Category: తెలంగాణ

బిజినాపల్లి మండలంలో యూరియా కోసం తోపులాట – మహిళా రైతు పుస్తే మాయం

బిజినాపల్లి (నాగర్‌కర్నూల్ జిల్లా):వానాకాలం పంటల దశలో రైతులు అత్యవసరంగా కోరుకునే యూరియా ఎరువుల కొరత మళ్లీ బయటపడింది. సోమవారం ఉదయం బిజినాపల్లి మండల వ్యవసాయ కార్యాలయం వద్ద రైతులు పెద్ద సంఖ్యలో చేరడంతో క్యూల్లో తోపులాట జరిగింది. ఈ ఘటనలో వెల్గొండతాండ గ్రామానికి చెందిన మహిళా రైతు...

జిల్లా కబడ్డీ జట్టుకు మరో అడుగు దూరంలో ప్రొద్దుటూరు విద్యార్థి

జ్ఞాన తెలంగాణ, హైదరాబాద్‌:రంగారెడ్డి జిల్లా అండర్-16 సబ్ జూనియర్ కబడ్డీ టోర్నమెంట్ ఎంపికల్లో ప్రొద్దుటూరు యువకుడు నక్క హర్షిత్ తన ప్రతిభను చాటుకొని జిల్లా జట్టులోకి చేరే దిశలో మరో అడుగు దూరంలో ఉన్నాడు.నక్క హర్షిత్ ప్రస్తుతం ప్రొద్దుటూరు గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 9వ...

“జిల్లా స్థాయి కబడ్డీ సెలక్షన్స్‌కు బయలుదేరిన ప్రొద్దుటూరు యువ క్రీడాకారులు”

జ్ఞాన తెలంగాణ, హైదరాబాద్‌:రంగారెడ్డి జిల్లా సబ్ జూనియర్ బాలురు, బాలికల కబడ్డీ జట్టు ఎంపికలు ఈ రోజు (సోమవారం) మధ్యాహ్నం 3 గంటలకు సరూర్ నగర్ ఇండోర్ స్టేడియం కబడ్డీ గ్రౌండ్‌లో జరుగుతున్నాయి. ఈ ఎంపికల్లో విజయాన్ని సాధించిన ఆటగాళ్లు సెప్టెంబర్ 25 నుంచి 28 వరకు...

సెప్టెంబర్ 15న సబ్ జూనియర్ కబడ్డీ సెలక్షన్స్

సెప్టెంబర్ 15న సబ్ జూనియర్ కబడ్డీ సెలక్షన్స్ జ్ఞాన తెలంగాణ, హైదరాబాద్‌:రంగారెడ్డి జిల్లా సబ్ జూనియర్ బాలురు, బాలికల కబడ్డీ జట్టు ఎంపికలు ఈ నెల 15న (సోమవారం) మధ్యాహ్నం 3 గంటలకు సరూర్ నగర్ ఇండోర్ స్టేడియం కబడ్డీ గ్రౌండ్‌లో నిర్వహించనున్నట్లు జిల్లా కబడ్డీ అసోసియేషన్...

కామ్రేడ్ బద్దం ఎల్లారెడ్డి ఆశయాలు వర్ధిల్లాలి

జ్ఞాన తెలంగాణ రాజన్నసిరిసిల్ల జిల్లా ప్రతినిధి :ఇల్లంతకుంట మండలం గాలిపల్లి గ్రామంలో కామ్రేడ్ బద్దం ఎల్లారెడ్డి స్మారక స్థూపానికి పూల మాల వేసి ఘన నివాళి అర్పించిన సీపీ(ఐ)ఎమ్ జిల్లా కార్యదర్శి ముషం రమేష్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం హిందూ...

DARE కళాశాలలో ఏఐ,రోబోటిక్స్ &ఇంటెలిజెంట్ ప్రాసెస్ ఆటోమేషన్ పై సెమినార్

జ్ఞాన తెలంగాణ, ఖమ్మం జిల్లా, ప్రతినిధి, సెప్టెంబర్ 13:ఖమ్మం జిల్లా, ఖమ్మం రూరల్ మండలం, దరిపల్లి అనంత రాములు ఇంజనీరింగ్ కళాశాలలో ఏఐ, రోబోటిక్స్ మరియు ఇంటెలిజెంట్ ప్రాసెస్ ఆటోమేషన్ అంశంపై ప్రత్యేక సెమినార్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ ఏఐ నిపుణుడు బి. సతీష్ కుమార్...

యూరియా కోసం రైతుల ఆరి గోస

జ్ఞాన తెలంగాణ,కట్టంగూర్, సెప్టెంబర్ 13 :ఆరుగాలం కష్టపడి ఉన్న భూమిని నమ్ముకొని బతుకుతున్న రైతులను యూరియా కలవర పెడుతుంది. ఒక్కసారిగా యూరియా కొరత ఏర్పడడంతో రైతన్నలకు తిప్పలు తప్పడం లేదు. సకాలంలో యూరియా దొరకపోవడంతో అన్నదాతలు అరిగోస పడుతున్నారు. రైతులు తిండి తిప్పలు మాని పొద్దుమావు లేకుండా...

మిషన్ భగీరథ నీటి సరఫరా నాలుగు రోజులపాటు నిలిపివేత

జ్ఞాన తెలంగాణ, శంకర్ పల్లి: ఈ నెల 11 నుంచి 14వ తేదీ వరకు శంకర్ పల్లి మున్సిపాలిటీ మరియు మండలంలో మిషన్ భగీరథ నీటి సరఫరా నిలిపివేయబడుతుందని చేవెళ్ల సబ్ డివిజన్ ఇంజినీర్ చల్మారెడ్డి తెలిపారు.రంగారెడ్డి జిల్లాలోని కమ్మదనం నుంచి కడ్తాల్ వరకు గేట్వాల్స్, పైప్‌లైన్‌ల...

మృతుల కుటుంబాలకు ప్రసన్నరాజ్ పరామర్శ

జ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, సెప్టెంబర్ 11: మండల కేంద్రంలోని పద్మశాలికాలనీ చెందిన ఆకుల ఎల్లమ్మ, అంబేద్కర్ నగర్ కు చెందిన గోపగాని ముత్తయ్య అనారోగ్యంతో గురువారం మృతిచెందారు. విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నలగాటి ప్రసన్నరాజ్ పార్టీ నాయకులతో కలిసి మృతదేహాలను సందర్శించి పూలమాల వేసి...

మొకురాల స్వర్ణలతకు డాక్టరేట్‌

నాగర్‌కర్నూల్‌ జిల్లా పెద్దకొత్తపల్లి మండలం చంద్రకల్‌ గ్రామానికి చెందిన మొకురాల రామేశ్వర శర్మ, సరోజ దంపతుల చిన్న కుమార్తె స్వర్ణలత డాక్టరేట్‌ అందుకున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఓ ప్రైవేట్‌ డిగ్రీ కాలేజీలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ గా స్వర్ణలత పనిచేస్తున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లా పెబ్బేరుకు చెందిన ప్రముఖ...

Translate »