Category: జాతీయం

చేవెళ్ల ప్రమాదంపై ప్రధాని దిగ్భ్రాంతి

జ్ఞానతెలంగాణ,స్టేట్ డెస్క్ : రంగారెడ్డి జిల్లాలో సోమవారం ఉదయం పెను విషాదం చోటుచేసుకుంది. చేవెళ్ల మండలం మీర్జాగూడ సమీపంలో ఆర్టీసీ బస్సు, కంకర లారీ ఢీకొన్న ఘటనలో 24 మంది ప్రయాణికులు దుర్మరణం చెందారు. ఈ ప్రమాదంలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. తాండూరు డిపోకు చెందిన ఆర్టీసీ...

సర్దార్ పటేల్‌కి ప్రధాని మోదీ ఘన నివాళులు

జ్ఞానతెలంగాణ,సెంట్రల్ డెస్క్ అక్టోబర్ 31: సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా జాతీయ ఐక్యతా దినోత్సవాన్ని (రాష్ట్రీయ ఏక్తా దివస్) ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్‌లోని ఏక్తా నగర్‌లో నర్మదా నది ఒడ్డున ఉన్న ‘స్టాట్యూ ఆఫ్ యూనిటీ’...

భారత్ చేతిలో ఆఫ్ఘనిస్థాన్ కీలుబొమ్మ..

– మాపై దాడి చేస్తే 50 రెట్లు తీవ్రంగా స్పందిస్తాం: పాక్ రక్షణ మంత్రి పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్ మధ్య సంబంధాలు మరోసారి తీవ్ర ఉద్రిక్తంగా మారాయి. తమ దేశంలో ఉగ్రవాదాన్ని వ్యాప్తి చేసేందుకు కాబూల్ ప్రభుత్వం ఢిల్లీ చేతిలో ఒక సాధనంగా మారిందని పాకిస్థాన్ రక్షణ శాఖ...

NHAI బంపరాఫర్..రూ.1,000 రీఛార్జ్

వాహనదారులకు NHAI అదిరిపోయే ఆఫర్ ఇచ్చింది. టోల్ ప్లాజాల్లోని శుభ్రంగాలేని టాయిలెట్లపై ఫిర్యా దు చేస్తే రూ.1,000 రివార్డ్ ఫాస్టాగ్ అకౌంట్లో వేస్తామని పేర్కొంది.ఇది OCT 31 వరకు అందుబాటులో ఉంటుంది.’రాజమార్గ్ యాత్ర’ యాప్లో టైమ్ స్టాంప్తో క్లీన్గాలేని టాయిలెట్స్ పిక్స్ అప్లోడ్ చేయాలి.అర్హత కలిగిన వారికి...

బీహార్ సీఎం అభ్యర్థిగా తేజస్వి యాదవ్

జ్ఞానతెలంగాణ,నేషనల్ బ్యురో:బీహార్ రాజకీయాల్లో గత కొన్ని వారాలుగా కొనసాగుతున్న ఉత్కంఠకు తెరపడింది. రానున్న అసెంబ్లీ ఎన్నికల కోసం ప్రతిపక్ష ‘మహాఘటబంధన్’ (మహాకూటమి) తన ముఖ్యమంత్రి అభ్యర్థిని అధికారికంగా ప్రకటించింది. ఆర్జేడీ యువనేత తేజస్వి యాదవ్ నాయకత్వంలోనే కూటమి ఎన్నికల బరిలోకి దిగనుందని స్పష్టం చేసింది.పాట్నాలోని మౌర్య హోటల్‌లో...

జనగణన-2027కు గెజిట్ నోటిఫికేషన్

దేశంలో ‘జనగణన-2027’కు సెన్సస్ కమిషనర్ ఆఫ్ ఇండియా మృత్యుంజయ్ కుమార్ నారాయణ్ గెజిట్ విడుదల చేశారు. 2026 ఏప్రిల్ 1 నుంచి 2027 ఫిబ్రవరి 28 వరకు రెండు దశల్లో దీన్ని చేపడతారు. తొలిదశలో ఇళ్లు, గృహాల వివరాలు, మలిదశలో జనాభా లెక్కింపు ఉంటుంది. ఈసారి జనాభా...

ఎలక్ట్రిక్ వాహనాల ధరలపై కేంద్రమంత్రి శుభవార్త

కేంద్ర రహదారులు మరియు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ చేసిన ప్రకటనలో, రాబోయే 4 నుండి 6 నెలలలో ఎలక్ట్రిక్ వాహనాల ధరలు పెట్రోల్ మరియు డీజిల్ వాహనాల ధరలతో సమానంగా మారుతాయని పేర్కొన్నారు. ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాల ధరలు కొంత ఎక్కువగా ఉండటంతో, చాలా...

ప్రధాని మోదీకి ఉగ్ర బెదిరింపులు?

ప్రధాని మోదీకి ఉగ్ర బెదిరింపులు? ప్రధాని మోదీ లక్ష్యంగా ఖలిస్థానీ ఉగ్రవాది గుర్పత్వంత్ సింగ్ పన్నూన్ సంచలన ప్రకటన చేశాడు. ఇండిపెండెన్స్ డే రోజు.. ప్రధాని మోదీ జాతీయ జెండాను ఎగరేయకుండా అడ్డుకుంటే ఏకంగా రూ. 11 కోట్ల రివార్డు ఇస్తామని ఆఫర్ ఇచ్చాడు. ఆగస్టు 10న...

మృతుల కుటుంబాలకు ప్రసన్నరాజ్ పరామర్శ

జ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, సెప్టెంబర్ 11: మండల కేంద్రంలోని పద్మశాలికాలనీ చెందిన ఆకుల ఎల్లమ్మ, అంబేద్కర్ నగర్ కు చెందిన గోపగాని ముత్తయ్య అనారోగ్యంతో గురువారం మృతిచెందారు. విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నలగాటి ప్రసన్నరాజ్ పార్టీ నాయకులతో కలిసి మృతదేహాలను సందర్శించి పూలమాల వేసి...

Translate »