Category: తెలంగాణ

బాలికపై అత్యాచారం.. ఫోక్సో కేసు నమోదు

జ్ఞానతెలంగాణ,పెబ్బేర్ :బాలికపై అత్యాచార్యానికి పాల్పడిన ఘటన పెబ్బేర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.పెబ్బేర్ పోలీసులు బాధితురాలి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. పెబ్బేరు మున్సిపాలిటీ పరిధిలోని బున్యాదిపూర్ గ్రామంలో ఉంటున్న బాలిక (17)సంవత్సరాలు సుగూర్ గ్రామానికి చెందిన (21) సంవత్సరాల ఒక అబ్బాయి ప్రేమ పేరుతో మోసం...

రూ.5వేలు లంచం తీసుకుంటూ దొరికిన ఆర్ఐ

నారాయ‌ణపేట జిల్లా మ‌ద్దూరు ఎమ్మార్వో ఆఫీస్‌లో ఘ‌ట‌న మద్దూరు మండలం రేనివట్ల చెందిన రైతు తన తండ్రి పేరు మీదన్న గ్రామ చివర సర్వే నెంబర్ 250లో ఉన్న 5 గుంటల పొలాన్ని పాస్‌బుక్‌లో ఎంట‌ర్ చేసేందుకు లంచం డిమాండ్ చేసిన ఆర్ఐ వెంటనే ఏసీబీ అధికారులను...

నార్సింగి మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ సోదాలు

నార్సింగి మున్సిపల్ కార్యాలయం లో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు సోమవారం సోదాలు నిర్వహించారు. టౌన్ ప్లానింగ్ అధికారి మణిహారిక లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడినట్లు అధికారులు వెల్లడించారు. మంచిరేవుల గ్రామానికి చెందిన వినోద్ అనే వ్యక్తి ప్లాట్‌కు సంబంధించిన LRS క్లియరెన్స్ కోసం...

ఇంద్రనగర్ దొడ్డిలో రూ, 4 లక్షల 81 వేలకు ఘనపయ్య లడ్డు కైవసం చేసుకున్న కావలి రాము

హనుమాన్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘన సన్మానం జ్ఞాన తెలంగాణ, రాజేంద్రనగర్, సెప్టెంబర్ 07: పురపాలక పరిధిలోని ఇందిరానగర్ (దొడ్డి)లో గణపయ్య మండపం వద్ద జరిగిన వేలంపాటలో రూ, 4 లక్షల 81 వేలకు వేలం పాట లో కావలి రాము కనకయ్య లడ్డును కైవసం చేసుకోవడం...

బిఆర్ఎస్ పార్టీలో భారీగా చేరికలుకాంగ్రెస్ జిల్లా మహిళా పార్టీ అధ్యక్షురాలు భవాని నరసింహాచారి

జ్ఞాన తెలంగాణ, నారాయణఖేడ్, ప్రతినిధి, సెప్టెంబర్ 7:మాజీ ఎంపీటీసీ దాము బిజెపి పార్టీ నుండి బిఆర్ఎస్ పార్టీలో చేరారు.శంకరంపేట్(ఆ) పట్టణంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు మరియు నారాయణఖే నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చక మోసం చేస్తుందని అలాగే స్థానికంగా ఎంపీ మరియు ఎమ్మెల్యే...

15న కామారెడ్డిలో కాంగ్రెస్ భారీ బహిరంగ సభ

జ్ఞానతెలంగాణ, స్టేట్ బ్యూరో : త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని, బీసీ ఓటు బ్యాంకును తమ వైపు తిప్పుకోవడానికి అధికార కాంగ్రెస్ పార్టీ భారీ ప్రణాళిక రచించింది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే దిశగా ప్రభుత్వం తీసుకున్న చర్యలను ప్రజల్లోకి బలంగా...

రైతులకు కాంగ్రెస్ అన్యాయం చేస్తుంది

నర్సాపూర్ : రైతు స్నేహపూర్వకంగా వ్యవహరించాల్సిన కాంగ్రెస్ ప్రభుత్వం, వాస్తవానికి రైతులను మోసం చేస్తుంది ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చకపోగా, సాగు కోసం అవసరమైన మద్దతు ధరలు, రుణమాఫీ, సబ్సిడీల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించింది.ప్రతి క్షణం కష్టపడి దేశానికి అన్నం పెట్టే రైతుల గౌరవాన్ని, ఆర్థిక...

ఆత్మైస్థెర్యానికి కరాటే ముఖ్యం : చేవెళ్ల ఎమ్మెల్యే “కాలే యాదయ్య”

శంకర్ పల్లి మండలం మొకిల గ్రామంలోని పట్లోల్ల రవీందర్ రెడ్డి ఫంక్షన్ హాల్ లో (11Th స్టేట్ లెవల్) సక్సెస్ షోటో కాన్ కరాటే డు-ఇండియా ఛాంపియన్షిప్-2025 ఆద్వర్యంలో నిర్వహించిన ఓపెన్ కరాటే ఛాంపియన్షిప్ కార్యక్రమానికి ఎమ్మెల్యే గారు ముఖ్య అతిథిగా హాజరై, పోటీలను ప్రారంభించిన చేవెళ్ల...

జలతరంగాల్లో జ్వలించిన ప్రొద్దుటూరు గంగతెప్ప పూజ

ఙ్ఞానతెలంగాణ, శంకర్ పల్లి: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గంలోని శంకర్ పల్లి మండలానికి చెందిన ప్రొద్దుటూరు గ్రామంలో ఆదివారం ఉదయం విశేషమైన దృశ్యం ఆవిష్కృతమైంది. వర్షాలు కురిసి గ్రామ పెద్ద చెరువు నిండిపోవడంతో గ్రామ ప్రజలు ఆనందోత్సాహాలతో గంగతెప్ప పూజను నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని గ్రామానికి చెందిన...

చిన్నవార్వాల్ ప్రాథమిక పాఠశాలలో ఘనంగా సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి

జ్ఞాన తెలంగాణ,గండీడ్ మండల్ ప్రతినిధి, సెప్టెంబర్ 6: మహబూబ్నగర్ జిల్లా గండీడ్ మండలం చిన్నవార్వాల్ ప్రాథమిక పాఠశాలలో సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జయంతి సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు అంగడి అరుణ దేవి మాట్లాడుతూ సర్వేపల్లి రాధాకృష్ణన్ 1888 సెప్టెంబర్ 5 తారీకు రోజు మద్రాస్ కు ఈశాన్యంగా...

Translate »