Category: వార్తలు

భర్త అక్రమ సంబంధం భార్య పట్ల క్రూరత్వం కిందికి రాదు : ఢిల్లీ హైకోర్టు

భర్త అక్రమ సంబంధం భార్య పట్ల క్రూరత్వం కిందికి రాదు : ఢిల్లీ హైకోర్టు జ్ఞానతెలంగాణ,న్యూఢిల్లీ ప్రతినిధి :భర్తకు వివాహేతర సంబంధం ఉన్నంత మాత్రాన అది భార్య పట్ల క్రూరత్వంగానీ, ఆమె ఆత్మహత్యకు ప్రేరేపణగానీ కాబోదని ఢిల్లీ హైకోర్టు మంగళవారం స్పష్టం చేసింది. మృతురాలిని ఉద్దేశపూర్వకంగా వేధించినట్లు...

పాక్ లో ఏం జరుగుతోంది..?

పాలకుడు ప్రధానా లేక సైన్యాధ్యక్షుడా..? పాకిస్థాన్ లో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వానికి, సైన్యానికి మధ్య సయోధ్య లేదని మరోసారి తేలిపోయింది. భారత్ తో ఉద్రిక్తతల వేళ ప్రధాని షహబాజ్ షరీఫ్, సైన్యాధ్యక్షుడు అసిమ్ మునీర్ మధ్య విభేదాలు బయటపడ్డాయి. ఓవైపు కాల్పుల విరమణకు అంగీకరించి, మధ్యవర్తిత్వం చేసిన...

సింధూ జలాల ఒప్పంద రద్దుపై ఏ మార్పూ లేదు: కేంద్రం

సింధూ జలాల ఒప్పంద రద్దుపై ఏ మార్పూ లేదు: కేంద్రం పాకిస్తాన్, టెర్రరిజం విషయంలో తమ వైఖరి మారదని కేంద్రం ప్రకటించింది. అదే విధంగా..పాక్ తో దౌత్యపరమైన చర్యల విషయంలోనూ తమ వైఖరీలో ఎలాంటి మార్పు లేదని వెల్లడించింది. కాల్పుల విరమణ ఒప్పందం జరిగినా..సింధూ జలాల ఒప్పందం...

నల్లవెల్లి లో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తల కార్యక్రమం

రసాయన ఎరువుల వాడకం తగ్గించి భూసారాన్ని కాపాడాలని సూచన జ్ఞానతెలంగాణ,గుమ్మడిదళ: aప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమంలో భాగంగా సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండల నల్లవల్లి గ్రామంలో డా. వి.హేమలత, డా. జానకి శ్రీనాథ్ పాల్గొని రైతులకు అవగాహన...

కొనసాగుతున్న ఆపరేషన్ సింధూర్

ఓ భార్య కన్నీటి వెనుక ఒక దేశ ఆవేశం దాగి ఉంది. ఓ మహిళ మౌనంలో ఓ అగ్నిపర్వతం దాగి ఉంది. పాకిస్తాన్ ప్రేరిత ఉగ్రవాదులు దేశంలోని అమాయక ప్రజలపై మృగాలుగా విరుచుకుపడిన ప్రతిసారి… ఎక్కడో ఓ భారత మహిళ తన భర్తను కోల్పోయింది. ఏ కుటుంబమో...

గొర్రెల పెంపకానికి రూ.50 లక్షల రాయితీ

గొర్రెల పెంపకానికి రూ.50 లక్షల రాయితీ జ్ఞానతెలంగాణ,నేషనల్ బ్యూరో :గొర్రెలు, మేకల పెంపకంపై ఆసక్తి ఉన్న వారి కోసం కేంద్ర ప్ర‌భుత్వం ‘నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ (NLC)’ ప‌థ‌కాన్ని అమ‌లు చేస్తోంది. ఈ ప‌థ‌కం ద్వారా ల‌బ్దిదారుల‌కు రూ.50 లక్షల రాయితీ ల‌భించనుంది. మొత్తం రూ.కోటి...

ప్రతిభ చాటిన విద్యార్థులకు సన్మానం !

జ్ఞానతెలంగాణ, సూర్యాపేట :2024-25 సంవత్సరం పదవ తరగతి ఫలితాల్లో ఉన్నత మార్కులు సాధించిన సూర్యపేట జిల్లా,ఆత్మకూర్ (S) మండల పరిధి, శెట్టిగూడెం గ్రామ విద్యార్థులకు ఈరోజు మట్టే నగేష్ స్వేరో గారి ఆధ్వర్యంలో స్వేరో సర్కిల్ తరపున మొదట మూడు స్థానాల్లో నిలిచిన విద్యార్థిని, విద్యార్థులకు పల్లి...

రథోత్సవ శోభతో ప్రకాశించిన మహారాజ్ పేట్

పిల్లల నుండి పెద్దల వరకు సమిష్టిగా పాల్గొన్న ఆధ్యాత్మిక వేడుక జ్ఞాన తెలంగాణ,శంకర్ పల్లి: శంకర్‌పల్లి మండలంలోని మహారాజ్ పేట్ గ్రామంలో ఆదివారం తెల్లవారుజామున 4 గంటలకు బసవేశ్వర జాతర సందర్భంగా రథోత్సవం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. గ్రామ ప్రజల సమక్షంలో, భక్తిపూరిత వాతావరణంలో ఈ ఉత్సవం...

పొద్దుటూరు పాఠశాల 90% విజయంతో మండలంలో అగ్రస్థానం

ఉపాధ్యాయుల అంకితభావం, ప్రవళిక వెంకట్ రెడ్డి ఆర్థిక ప్రోత్సాహం…! జ్ఞాన తెలంగాణ, శంకర్ పల్లి: శంకర్‌పల్లి మండలం, రంగారెడ్డి జిల్లా పొద్దుటూరు గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 2024–25 విద్యా సంవత్సరంలో అసాధారణమైన విజయం సాధించింది. పదవ తరగతి పరీక్షలు రాసిన 10 మంది విద్యార్థుల్లో...

దేశ వ్యాప్తంగా కులగణన కాంగ్రెస్ విజయమే

నీలం మధు ముదిరాజ్ జ్ఞానతెలంగాణ,సంగారెడ్డి ప్రతినిధి, మే 1: దేశ వ్యాప్తంగా జరిగే జనగణనతో పాటు కులగణన చేపడతామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం కాంగ్రెస్ పార్టీ విజయమని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ కంటెస్టెడ్ క్యాండిడేట్ నీలం మధు ముదిరాజ్ అన్నారు.తెలంగాణలో కులగణనను చేపట్టి దేశానికి ఆదర్శంగా...

Translate »