సంగారెడ్డి జిల్లాలో బీఆర్ఎస్ నాయకుడి హత్య
సంగారెడ్డి జిల్లాలో బీఆర్ఎస్ నాయకుడి హత్య సంగారెడ్డి జిల్లా కల్హేర్ మండల కేంద్రం కొత్తచెరువు తండాకు చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకుడు హరిసింగ్ ను నిన్న రాత్రి హత్య చేసిన గుర్తు తెలియని వ్యక్తులు.హరిసింగ్ బీఆర్ఎస్ పార్టీ కోసం చాలా కష్టపడ్డాడని, రాజకీయ కక్షతోనే అతన్ని హత్య...