Category: వార్తలు

సంగారెడ్డి జిల్లాలో బీఆర్ఎస్ నాయకుడి హత్య

సంగారెడ్డి జిల్లాలో బీఆర్ఎస్ నాయకుడి హత్య సంగారెడ్డి జిల్లా కల్హేర్ మండల కేంద్రం కొత్తచెరువు తండాకు చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకుడు హరిసింగ్ ను నిన్న రాత్రి హత్య చేసిన గుర్తు తెలియని వ్యక్తులు.హరిసింగ్ బీఆర్ఎస్ పార్టీ కోసం చాలా కష్టపడ్డాడని, రాజకీయ కక్షతోనే అతన్ని హత్య...

క్రమశిక్షణ, దాతృత్వం, ధార్మిక చింతనల కలయికే రంజాన్ పండుగ

బిఆర్ఎస్ యువనేత మాజీ జెడ్పిటిసి పట్నం అవినాష్ రెడ్డి జ్ఞాన తెలంగాణ,షాబాద్,మార్చి 31: రంజాన్ పండుగ సందర్భంగా ముస్లిం సోదరులకు బిఆర్ఎస్ యువనేత మాజీ జెడ్పిటిసి పట్నం అవినాష్ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. షాబాద్ మండల కేంద్రంలోని దోమినార్ ఈద్గా వద్ద ప్రార్థనలలో ఆయన పాల్గొని ముస్లిం...

ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన జిల్లా గ్రంథాలయ చైర్మన్

–ఎలుగంటి మధుసూదన్ రెడ్డి జ్ఞాన తెలంగాణ, షాబాద్ : షాబాద్ మండలంలోని ఈద్గా వద్ద ఈరోజు పవిత్ర రంజాన్ పర్వదినం సందర్భంగా ముస్లిం సోదరులకు రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “రంజాన్ అనేది త్యాగం,...

రంజాన్ సర్వమత సౌభ్రాతృత్వానికి ప్రతీక చేవెళ్ల: ఎమ్మెల్యే కాలే యాదయ్య

రంజాన్ సర్వమత సౌభ్రాతృత్వానికి ప్రతీక : చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య ఙ్ఞాన తెలంగాణ, శంకర్ పల్లి: పవిత్ర రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని చేవెళ్ల శాసనసభ్యులు కాలే యాదయ్య సోమవారం శంకర్‌పల్లి పట్టణంలోని ఈద్గా వద్ద ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు. ముస్లీం సోదరులతో ఆత్మీయంగా ఆలింగనం చేసుకుని,...

బిఆర్ఎస్ బలోపేతానికి కొత్త శక్తి – శంకర్ పల్లి మండలంలో బాల్ రాజ్ గౌడ్ చేరిక

బిఆర్ఎస్ బలోపేతానికి కొత్త శక్తి – శంకర్ పల్లి మండలంలో బాల్ రాజ్ గౌడ్ చేరిక జ్ఞాన తెలంగాణ, శంకర్ పల్లి:చేవెళ్ల నియోజకవర్గంలోని శంకర్ పల్లి మండలం అంతప్పగూడ గ్రామానికి చెందిన బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) మాజీ మండల అధ్యక్షుడు బాల్రాజ్ గౌడ్ బిఆర్ఎస్ పార్టీలో...

కొండకల్ హనుమాన్ ఆలయంలో ఉగాది ఉత్సవం

వంద మందితో హనుమాన్ చాలీసా పారాయణం1 జ్ఞాన తెలంగాణ,శంకర్‌పల్లి: శంకర్ పల్లి మండలం కొండకల్ గ్రామంలోని హనుమాన్ దేవాలయంలో ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తుల హర్షధ్వానాల మధ్య ఆలయ ప్రాంగణంలో సుమారు వంద మంది కలిసి భక్తిశ్రద్ధలతో హనుమాన్ చాలీసా పారాయణం చేశారు....

శంకర్‌పల్లి చౌరస్తాలో ఉగాది ఉత్సవం – హిందూ సంప్రదాయ పరిరక్షణకు పిలుపు

శంకర్‌పల్లి చౌరస్తాలో ఉగాది ఉత్సవం – హిందూ సంప్రదాయ పరిరక్షణకు పిలుపు జ్ఞాన తెలంగాణ శంకర్ పల్లి: ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని శంకర్‌పల్లి మున్సిపల్ కేంద్రంలోని ప్రధాన చౌరస్తాలో హిందూ సమాజం ఆధ్వర్యంలో కాషాయ జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ప్రధాన అర్చకులు రాజేశ్వరి జోషి పూజాకార్యక్రమాలు...

ప్రధాని ఆర్ధిక సలహాదారుడిగా సంజయ్ మిశ్రా

ప్రధాని మోదీ ఆర్ధిక సలహా కమిటీ కార్యదర్శిగా సంజయ్ కుమార్ మిశ్రా నియమితులు అయ్యారు. ఆయన గతంలో ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్ చీఫ్ గా పని చేశారు. ప్రధానికి ఆర్ధికపరమైన ముఖ్య సలహాలు ఇచ్చేందుకు ఈ కమిటీ పని చేస్తుంది.

SLBC టన్నెల్‌లో మరో మృతదేహం వెలికితీత..!!

SLBC టన్నెల్‌లో మరో మృతదేహం వెలికితీత..!! నాగర్‌కర్నూల్‌/మహబూబ్‌నగర్‌: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్లో జరిగిన ప్రమాదంలో చిక్కుకున్న వారిలో మరో మృతదేహాన్ని ఇవాళ వెలికితీశారు మృతుడిది ఉత్తర ప్రదేశ్ ఉన్నావ్ జిల్లాకు చెందిన మనోజ్ కుమార్‌గా గుర్తించారు ఇతను జేపీ కంపెనీలో ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నాగర్...

బీజేపీ పునాదులు షేక్ చేస్తున్న- ‘గ్రోక్ ఏఐ’

నిజాలు వెల్లడించి, బీజేపీ పునాదులు షేక్ చేస్తున్న- ‘గ్రోక్ ఏఐ’ నిత్యం అసత్యాలతో దశాబ్ది కాలంగా చెలరేగే బీజేపీ డిజిటల్ ఆధిపత్యాన్ని ఎలాన్ మాస్క్ ‘గ్రోక్ (ఏఐ)’ అనే బుల్డోజర్ తో పునాదులు తో సహా సమూలంగా కూల్చివేస్తుంది. భారత రాజకీయాలలో బీజేపీ తప్పుడు కథనాలు ,...

Translate »