Category: వార్తలు

పది పరీక్షా కేంద్రాలను పరీక్షించిన ఎంపీడీవో వెంకయ్య గౌడ్- విద్యార్థులకు మార్గదర్శకాలు

విద్యార్థులు ప్రశాంతంగా పరీక్షలు రాయాలని సూచన జ్ఞాన తెలంగాణ, శంకర్‌పల్లి, ప్రతినిధి:శంకర్‌పల్లి మండలంలో పదవ తరగతి వార్షిక పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించేందుకు శుక్రవారం ఎంపీడీవో వెంకయ్య గౌడ్ పలు పరీక్షా కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా తెలంగాణ ఆదర్శ పాఠశాల, జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలను...

ప్రజాసేవలో నిబద్ధతతో పని చేయాలి

గ్రామ సెక్రటరీలకు ఎంపీడీవో సూచనలు జ్ఞాన తెలంగాణ, ప్రతినిధి, శంకర్‌పల్లి: మండలంలోని అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయాలని, ప్రజలకు అందాల్సిన సేవల్లో ఎలాంటి జాప్యం లేకుండా పని చేయాలని శంకర్‌పల్లి మండల అభివృద్ధి అధికారి వెంకయ్య గౌడ్ (ఎంపీడీవో) గ్రామ సెక్రటరీలకు కఠిన ఆదేశాలు జారీ చేశారు....

పొద్దుటూరు గ్రామంలో పోచమ్మ తల్లి ఆలయ నిర్మాణానికి భూమి పూజ

గ్రామాభివృద్ధికి ఆలయ నిర్మాణం కీలకం : గ్రామ పెద్దలు జ్ఞాన తెలంగాణ, శంకర్ పల్లి: పొద్దుటూరు గ్రామంలో పోచమ్మ తల్లి ఆలయ నిర్మాణానికి గురువారం నాడు భూమి పూజ ఘనంగా నిర్వహించారు. గ్రామ పెద్దల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని, ఆలయ...

బీజేపీ నూతన స్టేట్ కౌన్సిల్ మెంబర్ బసగల రాములు గౌడ్ కు గౌరవ సత్కారం

బీజేపీ నూతన స్టేట్ కౌన్సిల్ మెంబర్ బసగల రాములు గౌడ్ కు గౌరవ సత్కారం జ్ఞాన తెలంగాణ, శంకర్ పల్లి ప్రతినిధి: భారతీయ జనతా పార్టీ నూతనంగా స్టేట్ కౌన్సిల్ మెంబర్‌గా ఎన్నికైన శ్రీ బసగల రాములు గౌడ్ గారిని బుధవారం వారి నివాసంలో , బీజేపీ చేవెళ్ల మండల...

ఎస్సీ వర్గీకరణ సాధన – మంద కృష్ణ మాదిగ అలుపెరగని పోరాట ఫలం

జ్ఞాన తెలంగాణ, చేవెళ్ల ప్రతినిధి:చేవెళ్ల మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద, మండల అధ్యక్షుడు ఉరెంట ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో మాదిగ అమరవీరులకు నివాళులు అర్పించి, పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ గారి చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా MRPS రంగారెడ్డి జిల్లా కార్యదర్శి బ్యాతాల శివశంకర్...

ఓయూ లో ఉదృతమైన సర్కులర్ వ్యతిరేక ఉద్యమం

జ్ఞానతెలంగాణ,ఉస్మానియా యూనివర్సిటీ ప్రతినిధి :ఓయూ ఐక్య విద్యార్థి సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీ ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించిన విద్యార్థి నేతలు, రాస్తారోకో చేస్తున్న విద్యార్థులను అరెస్టు చేసిన పోలీసులు..నగరంలోని వివిధ పోలీస్ స్టేషన్లకు తరలింపు. ఓయూలో అప్రజాస్వామికంగా విడుదల చేసిన సర్క్యులర్ ను తక్షణమే...

కొండకల్ మార్కెట్ యార్డులో మద్యం సేవించిన ఇద్దరు యువకులకు జరిమానా

కొండకల్ మార్కెట్ యార్డులో మద్యం సేవించిన ఇద్దరు యువకులకు జరిమానా జ్ఞాన తెలంగాణ, శంకర్ పల్లి:కొండకల్ మార్కెట్ యార్డులో ఇద్దరు యువకులు మద్యం సేవిస్తూ పట్టుబడ్డారు. ఈ విషయం తెలుసుకున్న గ్రామ సెక్రటరీ రియాజ్, వారికి రూ.1000 జరిమానా విధించారు. గ్రామపంచాయతీ పరిధిలో మద్యం సేవించడం, చెత్త...

రైతులకు అంకితమైన సేవ – నా లక్ష్యం

రైతులకు అంకితమైన సేవ – నా లక్ష్యం జ్ఞాన తెలంగాణ ప్రతినిధి,శంకర్‌పల్లి :“రైతులకు సేవ చేసే భాగ్యం కలగడం నా అదృష్టం” అని శంకర్‌పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన డైరెక్టర్ మహమ్మద్ సర్తాజ్ అన్నారు. బాధ్యతగా పని చేసి రైతులకు మేలు చేసేందుకు పాటుపడతానని స్పష్టం చేశారు.వ్యవసాయ మార్కెట్...

శంకర్‌పల్లి గర్వించదగ్గ నాయకుడు – కాశెట్టి మోహన్

శంకర్‌పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్‌గా ప్రమాణ స్వీకారం జ్ఞాన తెలంగాణ,శంకర్‌పల్లి: రాజకీయ ప్రస్థానంలో మరో కీలక ఘట్టం చోటు చేసుకుంది. ప్రజా సేవకు అంకితమై, నిరంతరం రైతుల అభివృద్ధికి కృషి చేసే కాశెట్టి మోహన్ తాజాగా శంకర్‌పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్‌గా...

శంకర్ పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్‌గా గోవిందమ్మ గోపాల్ రెడ్డి ఎన్నిక

వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్‌గా గోవిందమ్మ గోపాల్ రెడ్డి ఎన్నిక జ్ఞాన తెలంగాణ,శంకర్పల్లి: శంకర్పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్‌గా గోవిందమ్మ గోపాల్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆమెకు పలువురు రాజకీయ ప్రముఖులు, రైతు సంఘాల నేతలు శుభాకాంక్షలు తెలిపారు. గోవిందమ్మ గోపాల్ రెడ్డి...

Translate »