Category: అంతర్జాతీయం

భారత్‌లో పెట్టుబడులు పెట్టండి : జైశంకర్‌

రష్యా కంపెనీలకు జైశంకర్‌ ఆహ్వానం భారత్‌లో పెట్టుబడులు పెట్టాలని రష్యా కంపెనీలకు భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్‌ ఆహ్వానం పలికారు. తద్వారా వ్యాపారాన్ని మరింత విస్తృత పరుచుకోవాలన్నారు. రష్యా నుంచి చమురు కొనుగోళ్లు నిలిపేయాలని.. లేదంటే అధిక పన్నులు విధిస్తామని భారత్‌పై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్...

భారత్ కు ఎరువులు, యంత్రాల సరఫరాకు సిద్దమైన చైనా..!

భారత్-చైనా మధ్య సంబంధాలు మెరుగుపరచడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో, చైనా విదేశాంగ మంత్రి వాంగ్యా ఢిల్లీ పర్యటనలో భాగంగా భారత విదేశాంగ మంత్రి జైశంకర్ తో సమావేశమయ్యారు. ఈ భేటీలో భారత్ కు యూరియా, ఎన్పీకే, డీఏపీ, అరుదైన ఖనిజాలు సరఫరా చేయడానికి చైనా అంగీకరించింది....

మిస్ యూనివర్స్ ఇండియా 2025’గా మణిక విశ్వకర్మ

ప్రతిష్ఠాత్మక మిస్ యూనివర్స్ ఇండియా 2025 కిరీటం రాజస్థాన్‌కు చెందిన మణిక విశ్వకర్మను వరించింది. సోమవారం రాత్రి జైపూర్‌లో అట్టహాసంగా జరిగిన ఫైనల్స్‌లో ఆమె విజేతగా నిలిచారు. గత ఏడాది విజేత రియా సింఘా, మణికకు కిరీటాన్ని అలంకరించారు. ఈ విజయంతో మణిక ఈ ఏడాది నవంబర్‌లో...

అమెరికాలో 6,000 మందికి విద్యార్థి వీసాలు రద్దు..!

అమెరికాలో నిబంధనలు ఉల్లంఘించిన విద్యార్థులపై కఠిన చర్యలు తీసుకొంటున్నారు. తాజాగా 6,000 మంది అంతర్జాతీయ విద్యార్థుల వీసాలను రద్దు అమెరికాలో నిబంధనలు ఉల్లంఘించిన విద్యార్థులపై కఠిన చర్యలు తీసుకొంటున్నారు. తాజాగా 6,000 మంది అంతర్జాతీయ విద్యార్థుల వీసాల(USA Visa)ను రద్దు చేసినట్లు బీబీసీ రిపోర్టులో పేర్కొంది. అమెరికా...

ఆక్స్‌ఫర్డ్ నుండి కేటీఆర్ కు పిలుపు

ఆక్స్‌ఫర్డ్ నుండి కేటీఆర్ కు పిలుపు. జ్ఞానతెలంగాణ,డెస్క్ : ప్రముఖ ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ నుండి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు ఆహ్వానం,ఆక్స్‌ఫర్డ్ ఇండియా ఫోరమ్-2025లో ప్రసంగించాలని కేటీఆర్‌కు ఆహ్వానం పంపిన ఆక్స్‌ఫర్డ్ ఇండియా ఫోరమ్

పాకిస్థాన్ కు షాక్.. 5వేల మంది సైనికుల రాజీనామా!!

పాకిస్థాన్ కు షాక్.. 5వేల మంది సైనికుల రాజీనామా!! జ్ఞానతెలంగాణ, సెంట్రల్ డెస్క్ : భారత జవాన్ల దెబ్బకు పాక్ సైనికులు వణికిపోతున్నారు. ఈ నేపథ్యంలో 5వేల మంది పాకిస్థాన్ సైనికులు రాజీనామా చేసినట్టు వార్తలు వస్తున్నాయి. దీంతో చేసేదేమీ లేక రిటైర్మెంట్ తీసుకున్న 40వేల మంది...

సూడాన్ లో సంక్షోభం: ప్రపంచ బాధ్యతకు పిలుపు

సూడాన్ లో సంక్షోభం: ప్రపంచ బాధ్యతకు పిలుపు జ్ఞానతెలంగాణ,జ్ఞాన దిక్సూచి, ఏప్రిల్ 21:సూడాన్ సంక్షోభం, 2023 ఏప్రిల్‌లో ప్రారంభమై మూడవ సంవత్సరంలోకి అడుగుపెట్టిన ఈ విపత్తు, ప్రపంచంలోనే అతిపెద్ద మానవతా మారణహోమంగా నిలిచింది, అయినప్పటికీ అంతర్జాతీయ దృష్టిలో మసకబారుతోంది. సూడాన్ సాయుధ దళాలు (ఎస్.ఏ.ఎఫ్) మరియు ర్యాపిడ్...

ట్రంప్ నేతృత్వం: అమెరికాపై పెరుగుతున్న వ్యతిరేకత

ట్రంప్ నేతృత్వం: అమెరికాపై పెరుగుతున్న వ్యతిరేకత 2025లో డొనాల్డ్ ట్రంప్ మరోసారి అమెరికా అధ్యక్షుడిగా ఎన్నిక కావడంతో, ప్రపంచవ్యాప్తంగా ఉద్రిక్తతలు మళ్లీ ముదిరాయి. కెనడా, భారత్, ఉక్రెయిన్ వంటి దేశాలు ఆయన విధానాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. విదేశీ నేతలను అవమానించే వ్యాఖ్యలు, ఇతర దేశాల సంస్కృతులపై ద్వేషపూరిత...

హెచ్1బీ వీసా రిజిస్ట్రేషన్స్ ప్రారంభం

హెచ్1బీ వీసా రిజిస్ట్రేషన్స్ ప్రారంభం ప్రతిభ ఉన్న నిపుణుల కోసం అగ్రరాజ్యం అమెరికా ఆహ్వానిస్తుంది.నైపుణ్యం కలిగిన నిపుణులకు అమెరికాలో పనిచేసే అవకాశాన్ని కల్పించేందుకు 2026లో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న H-1B వీసా రిజిస్ట్రేషన్ ప్రక్రియ నేటి నుండి ప్రారంభమైంది. ఈ క్రమంలో అమెరికా పౌరసత్వం, ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్...

దలైలామాకు జెడ్ కేటగిరీ భద్రత: భారత హోం శాఖ

దలైలామాకు జెడ్ కేటగిరీ భద్రత: భారత హోం శాఖ టిబెటన్ల ఆధ్యాత్మిక గురువు దలైలామా (89)కు భారత హోం మంత్రిత్వశాఖ జడ్ కేటగిరి భద్రతను ఏర్పాటు చేసింది. చైనా మద్దతు దారుల నుంచి ఆయనకు ముప్పు ఉందని ఇంటెలిజెన్స్ నుంచి సమాచారం అందడంతో కేంద్రప్రభుత్వం అప్రమత్తమైనట్లు సమాచారం....

Translate »