డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం
నాగర్కర్నూలు,అక్టోబర్ 27 (జ్ఞాన తెలంగాణ): నాగర్కర్నూలు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బీసీ గర్ల్స్ హాస్టల్లో దుర్ఘటన చోటుచేసుకుంది.అమ్మ నాన్న నన్ను క్షమించండి… మిమ్మల్ని చాలా బాధపెట్టాను అంటూ సూసైడ్ లేఖ రాసి పురుగుమందు తాగిన డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం చేసిన సంఘటన స్థానికులను కలచివేసింది.వివరాల్లోకి వెళితే, జిల్లా...
