Category: తెలంగాణ

గురుకుల విద్యార్థిని ఆత్మహత్య

హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగర పీవీ రంగారావు గురుకుల పాఠశాలలో విద్యార్థిని ఆత్మహత్య డార్మెంటరీ రూములో ఉరివేసుకొని ఆత్మహత్య,వనం శ్రీ వర్షిని పదో తరగతి విద్యార్థిని.మృతురాలు కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలం రాంపూర్ గ్రామం.

నూజివీడు సీడ్స్ వారి పుష్కల్ దొడ్డురకం వరి క్షేత్ర ప్రదర్శన

జ్ఞాన తెలంగాణ,అక్టోబర్ 23 గొల్లపల్లి : జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం బొంకూర్ గ్రామంలో గురువారం రోజున నూజివీడు సిడ్స్ వారి పుష్కల్ దొడ్డురకం వరి క్షేత్ర ప్రదర్శన నిర్వహించారు. ఇందులో భాగంగా గ్రామంలోని స్థానిక రైతు మాదాసు నారాయణ వరి క్షేత్రానికి విచ్చేసిన రైతులతో నూజివీడు...

రోడ్డుపై మహిళ ప్రసవం

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో గురువారం సావాతిగూడ గ్రామానికి చెందిన సీడాం మార్కు బాయి అనే గిరిజన మహిళ తీవ్ర పురిటి నొప్పులతో బాధపడుతుండగా, గ్రామానికి సరైన రోడ్డు లేకపోవడంతో 108 అంబులెన్స్ వెళ్ళలేకపోయింది. కుటుంబ సభ్యులు ఆమెను మూడు కిలోమీటర్లు నడిపించుకుంటూ అంబులెన్స్ వద్దకు తీసుకెళ్తుండగా,...

రూ.2 వేల కోసం హత్య.. రెండేళ్ల తర్వాత దొరికిన హంతకుడు

రూ.2 వేల కోసం హత్య.. రెండేళ్ల తర్వాత దొరికిన హంతకుడుతెలంగాణ : అప్పుగా తీసుకున్న రూ.2 వేలు తిరిగి ఇవ్వమని అడిగినందుకు రవి అనే వ్యక్తిని కత్తితో దాడి చేసి చంపాడు. ఈ ఘటన వికారాబాద్ జిల్లాలో జరగ్గా.. ఈ కేసులో నిందితుడు బాలాజీ రెండేళ్ల తర్వాత...

స్టార్​ క్యాంపెయినర్లుగా 40 మంది నియామకం

జ్ఞానతెలంగాణ,హైదరాబాద్: జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి నవంబర్ 11న జరగనున్న ఉప ఎన్నికకు కాంగ్రెస్​పార్టీ స్టార్ క్యాంపెయినర్లుగా నియమించింది. శనివారం ఆపార్టీ జనరల్​సెక్రటరీ కేసీ వేణుగోపాల్ భారత ఎన్నికల కమిషన్‌కు 40 మంది నాయకులతో కూడిన జాబితా పంపారు. పార్టీ రాష్ట్ర వ్యవహరాల ఇంచార్జీ మీనాక్షి నటరాజన్, సీఎం రేవంత్,...

ఇక భూ వివాదాలకు ఆదిలోనే అడ్డుకట్ట

హైదరాబాద్‌: భూముల సర్వేలో సమస్యలకు అడ్డుకట్ట పడనుంది. ఆ శాఖకు కొత్త శక్తినిస్తూ ప్రభుత్వం లైసెన్స్‌డ్‌ సర్వేయర్లను రంగంలోకి దించనుంది. రాష్ట్రవ్యాప్తంగా మొదటి విడత కింద 3465 మంది లైసెన్స్‌డ్‌ సర్వేయర్లను నియమించనుంది. ఈ మేరకు ఆదివారం హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో ఆయా సర్వేయర్లకు సీఎం రేవంత్‌రెడ్డి...

అయ్యప్పరెడ్డిగూడ ప్రాథమిక పాఠశాల లో ఘనంగా దీపావళి పండగ సంబరాలు

జ్ఞానతెలంగాణ,శంకర్ పల్లి : శంకర్పల్లి మున్సిపల్ పరిధిలోని అయ్యప్పరెడ్డిగూడ ప్రాథమిక పాఠశాల లో దీపావళి పండగ సందర్భంగా చిన్నారులు (విద్యార్థులు) పాటాకులు కాల్చి సంబరాలు జరుపుకున్నారు.విద్యార్థుల కేరింతలతో పాఠశాల లో సందడి నెలకొన్నది.నోముల లక్ష్మణ్ గారు పాటాకులు పిల్లలకు ఉచితం గా ఇవ్వడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయురాలు...

మెదక్ జిల్లా ఉద్యమల గడ్డబీసీ సంఘం తరఫున మెదక్ జిల్లా బందుకు సంపూర్ణ మద్దతు

మెదక్ జిల్లా బీసీ సంఘం పిలుపుమేరకు మెదక్ జిల్లాలోని వాణిజ్య వ్యాపారవేత్తలు స్వచ్ఛందంగా బంద్ నిర్వహించారు మెదక్ జిల్లాలో బీసీలు బీసీ సంఘం తరఫున మెదక్ జిల్లా బందు సంపూర్ణ మద్దతు తెలిపిన అనుబంధ సంస్థలు నాయకులు కార్యకర్తలుతలపెట్టిన బీసీ బందుకు సంపూర్ణ మదర్ తెలిపిన కాంగ్రెస్...

బీసీ బంద్ లో పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు,కార్యకర్తలు

తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తూ ఇటీవల జీవో విడుదల చేయడం జరిగింది ఆ జీవోను హైకోర్టు తాత్కాలికంగా నిలిపివేయడంతో రాష్ట్రవ్యాప్తంగా బీసీ సంఘాలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ తెలంగాణ బీసీ బంద్...

Translate »