Category: తాజా వార్తలు

సుప్రీంకోర్టులో సినీనటుడు మోహన్‌బాబుకు ఊరట

సుప్రీంకోర్టులో సినీనటుడు మోహన్‌బాబుకు ఊరట న్యూఢిల్లీ: సినీనటుడు, దర్శక, నిర్మాత మంచు మోహన్‌బాబు కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ముందస్తు బెయిల్‌ (Bail) పై విచారణ జరుగుతోందని, ఆ విచారణ ముగిసేంతవరకు మోహన్‌బాబును అరెస్ట్ చేయవద్దని సుప్రీం ధర్మాసనం ఆదేశించింది. జర్నలిస్టుపై దాడి కేసులో మోహన్‌బాబుపై హత్యాయత్నం...

భారతీయ కిసాన్ సంఘం కందవాడ గ్రామంలో గ్రామ కమిటీ సమావేశము మరియు నూతనంగా కమిటీ

భారతీయ కిసాన్ సంఘం కందవాడ గ్రామంలో గ్రామ కమిటీ సమావేశము మరియు నూతనంగా కమిటీ జ్ఞాన తెలంగాణ, చేవెళ్ల, రంగారెడ్డి జిల్లా జనవరి 09:రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం కందవాడ గ్రామంలో భారతీయ కిసాన్ సంఘం రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం కందవాడ గ్రామంలో గ్రామ కమిటీ...

తిరుమల తొక్కిసలాట ఘటనలో మృతి చెందిన ఆరుగురు

తిరుమల తొక్కిసలాట ఘటనలో మృతి చెందిన ఆరుగురు 1) లావణ్య స్వాతి(37) తాటిచెట్లపాలెం, విశాఖపట్నం2) శాంతి (35) కంచరపాలెం, విశాఖపట్నం3) రజని (47), మద్దెలపాలెం, విశాఖపట్నం4) బాబు నాయుడు(51), రామచంద్రపురం, నరసరావుపేట5) మల్లిగ(50), మేచారి గ్రామం. సేలం జిల్లా, తమిళనాడు6) నిర్మల (45), పొల్లాచ్చి, తమిళనాడు

శంకర్ పల్లి లో సాయి దుర్గ వైన్స్ లో చోరీ

శంకర్ పల్లి లో సాయి దుర్గ వైన్స్ లో చోరీ శంకర్‌పల్లి PS పరిధిలో వైన్స్ లో చోరీ ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మున్సిపల్ పరిధి సంగారెడ్డి రోడ్డులో గల సాయి దుర్గ వైన్స్ లో గురువారం ఉదయం గుర్తు తెలియని దొంగలు...

టోల్ ట్యాక్సులపై వాహనదారుల మండిపాటు

టోల్ ట్యాక్సులపై వాహనదారుల మండిపాటు కేంద్రం టోల్ ట్యాక్స్ రూపంలో నడ్డివిరుస్తోందని వాహన దారులు మండిపడుతున్నారు. హైదరాబాద్ , విజయవాడ మధ్య 278 కి.మీ దూరం ఉంటుంది. 4 టోల్ ప్లాజాల్లో కారుకు రూ. 405 చెల్లించాల్సి వస్తోంది. కి.మీ సగటున రూ.1.50 అవుతుంది. కారు లీటరుకు...

‘గేమ్ ఛేంజర్’ ఫంక్షన్‌కు వచ్చి తిరిగి వెళుతుండగా యాక్సిడెంట్..ఇద్దరు మృతి

గేమ్ ఛేంజర్’ ఫంక్షన్‌కు వచ్చి తిరిగి వెళుతుండగా యాక్సిడెంట్..ఇద్దరు మృతి రాజమండ్రి సమీపంలో జరిగిన ఘటనలో ఇద్దరు యువకులు మృతి రాజమండ్రిలో నిన్న(శనివారం) జరిగిన ‘గేమ్ ఛేంజర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫంక్షన్ ముగిసిన అనంతరం కాకినాడ వైపు వస్తుండగా కార్గిల్ ఫ్యాక్టరీ వద్ద వ్యాను బలంగా...

ఆర్యవైశ్యుల అభివృద్ధికి ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయాలి..

ఆర్యవైశ్యుల అభివృద్ధికి ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయాలి.. ఆర్య వైశ్య మహాజన యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు దండు రాహుల్ గుప్తా జ్ఞాన తెలంగాణ,షాబాద్,జనవరి 05: ఆర్యవైశ్యుల అభివృద్దికి ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయాలని ఆర్యవైశ్య మహాసభ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు దండు రాహుల్ గుప్తా...

ఇకపై పెళ్లి కాని జంటలకు ఓయో లో “నో రూమ్”

ఇకపై పెళ్లి కాని జంటలకు ఓయో లో “నో రూమ్” పెళ్లి కాని జంటలకు రూమ్ బుకింగ్ లేదంటూ చెక్ ఇన్ పాలసీలో కీలక మార్పులుఇకపై యువతీ యువకులు తమ రిలేషన్‌షిప్‌కు సంబంధించి ఐడీ ప్రూఫ్స్ సమర్పించాల్సిందే ఈ మేరకు మొదటగా మీరట్‌లోని ఓయో భాగస్వామి హోటల్స్‌లో...

ఈ నెల 7న కళ్యాణలక్ష్మి, షాది ముబారాక్, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ

జ్ఞాన తెలంగాణ, వనపర్తి జిల్లా ప్రతినిధి వనపర్తి జిల్లాలోని వనపర్తి, పెబ్బేరు,శ్రీరంగపురం, గోపాల్ పేట్, రేవల్లి, పెద్దమందడి, ఖిల్లా ఘనపూర్ మండలాల్లో పల్లు గ్రామాలకు చెందిన కళ్యాణ లక్ష్మి,షాది ముబారాక్,సిఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ లబ్ధిదారులకు ఈ నెల 7న మంగళవారం వనపర్తి ఎమ్మెల్యే క్యాంప్...

Translate »