పేదల స్వప్నాలకు శక్తినిచ్చిన నాయకత్వం – ఇందిరమ్మ ఇండ్లతో భీమ్ భరత్ ముందడుగు
పేదల స్వప్నాలకు శక్తినిచ్చిన నాయకత్వం – ఇందిరమ్మ ఇండ్లతో భీమ్ భరత్ ముందడుగు జ్ఞానతెలంగాణ,చేవెళ్ల:చేవెళ్ల నియోజకవర్గం శంకర్పల్లి మండల పరిధిలోని దోబీపేట గ్రామంలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇండ్లను కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి పామేన భీమ్ భరత్ ప్రారంభించారు.ఈ సందర్భంగా భీమ్ భరత్ మాట్లాడుతూ, కాంగ్రెస్...
