Category: జాతీయం

నందాదేవీ న్యూక్లియర్ మిస్టరీ

భారతదేశంలోనే అత్యంత ఎత్తైన, పవిత్రమైన హిమాలయ శిఖరాలలో ఒకటైన నందాదేవీ ప్రాంతం దశాబ్దాలుగా ఒక మర్మమైన, భయానకమైన రహస్యాన్ని తన గర్భంలో దాచుకుని ఉందన్న వాదనలు మరోసారి తెరపైకి వచ్చాయి. కోల్డ్‌వార్‌ కాలంలో చైనా అణు శక్తిగా ఎదుగుతున్న నేపథ్యంలో, ఆ దేశ అణు పరీక్షలు, క్షిపణి...

ఉపాధి హామీ పథకం పేరు మార్పు వివాదం

జ్ఞానతెలంగాణ,నేషనల్ బ్యూరో : కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం వరుసగా పథకాలు, సంస్థలు, ప్రదేశాల పేర్లను మార్చుతూ వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు దేశంలో గ్రామీణ పేదలకు ఉపాధి భరోసా కల్పించే అత్యంత కీలకమైన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజీఎన్‌రేగా) పేరును కూడా మార్చేందుకు...


కేంద్రంపై మండిపోయిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి

• కోర్టు తీర్పులకు విరుద్ధంగా చట్టాలు ఎలా?• ట్రైబ్యునళ్ల రద్దుపై కేంద్రం పై గవాయ్ తీవ్ర ఆగ్రహం• స్వల్ప మార్పులతో పాత నిబంధనలు తెచ్చారా? ప్రశ్నించిన ధర్మాసనం• విచారణ తప్పించుకునే యత్నమా? కేంద్ర వాదనపై న్యాయమూర్తి అసహనం జ్ఞాన తెలంగాణ, న్యూఢిల్లీ : ఫిల్మ్ సర్టిఫికేషన్ సహా...

భారత విద్యార్థుల కలలకు ఎదురుదెబ్బ!

– వీసా కఠినతలతో నెరవేరని ఆశలు – కుటుంబాల ఆందోళన పెరుగుదల – హెచ్-1బీపై ట్రంప్ కఠిన తీరు – భవిష్యత్‌పై విద్యార్థుల్లో గుబులు – వీసా రద్దుల వరద… ఎన్నో కలలు ఒక్కసారిగా కూలిపోయిన దృశ్యం – విదేశీ విద్యార్థుల తగ్గుదలతో అమెరికా ఆర్థిక వ్యవస్థకూ...

దేశానికి పెద్దన్నగా నరేంద్ర మోదీ సహకరించాలి : రేవంత్ రెడ్డి

జ్ఞానతెలంగాణ,స్టేట్ డెస్క్,నవంబర్ 18 : దేశానికి పెద్దన్నగా ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహకరిస్తే అన్ని రాష్ట్రాలు అభివృద్ధి చెందుతాయని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్‌లోని హోటల్ ఐటీసీ కోహినూర్‌లో నైరుతి రాష్ట్రాల పట్టణాభివృద్ధి మంత్రుల ప్రాంతీయ సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం...

బంగ్లా మాజీ ప్రధాని షేక్ హసీనాకు ఉరిశిక్ష

బంగ్లాదేశ్ రాజకీయాల్లో భారీ ప్రకంపనలు రేపిన తీర్పులో, ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రైబ్యునల్ (ICT) మాజీ ప్రధాని షేక్ హసీనాకు ఉరిశిక్ష విధించింది. 2024లో ఢాకాలో జరిగిన విద్యార్థి–యువజన ఉద్యమాలపై హింసాత్మక దమన చర్యలకు హసీనా నేరుగా ఆదేశాలు ఇచ్చారనే ఆరోపణలను కోర్టు ‘మానవత్వంపై అత్యంత దారుణ నేరాలు’గా...

సి.ఎస్. విట్టల్ వాలీబాల్ టోర్నమెంట్‌లో రిపోర్టర్లకు అవమానం

సి.ఎస్. విట్టల్ వాలీబాల్ టోర్నమెంట్‌లో రిపోర్టర్లకు అవమానం జ్ఞానతెలంగాణ,శంకర్‌పల్లి ప్రతినిధి:శంకర్‌పల్లి మండలంలోని ప్రొద్దుటూరు పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఉన్న సి.ఎస్‌. విట్టల్ ఫామ్ హౌస్‌లో సి.ఎస్‌. విట్టల్ మెమోరియల్‌ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరుగుతున్న వాలీబాల్ టోర్నమెంట్‌లో స్థానిక మీడియా ప్రతినిధులు ఘోర అవమానానికి గురయ్యారు. క్రీడా కార్యక్రమానికి వార్తావిషయ...

ఉక్రెయిన్‌తో యుద్ధం..

ఉక్రెయిన్‌తో భీకర యుద్ధం చేస్తున్న రష్యా సైన్యంలో పలువురు భారతీయులు పనిచేస్తున్నారన్న వార్తలపై భారత విదేశాంగ శాఖ స్పష్టతనిచ్చింది. మొత్తం 44 మంది భారతీయ పౌరులు రష్యా సైన్యంలో ఉన్నట్లు శుక్రవారం అధికారికంగా ధ్రువీకరించింది. వారిని వీలైనంత త్వరగా సైనిక సేవల నుంచి విడుదల చేయాలని రష్యా...

అనిల్‌ అంబానీకి ఈడీ సమన్లు

నవంబర్‌ 14న విచారణకు హాజరు కావాలని ఆదేశం బ్యాంకు మోసం, మనీలాండరింగ్‌ కేసులో రిలయన్స్‌ ఏడీఏ గ్రూప్‌ చీఫ్‌ అనిల్‌ అంబానీకి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ED) సమన్లు జారీ చేసింది. ఈ నెల 14న విచారణకు హాజరు కావాలని ఆదేశించింది.స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (SBI) రుణ...

మతంపై ఆసక్తి తగ్గుదల? సర్వేలో వెల్లడి!

ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో మత విశ్వాసాలు తగ్గుముఖం జ్ఞానతెలంగాణ,సెంట్రల్ బ్యూరో : ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో మతం, దేవుడిపై నమ్మకం ఉన్నవారి సంఖ్య క్రమంగా తగ్గుతోందా? అవుననే అంటున్నాయి తాజా సర్వే ఫలితాలు. ప్రముఖ డేటా సంస్థ ‘స్టాటిస్టా’ నిర్వహించిన గ్లోబల్ కన్స్యూమర్ సర్వేలో ఆసక్తికర విషయాలు...

Translate »