భారత్లో పెట్టుబడులు పెట్టండి : జైశంకర్
రష్యా కంపెనీలకు జైశంకర్ ఆహ్వానం భారత్లో పెట్టుబడులు పెట్టాలని రష్యా కంపెనీలకు భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ ఆహ్వానం పలికారు. తద్వారా వ్యాపారాన్ని మరింత విస్తృత పరుచుకోవాలన్నారు. రష్యా నుంచి చమురు కొనుగోళ్లు నిలిపేయాలని.. లేదంటే అధిక పన్నులు విధిస్తామని భారత్పై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్...