది. పాకిస్తాన్ ప్రేరిత ఉగ్రవాదులు దేశంలోని అమాయక ప్రజలపై మృగాలుగా విరుచుకుపడిన ప్రతిసారి… ఎక్కడో ఓ భారత మహిళ తన భర్తను కోల్పోయింది. ఏ కుటుంబమో...

ప్రతిభ చాటిన విద్యార్థులకు సన్మానం !

జ్ఞానతెలంగాణ, సూర్యాపేట :2024-25 సంవత్సరం పదవ తరగతి ఫలితాల్లో ఉన్నత మార్కులు సాధించిన సూర్యపేట జిల్లా,ఆత్మకూర్ (S) మండల పరిధి, శెట్టిగూడెం గ్రామ విద్యార్థులకు ఈరోజు మట్టే నగేష్ స్వేరో గారి ఆధ్వర్యంలో స్వేరో సర్కిల్ తరపున మొదట మూడు స్థానాల్లో నిలిచిన విద్యార్థిని, విద్యార్థులకు పల్లి...

రథోత్సవ శోభతో ప్రకాశించిన మహారాజ్ పేట్

పిల్లల నుండి పెద్దల వరకు సమిష్టిగా పాల్గొన్న ఆధ్యాత్మిక వేడుక జ్ఞాన తెలంగాణ,శంకర్ పల్లి: శంకర్‌పల్లి మండలంలోని మహారాజ్ పేట్ గ్రామంలో ఆదివారం తెల్లవారుజామున 4 గంటలకు బసవేశ్వర జాతర సందర్భంగా రథోత్సవం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. గ్రామ ప్రజల సమక్షంలో, భక్తిపూరిత వాతావరణంలో ఈ ఉత్సవం...

పొద్దుటూరు పాఠశాల 90% విజయంతో మండలంలో అగ్రస్థానం

ఉపాధ్యాయుల అంకితభావం, ప్రవళిక వెంకట్ రెడ్డి ఆర్థిక ప్రోత్సాహం…! జ్ఞాన తెలంగాణ, శంకర్ పల్లి: శంకర్‌పల్లి మండలం, రంగారెడ్డి జిల్లా పొద్దుటూరు గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 2024–25 విద్యా సంవత్సరంలో అసాధారణమైన విజయం సాధించింది. పదవ తరగతి పరీక్షలు రాసిన 10 మంది విద్యార్థుల్లో...

దేశ వ్యాప్తంగా కులగణన కాంగ్రెస్ విజయమే

నీలం మధు ముదిరాజ్ జ్ఞానతెలంగాణ,సంగారెడ్డి ప్రతినిధి, మే 1: దేశ వ్యాప్తంగా జరిగే జనగణనతో పాటు కులగణన చేపడతామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం కాంగ్రెస్ పార్టీ విజయమని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ కంటెస్టెడ్ క్యాండిడేట్ నీలం మధు ముదిరాజ్ అన్నారు.తెలంగాణలో కులగణనను చేపట్టి దేశానికి ఆదర్శంగా...

శ్రామికులకు మనమిచ్చే గౌరవమే నిజమైన మే డే ఉత్సవం

మే 1 – ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా, అన్ని స్థాయిల శ్రామికులకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈ రోజున మనం గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం – శ్రమ చేసే ప్రతి మనిషి సమాజ నిర్మాణంలో ఒక శిల్పి. పని చిన్నదా, పెద్దదా అనేది కాదు –...

నేడే పూర్వ వీఆర్వో, వీఆర్‌ఏల సర్టిఫికెట్ల పరిశిలన

నేడే పూర్వ వీఆర్వో, వీఆర్‌ఏల సర్టిఫికెట్ల పరిశిలన జ్ఞానతెలంగాణ,హైదరాబాద్‌: గ్రామ పాలన అధికారుల (జీపీవో) పోస్టులకు దరఖాస్తులు చేసుకున్న పూర్వ వీఆర్వో, వీఆర్‌ఏల సర్టిఫికెట్ల పరిశీలనను రెవెన్యూ శాఖ చేపట్టింది. 10,954 రెవెన్యూ గ్రామాలకు జీపీవోలను నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికోసం ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తులు స్వీకరించారు....

తెలంగాణ నూతన ప్రధాన కార్యదర్శిగా రామకృష్ణారావు..

జ్ఞానతెలంగాణ,హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ తదుపరి ప్రధాన కార్య దర్శిగా కె రామకృష్ణారావు ను ప్రభుత్వం నియమించింది. 1989 బ్యాచ్ కు చెందిన ప్రస్తుత సీఎస్ శాంతికుమారి.. 2021 జనవరి నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. శాంతికుమారి పదవి కాలం ఈనెల 30న ముగియనుంది....

సాలూర లిఫ్ట్ ఇరిగేషన్ కు బుద్దె రాజేశ్వర్ పేరు ప్రతిపాదిస్తా..

జ్ఞానతెలంగాణ – బోధన్ :సాలూర లిఫ్ట్ ఇరిగేషన్ సాధించడంలో తన శక్తి మేరకు పోరాడి లిఫ్టు సాధించిన స్వర్గీయ బుద్దె రాజేశ్వర్ పేరు చిరస్థాయిగా నిలిచిపోవడానికి సాలూర లిఫ్ట్ కు బుద్దె రాజేశ్వర్ లిఫ్ట్ ఇరిగేషన్ గా నామకరణం చేయడానికి ప్రభుత్వానికి ప్రతిపాదిస్తానని భాన్సువాడ ఎమ్మెల్యే పోచారం...

బోధన్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయమూర్తులకు ఘనంగా వీడ్కోలు

జ్ఞానతెలంగాణ – బోధన్ : బోధన్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం బదిలీ అయిన న్యాయమూర్తులకు ఘనంగా వీడ్కోలు పలికారు. ఇటీవల బదిలీ అయిన ఐదవ అదనపు న్యాయమూర్తి ఎస్. రవికుమార్ , సీనియర్ సివిల్ జడ్జ్ దేవన్ అజయ్ కుమార్ లకు న్యాయవాదులు ఘనంగా వీడ్కోలు...

Translate »