షాద్ నగర్ లోని రాం మందిర్ రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన జ్యూస్ వరల్డ్ అండ్ పార్లర్ షాప్ ప్రారంభోత్సవం
ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి జ్ఞాన తెలంగాణ, షాద్నగర్, షాద్నగర్ ప్రతినిధి, జనవరి 05: శరీర దారుడ్యానికి, మానవ ఆరోగ్య సంరక్షణకు, శరీర సమతుల్యతను పాటించడానికి పండ్లు మరియు పండ్ల రసాలు ఎంతో ఉపయోగపడతాయని ఉమ్మడి పాలమూరు ఎమ్మెల్సీ నాగర్ కుంట నవీన్ రెడ్డి అన్నారు....