Category: మరిన్ని

ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో రోహిత్ శర్మ అగ్రస్థానం

జ్ఞానతెలంగాణ,ముంబై,అక్టోబర్ 29 : భారత క్రికెట్ జట్టు సీనియర్ బ్యాటర్ రోహిత్ శర్మ మరోసారి తన అద్భుతమైన బ్యాటింగ్ ప్రతిభను ప్రదర్శిస్తూ చరిత్ర సృష్టించాడు. ఐసీసీ మెన్స్ వన్డే బ్యాటర్ ర్యాంకింగ్స్‌లో రోహిత్ నంబర్ వన్ స్థానాన్ని దక్కించుకున్నాడు. ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్ మూడో మ్యాచ్‌లో...

కుక్క కరిస్తే …

కుక్క అన్నాక కరుస్తుంది, అది ముద్దు పెట్టుకుంటుంది, మూతి నాకుతుంది అని మాత్రమే అనుకుంటే అది మీ మూర్ఖత్వం. అది ఊర కుక్కైనా, పెంపుడు కుక్కైనా, జాతి కుక్కైనా, వాక్సిన్లు వేసిన కుక్కైనా ప్రతి కుక్క కాటుకి తప్పకుండా రేబీస్ రాకుండా చికిత్స తీసుకోవాలి. చికిత్స తీసుకోకుండా...

జియో యూజర్లకు షాక్..

జ్ఞానతెలంగాణ,న్యూఢిల్లీ ప్రతినిధి : ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్ జియో తన ప్రీపెయిడ్ వినియోగదారులకు ఊహించని షాకిచ్చింది. ఎంతో ఆదరణ పొందిన, తక్కువ ధరకే లభించే రోజువారీ 1జీబీ డేటా ప్లాన్‌లను నిలిపివేసింది. దీంతో జియో బేసిక్ ప్లాన్‌ల స్వరూపం పూర్తిగా మారిపోయింది.ఇంతకాలం జియోలో రోజుకు 1జీబీ...

పద్య పద భారతి శతకవి కళాకారుల సమ్మేళనం

– శ్రీ శతావధాని అంజయ్య ఆధ్వర్యంలో ఘనమైన కార్యక్రమం– కార్యక్రమంలో పాల్గొన్న నవయువ కవులు -కళాకారులు,పండితులు,తత్వవేత్తలు జ్ఞానతెలంగాణ,వికారాబాద్ : వికారాబాద్ జిల్లా,చక్రం పల్లి గ్రామంలో శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారి ఆలయంలో పద్య పద భారతి శతకవి కళాకారుల సమ్మేళనం ను శ్రీ శతావధాని అంజయ్య...

నేటి నుంచి 2025 ఐపీఎల్ షురూ!

నేటి నుంచి 2025 ఐపీఎల్ షురూ! వహల్గామ్ దాడి విరామం తర్వాత నేటి నుంచి ఐపీఎల్ 2025 తిరిగి ప్రారంభం కానుంది,ఈ రోజు ఎం. చిన్నస్వామి స్టేడియం లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ,వర్సెస్ కోల్‌కతా నైట్ రైడర్స్, ఢీకొట్టేందుకు సిద్ధమవు తుంది..ఈ లీగ్ దశ మ్యాచ్‌లో...

ప్రజా చైతన్య యాత్ర..

జ్ఞాన తెలంగాణ రామన్నపేట మార్చి 23: రామన్నపేట ప్రజా సమస్యలపై ప్రారంభమైన పాదయాత్రప్రజా సమస్యలు పరిష్కరించి ప్రభుత్వాలు ఇచ్చిన హామీలను పరిష్కరించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వేస్లీ డిమాండ్ చేశారు. సిపిఎం మండల కమిటీ ఆధ్వర్యంలో రామన్నపేట మండల సమగ్రాభివృద్ధి-ప్రజా సమస్యల పరిష్కారంకై మండల వ్యాప్తంగా...

“”వారు అమరులు””

తెల్లదొరలను దేశం నుండి తరిమికొట్టాలనే ధ్యేయంతో ప్రాణార్పణకు సిద్ధమై పోరాడుతున్న ఈ వీరులను– సైమన్‌ కమిషన్‌ రాకను నిరశిస్తూ పంజాబ్‌ కేసరి లాల లజపతిరాయ్‌ నాయకత్వంలో ఉద్యమిస్తున్న ప్రజలపై బ్రిటీష్‌ పోలీసులు తీవ్రంగా లాఠీ ఛార్జ్‌ చేయడం ఆగ్రహం తెప్పించింది. లాఠీ చార్జ్‌కు నాయకత్వం వహించిన బ్రిటీష్‌...

Translate »