Category: వార్తలు

హైదరాబాద్‌లో ఎకో టౌన్‌ అభివృద్ధి : సీఎం రేవంత్ రెడ్డి

జ్ఞానతెలంగాణ, నేషనల్ బ్యూరో: హైదరాబాద్‌లో ఎకో టౌన్‌ అభివృద్ధి చేయడం ద్వారా భవిష్యత్తు తరాలకు ఆహ్లాదకరమైన, పరిశుభ్రమైన వాతావరణాన్ని అందించగలమనే విశ్వాసాన్ని సీఎం రేవంత్‌రెడ్డి వ్యక్తం చేశారు. సుస్థిరత ఇకపై ఐచ్ఛికం కాదని, అవసరమని అన్నారు. ఉపాధి కల్పన, అభివృద్ధి, సంపద సృష్టితోపాటు పర్యావరణ పరిరక్షణకు తమ...

చెర్లగూడ గ్రామంలో సీసీ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభం

జ్ఞాన తెలంగాణ,షాబాద్,ఏప్రిల్ 18: షాబాద్ మండల కేంద్రంలోని చ చెర్లగూడ గ్రామములో శుక్రవారం నూతన సీసీ రోడ్లను రూ.10 లక్షల ఎస్సి సబ్ ప్లాన్ నిధులతో నిర్మాణం గ్రామస్తులతో కలసి ప్రారంభించినట్లు మాజీ ఉప సర్పంచ్ కండ్లపల్లి వెంకటయ్య, మాజీ ఎంపీటీసీ మల్లేష్ పేర్కొన్నారు. ఈ సందర్బంగా...

కామారెడ్డి నియోజకవర్గం ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ కార్యక్రమం

జ్ఞాన తెలంగాణ,కామారెడ్డి ప్రతినిది : ఈరోజు తేదీ 10/04/2025 గురువారం రోజున బిబిపెట్ మండలం మాందాపూర్ గ్రామానికి చెందిన పలువురి ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను మహమ్మద్ షబ్బీర్ అలీ చేతుల మీదుగా అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు సుతారి రమేష్ బిక్నూర్ మార్కెట్...

అక్రమాల వివరణ కోరుతూ డిఆర్ఓ పద్మజ ని కలిసిన జిల్లా సిపిఐ పార్టీ నాయకులు

జ్ఞాన తెలంగాణ//సంగారెడ్డి//కొండాపూర్//ఏప్రిల్ 09:సంగారెడ్డి జిల్లాకొండాపూర్ మండల పరిధిలోని పలు గ్రామాలలో…మునిదేవుని పల్లి,మన్సన్ పల్లి గ్రామాల్లో అక్రమ వెంచర్లకు అనుమతులు ఇచ్చారని అలాగే నిర్మాణాలు చేపడుతున్న వెంచర్లకు నోటీసులు ఇవ్వకుండా బిల్డర్ లకు సహకరిస్తున్న మన్సాన్ పల్లి ,మునిదేవుని పల్లి పంచాయతి కార్యదర్శులపై విచారణ జరిపి కఠిన చర్యలు...

సిమెంట్ ధరలు పెరుగుతాయ్…

ఇల్లు కట్టుకునే/ కట్టే వారికి ఇదో బ్యాడ్ న్యూస్… ఏప్రిల్ నెలలోనే సిమెంట్ సెక్టార్లో అధిక డిమాండ్ ఉంటుందని.. అందువల్ల దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో సిమెంట్ ధరలు పెరుగుతాయని NUVAMA రిపోర్ట్ వెల్లడించింది. “ఇందుకు కారణం ప్రభుత్వ వ్యయం ఎక్కువవుతుండటమేనని తెలిపింది”!గత ఏడాది డిసెంబర్ నుంచి వరుసగా...

శంకర్ పల్లి అభివృద్ధికి దిశానిర్దేశం చేసిన ఎంపీడీవో వెంకయ్య గౌడ్

– ఎంపీడీవో వెంకయ్య గౌడ్ సమీక్షలో కీలక ఆదేశాలు– అన్ని విభాగాల్లో సమగ్ర సమీక్ష – మండల స్థాయిలో క్రియాశీల చర్యలు అవసరం– ఎంపీడీవో వెంకయ్య గౌడ్ జ్ఞాన తెలంగాణ – శంకర్‌పల్లి:శంకర్‌పల్లి మండల అభివృద్ధి అధికారిగా (ఎంపీడీవో) వెంకయ్య గౌడ్ నేతృత్వంలో వారాంతపు సమీక్ష సమావేశం...

రూ.12 లక్షల వరకు ఆదాయంపై పన్ను మినహాయింపు?

కొత్త పన్ను విధానం మీకు లాభదాయకమా? కొత్త ఆర్థిక సంవత్సరం 2025-26 ఏప్రిల్ 1 నుంచి ప్రారంభమైంది. మంగళ వారం నుంచే కొత్త ఆదాయపు పన్ను విధానం (న్యూ ట్యాక్స్ రిజీమ్) మరియు పాత ఆదాయపు పన్ను విధానం (ఓల్డ్ ట్యాక్స్ రిజీమ్)లో బడ్జెట్ 2025లో చేసిన...

పీఎం కుసుం యోజన ద్వారా రైతులకు 60% సబ్సిడీ

పీఎం కుసుం యోజన ద్వారా రైతులకు 60% సబ్సిడీ కేంద్ర ప్రభుత్వం ద్వారా రైతులు వ్యవసాయం కోసం సోలార్ వ్యవసాయ పంపులను సబ్సిడీ ధరకు పొందవచ్చు.ఆ పథకం పేరే పీఎం కుసుమ్ యోజన (PM-KUSUM Scheme),ప్రతీ రైతుకీ కేంద్రం 60% తగ్గింపు ఇస్తుంది.మరో 30 శాతాన్ని లోన్...

ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన కాడిగారి రాజశేఖర్ రెడ్డి

జ్ఞాన తెలంగాణ, శంకర్‌పల్లి: పవిత్ర రంజాన్ పర్వదినం సందర్భంగా మండలంలోని మహాలింగాపురం గ్రామంలో ముస్లిం సోదరులతో కలిసి వేడుకల్లో పాల్గొన్న పీఎసిఎస్ డైరెక్టర్ కాడిగారి రాజశేఖర్ రెడ్డి, అందరికీ శుభాకాంక్షలు తెలిపారు.సోమవారం తన సొంత గ్రామమైన మహాలింగాపురంలో ముస్లిం సోదరులతో ఆప్యాయంగా కలిసిన ఆయన, వారితో ముచ్చటిస్తూ రంజాన్...

మీరు పోలీసులా ..? రౌడీలా..?

హెచ్సియు ఘటనపై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఫైర్ హైదరాబాద్ : హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థుల ఆందోళనపై కేంద్రమంత్రి బండి సంజయ్ స్పందించారు. విద్యార్థులపై చర్యలను ఖండించారు. స్టూడెంట్స్‌పై లాఠీచార్జ్ చేయడం దారుణమన్నారు. సోమవారం మీడియాతో కేంద్రమంత్రి మాట్లాడుతూ. హెచ్‌సీయూ భూములకు...

Translate »