Category: అంతర్జాతీయం

సూడాన్ లో సంక్షోభం: ప్రపంచ బాధ్యతకు పిలుపు

సూడాన్ లో సంక్షోభం: ప్రపంచ బాధ్యతకు పిలుపు జ్ఞానతెలంగాణ,జ్ఞాన దిక్సూచి, ఏప్రిల్ 21:సూడాన్ సంక్షోభం, 2023 ఏప్రిల్‌లో ప్రారంభమై మూడవ సంవత్సరంలోకి అడుగుపెట్టిన ఈ విపత్తు, ప్రపంచంలోనే అతిపెద్ద మానవతా మారణహోమంగా నిలిచింది, అయినప్పటికీ అంతర్జాతీయ దృష్టిలో మసకబారుతోంది. సూడాన్ సాయుధ దళాలు (ఎస్.ఏ.ఎఫ్) మరియు ర్యాపిడ్...

ట్రంప్ నేతృత్వం: అమెరికాపై పెరుగుతున్న వ్యతిరేకత

ట్రంప్ నేతృత్వం: అమెరికాపై పెరుగుతున్న వ్యతిరేకత 2025లో డొనాల్డ్ ట్రంప్ మరోసారి అమెరికా అధ్యక్షుడిగా ఎన్నిక కావడంతో, ప్రపంచవ్యాప్తంగా ఉద్రిక్తతలు మళ్లీ ముదిరాయి. కెనడా, భారత్, ఉక్రెయిన్ వంటి దేశాలు ఆయన విధానాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. విదేశీ నేతలను అవమానించే వ్యాఖ్యలు, ఇతర దేశాల సంస్కృతులపై ద్వేషపూరిత...

హెచ్1బీ వీసా రిజిస్ట్రేషన్స్ ప్రారంభం

హెచ్1బీ వీసా రిజిస్ట్రేషన్స్ ప్రారంభం ప్రతిభ ఉన్న నిపుణుల కోసం అగ్రరాజ్యం అమెరికా ఆహ్వానిస్తుంది.నైపుణ్యం కలిగిన నిపుణులకు అమెరికాలో పనిచేసే అవకాశాన్ని కల్పించేందుకు 2026లో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న H-1B వీసా రిజిస్ట్రేషన్ ప్రక్రియ నేటి నుండి ప్రారంభమైంది. ఈ క్రమంలో అమెరికా పౌరసత్వం, ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్...

దలైలామాకు జెడ్ కేటగిరీ భద్రత: భారత హోం శాఖ

దలైలామాకు జెడ్ కేటగిరీ భద్రత: భారత హోం శాఖ టిబెటన్ల ఆధ్యాత్మిక గురువు దలైలామా (89)కు భారత హోం మంత్రిత్వశాఖ జడ్ కేటగిరి భద్రతను ఏర్పాటు చేసింది. చైనా మద్దతు దారుల నుంచి ఆయనకు ముప్పు ఉందని ఇంటెలిజెన్స్ నుంచి సమాచారం అందడంతో కేంద్రప్రభుత్వం అప్రమత్తమైనట్లు సమాచారం....

జమిలి ఎన్నికలు వద్దు.. టీవీకే తీర్మానం

జమిలి ఎన్నికలు వద్దు.. టీవీకే తీర్మానం జమిలి ఎన్నికలకు వ్యతిరేకంగా తమిళ సినీనటుడు విజయ్‌ నాయకత్వంలోని తమిళగ వెట్రికళగం (టీవీకే) కార్యనిర్వాహక మండలి సమావేశంలో తీర్మానం చేశారు. పాలకపక్షం డీఎంకే ఏళ్ల తరబడి చేస్తున్న నీట్‌ వ్యతిరేక ప్రతిపాదనను కూడా ఈ సమావేశంలో ఓ తీర్మానంగా చేసి...

హెలికాప్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు దుర్మరణం.. ప్రధాని మోడీ సంతాపం

హెలికాప్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు దుర్మరణం.. ప్రధాని మోడీ సంతాపం అజర్ బైజాన్ దేశ పర్యటన ముగించుకుని ఇరాన్ తిరిగి వెళ్తుండగా ఇరాన్ అధ్యక్షుడు సయ్యద్ ఇబ్రహీం రైసీ, విదేశాంగ మంత్రి హొస్సేన్ అమిరబ్డొల్లాహియాన్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో కుప్పకూలిపోయింది.ఈ ప్రమాదంలో అధ్యక్షుడు సయ్యద్ తో పాటు...

66 వేల మంది భారతీయులకు అమెరికా పౌరసత్వం

66 వేల మంది భారతీయులకు అమెరికా పౌరసత్వం వాషింగ్టన్‌ : అమెరికా పౌరసత్వాన్ని పొందడంలో మెక్సికన్ల తర్వాత భారతీయులు రెండో స్థానంలో నిలిచారు. 2022లో మొత్తం 65,960 మంది భారతీయులు అధికారికంగా అమెరికా పౌరసత్వాన్ని పొందినట్టు ఇండిపెండెంట్‌ కాంగ్రెషనల్‌ రిసెర్చ్‌ సర్వీస్‌ (సీఆర్‌ఎస్‌) ఈ నెల 15న...

అంతరిక్షంలోకి వెళ్లనున్న తెలుగు తేజం

అంతరిక్షంలోకి వెళ్లనున్న తెలుగు తేజం ఆంధ్రప్రదేశ్ విజయవాడకు చెందిన గోపీచంద్ తోటకూర త్వరలో అంతరిక్షంలోకి అడుగుపెట్టనున్నారు. బ్లూ ఆరిజిన్ సంస్థ రూపొందించిన న్యూ షెఫర్డ్ సబ్ ఆర్బిటల్ వ్యోమనౌకలో పర్యాటకుడిగా రోదసీలోకి వెళ్లనున్నారు. దీంతో భారత తొలి స్పేస్ టూరిస్టుగా ఆయన గుర్తింపు పొందనున్నారు.గోపీచంద్ పాటు మరో...

నేడు వరల్డ్ ఎర్త్ డే

నేడు వరల్డ్ ఎర్త్ డే Apr 22, 2024, నేడు వరల్డ్ ఎర్త్ డే వరల్డ్ ఎర్త్ డే ను ప్రతి సంవత్సరం ఏప్రిల్ 22న జరుపుకుంటారు. ఎర్త్ డే జరుపుకోవడానికి ప్రధాన కారణం వాతావరణ మార్పులు మరియు గ్లోబల్ వార్మింగ్ ల పై ప్రజలకు అవగాహన...

బంగ్లాదేశ్‌లో భారీ అగ్నిప్రమాదం.. 44 మంది దుర్మరణం

బంగ్లాదేశ్‌లో భారీ అగ్నిప్రమాదం.. 44 మంది దుర్మరణం ఏడంతస్తుల రెస్టారెంట్ భవనంలో మంటలు చెలరేగడంతో స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వెంటనే అక్కడికి చేరుకున్న ఫైర్ సిబ్బంది, పోలీసులు, స్థానికుల సాయంతో మంటలు ఆర్పారు. ప్రమాద సమయంలో రెస్టారెంట్లో ఉన్న 75 మందిని అగ్నిమాపక సిబ్బంది...

Translate »