Category: తాజా వార్తలు

షాద్ నగర్ లోని రాం మందిర్ రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన జ్యూస్ వరల్డ్ అండ్ పార్లర్ షాప్ ప్రారంభోత్సవం

ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి జ్ఞాన తెలంగాణ, షాద్నగర్, షాద్నగర్ ప్రతినిధి, జనవరి 05: శరీర దారుడ్యానికి, మానవ ఆరోగ్య సంరక్షణకు, శరీర సమతుల్యతను పాటించడానికి పండ్లు మరియు పండ్ల రసాలు ఎంతో ఉపయోగపడతాయని ఉమ్మడి పాలమూరు ఎమ్మెల్సీ నాగర్ కుంట నవీన్ రెడ్డి అన్నారు....

సంక్రాంతికి సెలవులు ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం

సంక్రాంతి సెలవులపై ప్రభుత్వం అధికారిక ప్రకటన చేసింది. స్కూళ్లకు జనవరి 11 నుంచి 17 వరకు, జూనియర్ కాలేజీలకు 11 నుంచి 16 వరకు హాలిడేస్ ప్రకటించింది. పాఠశాలలు తిరిగి జనవరి 18న (శనివారం) తెరుచుకోనున్నాయి. కాగా, అకడమిక్ క్యాలెండర్ ప్రకారం జనవరి 13 నుంచి సెలవులు...

పేద ప్రజలకు కార్పొరేట్ స్థాయిలో వైద్యం అందించడమే కాంగ్రెస్ లక్యం రేవూరి ప్రకాశ్ రెడ్డి

జ్ఞాన తెలంగాణ పరకాల జనవరి 5 పరకాల పట్టణంలో నూతనంగా నిర్మిస్తున్న ప్రభుత్వ ఆసుపత్రి భవన నిర్మాణ పనులను ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి పరిశీలించారు.అనంతరం నూతన ఆసుపత్రి పరిసర ప్రాంతాలను,రికార్డులను పరిశీలించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదప్రజల కోసం అన్ని వసతులతో కూడిన వైద్యం ప్రతి...

మన్మర్రి హై స్కూల్ విద్యార్థినీ, విద్యార్థులకు ది హ్యాకేట్ గ్రూప్ ఆధ్వర్యంలో స్పోర్ట్స్ డ్రెస్సెస్,నోట్ బుక్స్ డొనేషన్

జ్ఞాన తెలంగాణ,షాబాద్,జనవరి 04: షాబాద్ మండల పరిధిలోని మన్మర్రి గ్రామంలోని హై స్కూల్ విద్యార్థినీ,విద్యార్థులను ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులకు దీటుగా చూడాలన్నదే తన సంకల్పంగా కంపెనీ యాజమాన్యాన్ని ఒప్పించి పాఠశాల విద్యార్థిని విద్యార్థుల అభ్యున్నతికి ప్రతిక్షణం పాటుపడుతూ అటు ఉపాధ్యాయులకు విద్య పట్ల ఒత్తిడి చేస్తూ ఇటు...

సర్దార్ నగర్ పంచాయతీ సెక్రెటరీనీ సస్పెండ్ చేయాలి

జ్ఞాన తెలంగాణ,షాబాద్,జనవరి 04: షాబాద్ మండల కేంద్రంలో మండల పరిషత్ కార్యాలయం ముందు సర్దార్ నగర్ గ్రామపంచాయతీ కార్మికులు పంచాయతీ కార్యదర్శి నీ సస్పెండ్ చేయాలని నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి అల్లి దేవేందర్ మాట్లాడుతూ గ్రామపంచాయతీ కార్మికుల వేతనాలు కట్...

శారీరక దృఢత్వానికి మానసిక ప్రశాంతతకు క్రీడలు ఎంతో దోహదం చేస్తాయి

జ్ఞాన తెలంగాణ,రాజేంద్రనగర్,జనవరి 04, శారీరక దృఢత్వానికి మానసిక ప్రశాంతతకు క్రీడలు ఎంతో దోహదం చేస్తాయని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సీఈవో ప్రదీప్ పానికర్ అన్నారు. శంషాబాద్అంతర్జాతీయ విమానాశ్రయం లో నిర్వహించిన ‘హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ రన్’ నాలుగో ఎడిషన్ లో 5కే, 10కే కేటగిరీల్లో సుమారు 4,300 ఉత్సాహవంతులైన...

బి ఆర్ ఎస్ పార్టీ లో పని చేసిన ప్రతి ఒక్కరికీ అవకాశాలు వస్తాయి.. ఎమ్మెల్యేసబితా రెడ్డి

జ్ఞాన తెలంగాణ,రాజేంద్రనగర్, జనవరి 03, రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో మరల కారు ప్రభంజనం సృష్టించనుందని రాష్ట్రంలో సబ్బండ వర్గాలకు మేలు జరిగింది కేసీఆర్ హయంలోనేనని మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితా ఇంద్రా రెడ్డి అన్నారు.పార్టీ కోసం పని చేసిన వారికి తప్పక గుర్తింపు వస్తుంది అన్నారు....

సమగ్ర శిక్షా ఉద్యోగుల నిరవధిక సమ్మెకు మద్దతుగా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం

కొత్త కలెక్టరేట్ ధర్నా చౌక్ నందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హనుమకొండలో సమగ్ర శిక్షా ఉద్యోగులకు ఇచ్చిన హామీ నెరవేర్చాలని గత కొన్ని రోజులుగా చేస్తున్న నిరవధిక సమ్మెకు తెలంగాణ ఉద్యమకారుల ఫోరం స్టీరింగ్ కమిటీ చైర్మన్ డాక్టర్ కె.వి.కృష్ణారావు మద్దతు తెలుపుతూ మాట్లాడారు . వారి...

మహిళలకు మొదటి పాఠశాల స్థాపించిన వ్యక్తి సావిత్రిబాయి పూలే…. సమతా సైనిక్ దళ్ జిల్లా అధ్యక్షులు దేశమళ్ళ కృష్ణ

జ్ఞాన తెలంగాణ,షాబాద్,జనవరి 03: షాబాద్ మండల కేంద్రంలో సావిత్రి బాయి పూలే జయంతిని పురస్కరించుకొని సమతా సైనిక్ దళ్ మండల అధ్యక్షుడు దేశమల్లా కృష్ణ చదువుల తల్లి సావిత్రిబాయి పూలే విగ్రానికి పూలమాల వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…సమాజంలో అసమానతల మీద అలుపెరుగనిపోరాటం చేసిన మహిళా...

సావిత్రి భాయి పూలే జయంతి ని ఘనంగా నిర్వహించడం జరిగింది

జ్ఞాన తెలంగాణ, షాద్నగర్, షాద్నగర్ ప్రతినిధి, జనవరి 03: ఈరోజు సాయంత్రం షాద్ నగర్ పట్టణంలోని ఎస్టీ కాలేజ్ హాస్టల్ లో సావిత్రి బాయి పూలే జయంతి సందర్భంగా ఆమె చిత్ర పటానికి పూల మాల వేసి కొవ్వొత్తులతో నివాళులు అర్పించడం జరిగింది ఈ సందర్భంగా వారు...

Translate »