Category: వార్తలు

పేదల స్వప్నాలకు శక్తినిచ్చిన నాయకత్వం – ఇందిరమ్మ ఇండ్లతో భీమ్ భరత్ ముందడుగు

పేదల స్వప్నాలకు శక్తినిచ్చిన నాయకత్వం – ఇందిరమ్మ ఇండ్లతో భీమ్ భరత్ ముందడుగు జ్ఞానతెలంగాణ,చేవెళ్ల:చేవెళ్ల నియోజకవర్గం శంకర్‌పల్లి మండల పరిధిలోని దోబీపేట గ్రామంలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇండ్లను కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి పామేన భీమ్ భరత్ ప్రారంభించారు.ఈ సందర్భంగా భీమ్ భరత్ మాట్లాడుతూ, కాంగ్రెస్...

తెలంగాణ విద్యా విప్లవాన్ని నిర్వీర్యం చేసే కుట్రలపై ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ మీడియా సమావేశం

– నేడు మధ్యాహ్నం 12 గంటలకు తెలంగాణ భవన్‌లో మీడియా సమావేశం తెలంగాణ రాష్ట్ర సాధకుడు కేసీఆర్ దూరదృష్టితో ప్రారంభించిన తెలంగాణ విద్యా విప్లవం రాష్ట్ర భవిష్యత్‌కు బలమైన మౌలికాధారంగా నిలిచిందని స్పష్టం చేశారు. గురుకుల విద్యా విస్తరణ, ప్రభుత్వ పాఠశాలల ఆధునీకరణ, పేదబహుజన వర్గాల పిల్లలకు...

ఆత్మవిశ్వాసంతో చదివితే విజయం మీ సొంతం

ఆత్మవిశ్వాసంతో చదివితే విజయం మీ సొంతం జ్ఞాన తెలంగాణ, రామచంద్రాపురం,ఫిబ్రవరి 28:ఆత్మవిశ్వాసంతో చదివితే విజయం తప్పక సాధ్యమవుతుందని పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి 10వ తరగతి విద్యార్థులకు సూచించారు. పరీక్షల సమయంలో ఒత్తిడికి లోనుకాకుండా ప్రణాళికాబద్ధంగా చదివి అత్యుత్తమ ఫలితాలు సాధించాలని విజ్ఞప్తి చేశారు.రామచంద్రాపురం...

కానిస్టేబుల్ దివ్య మరణం వెనుక సామాజిక ఒత్తిళ్లేనా?

జ్ఞానతెలంగాణ, వికారాబాద్ :వికారాబాద్ జిల్లాలో మహిళా కానిస్టేబుల్ దివ్య ఆత్మహత్య ఘటన తీవ్ర సంచలనాన్ని రేపింది. కోట్‌పల్లి పోలీస్ స్టేషన్‌కు చెందిన ఆమె, ధరూర్ సీఐ కార్యాలయంలో రైటర్‌గా విధులు నిర్వహిస్తూ గంగారం సాయిబాబా కాలనీలో నివసిస్తోంది. శనివారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో చున్నీతో...

వికారాబాద్‌లో మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య

వికారాబాద్‌లో మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య జ్ఞానతెలంగాణ,శంకర్ పల్లి : వికారాబాద్ పట్టణంలో చోటుచేసుకున్న మహిళా కానిస్టేబుల్ బలవన్మరణం పోలీసు వ్యవస్థను కుదిపేసే విధంగా మారింది. ప్రజల రక్షణ బాధ్యతలు భుజాన వేసుకుని సేవలందిస్తున్న ఓ మహిళా పోలీసు సిబ్బంది ఇలా ఆత్మహత్యకు పాల్పడటం తీవ్ర ఆవేదన కలిగిస్తోంది....

కోర్ అర్బన్ చట్టం రూపకల్పనకు సీఎం ఆదేశాలు

జ్ఞానతెలంగాణ,స్టేట్ డెస్క్ :ఔటర్ రింగ్ రోడ్ (CURE) పరిధిలోని మూడు కార్పొరేషన్లకు వర్తించేలా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) చట్టం స్థానంలో ప్రత్యేకంగా ‘కోర్ అర్బన్ చట్టం’ రూపొందించాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశించారు. కోర్ అర్బన్ ప్రాంతంలో అనుమతులు, రుసుములు, అభివృద్ధి...

శంకర్ పల్లి లో పోలీసులమంటూ మోసం – అర తులం బంగారం అపహరణ

శంకర్ పల్లి లో పోలీసులమంటూ మోసం – అర తులం బంగారం అపహరణ జ్ఞాన తెలంగాణ,శంకర్ పల్లి ప్రతినిధి:పోలీసులమని పరిచయం చేసుకుని అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తూ ఓ వ్యక్తి వద్ద నుంచి అర తులం బంగారం మోసం చేసిన ఘటన శంకరపల్లి పరిసర ప్రాంతంలో చోటుచేసుకుంది. బాధితుడు...

భారత్–ఇజ్రాయెల్ 27 ఒప్పందాలు

జ్ఞాన తెలంగాణ,సెంట్రల్ డెస్క్ :ప్రధాని నరేంద్ర మోదీ ఇజ్రాయెల్ పర్యటన భారత్–ఇజ్రాయెల్ ద్వైపాక్షిక సంబంధాలలో ఒక చారిత్రాత్మక మైలురాయిగా నిలిచింది. ఈ పర్యటన కేవలం సాంప్రదాయ దౌత్య పరమైన సందర్శనగా కాకుండా, భవిష్యత్ ప్రపంచ రాజకీయ, ఆర్థిక, సాంకేతిక సమీకరణాలను ప్రభావితం చేసే వ్యూహాత్మక చర్చల వేదికగా...

ఖర్గేతో జగ్గారెడ్డి భేటీ

జ్ఞానతెలంగాణ,స్టేట్ డెస్క్ : తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామంగా భావించబడుతున్న ఒక భేటీ ఢిల్లీలో చోటుచేసుకుంది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, సంగారెడ్డి ఎమ్మెల్యే తూంకుంట జగ్గారెడ్డి నేడు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో సమావేశమై రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులు, పార్టీ బలోపేతం, ముఖ్యంగా త్వరలో...

రాష్ట్ర ఉపసర్పంచ్‌ల సంఘం ప్రధాన కార్యదర్శిగా దుస్స కుమార్ నియామకం

రాష్ట్ర ఉపసర్పంచ్‌ల సంఘం ప్రధాన కార్యదర్శిగా దుస్స కుమార్ నియామకం జ్ఞానతెలంగాణ, స్టేట్ డెస్క్ :కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం గొల్లగూడెం గ్రామ ఉపసర్పంచ్ దుస్స కుమార్‌ను ఉపసర్పంచ్‌ల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ రాష్ట్ర కమిటీ అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈ నియామక...

Translate »