Category: తాజా వార్తలు

నేడే పొద్దటూరు గ్రామం లో కబడ్డీ టోర్నమెంట్

– గ్రామ స్థాయి కబడ్డీ టోర్నమెంట్ కు ఘనంగా ఏర్పాట్లు చేసిన నిర్వాహకులు – పాల్గొననున్న 13 కబడ్డీ జట్లు 130 మంది క్రీడాకారులు – తమ కబడ్డీ క్రీడాకారుల విన్యాసాలు తిలకించేందుకుఆసక్తి తో ఎదురుచూస్తున్న క్రీడా ప్రేమికులు గ్రామ ప్రజలు జ్ఞాన తెలంగాణ, శంకర్ పల్లి:...

నేడు రాజమాత జిజియా బాయి 427 వ జయంతి

నేడు రాజమాత జిజియా బాయి 427 వ జయంతి రాజమాత జిజియా బాయి మహారాష్ట్ర లోని బుల్దానా జిల్లాలోని సింధ్‌ఖేడ్ అనే గ్రామంలో 1598 వ సంవత్సరం జనవరి 12 వ తేదీన జన్మించింది. ఈమె తండ్రి యాదవ వంశానికి చెందినవాడు.జిజియా బాయి మరాఠాకు చెందిన కుర్మీ...

జనవరి 12..అలిశెట్టి జయంతి మరియు వర్థంతి

“సాహితీ సూరీడు అలిశెట్టి ప్రభాకరుడు” అక్షర రూపం దాల్చిన ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’ అన్న మహాకవి కాళోజి మాటలు శ్రీశ్రీ తరువాత అంత ఎక్కువగా ‘కోట్’ అయిన కవిత్వాన్ని సొంతం చేసుకున్న అలిశెట్టి ప్రభాకర్ కలం నుండి జాలువారి, హృదయాలను కదిలించే కవితాక్షరాలకు...

ట్యాంకర్ ఢీకొని శంకర్ పల్లి వాసి మృతి

ట్యాంకర్ ఢీకొని శంకర్ పల్లి వాసి మృతి ట్యాంకర్ అతివేగం వల్లే ప్రమాదం. శంకర్ పల్లి గణేష్ నగర్ కి చెందిన అశోక్ మృతి. శంకర్పల్లి మున్సిపల్ పరిధిలో గణేష్ నగర్ కి చెందిన అశోక్ పని నిమిత్తం శంకర్పల్లి నుంచి పటాన్చెరు తన ద్విచక్ర వాహనంపై...

గర్భవతుల్ని చేస్తే రూ. 13 లక్షలు’ అంటూ ప్రకటన!

– బీహార్‌లోని నవడా జిల్లాలో ఫేస్‌బుక్‌లో ముఠా ప్రకటన– బాధితుల నుంచి పాన్, ఆధార్, ఇతర వివరాల సేకరణ హోటల్ గదుల కోసం బాధితుల నుంచి డబ్బుల వసూలు – ఇచ్చేందుకు నిరాకరిస్తే బ్లాక్‌మెయిల్‌కు దిగిన నిందితులు – 8 మంది అరెస్ట్.. సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్న...

ఘనంగా మాజీ పాలేరు అసెంబ్లీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు

దామల రవి జ్ఞాన తెలంగాణ ఖమ్మం జిల్లా ప్రతినిధి : జనవరి 9 ఖమ్మం జిల్లా దానవైగూడెం 59 డివిజన్లో టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు దామల రవి గారి ఆధ్వర్యంలో మాజీ శాసనసభ్యులు కందాల ఉపేందర్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు కందాల...

ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలి

తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి శ్రీ గడ్డం ప్రసాద్ కుమార్ వైకుంఠ ఏకాదశి సందర్భంగా కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి శ్రీ గడ్డం ప్రసాద్ కుమార్ గారు.తెల్లవారుజామున సన్నిహితులు, మిత్రులతో కలిసి ఉత్తర ద్వారం ద్వారా...

చేవెళ్ల శ్రీ లక్ష్మీ బాలాజీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో భక్తుల రద్దీ

చేవెళ్ల శ్రీ లక్ష్మీ బాలాజీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో భక్తుల రద్దీ జ్ఞానతెలంగాణ,చేవెళ్ల : వైకుంఠ ఏకాదశి పురస్కరించుకొని చేవెళ్ల శ్రీ లక్ష్మీ బాలాజీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో భక్తులు తెల్లవారుజాము నుంచి భారీ సంఖ్యలో తరలివచ్చి ఉత్తర ద్వారం ద్వారా స్వామివారిని దర్శించుకుంటున్నారు

చేవెళ్ల మండల శాఖ పి. ఆర్. టి. యు. 2025 నూతన క్యాలెండరు ఆవిష్కరణ

చేవెళ్ల మండల శాఖ పి. ఆర్. టి. యు. 2025 నూతన క్యాలెండరు ఆవిష్కరణ పి ఆర్ టి యు 2025 వాల్ క్యాలెండరు, టేబుల్ క్యాలెండరు మరియు డైరీ ని ఆవిష్కరించిన పి ఆర్ టి యు రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు సామల మహేందర్ రెడ్డి...

సుప్రీంకోర్టులో కేటీఆర్ కు దక్కని ఊరట

సుప్రీంకోర్టులో కేటీఆర్ కు దక్కని ఊరట ఫార్మూలా ఈ-కార్ రేసు వ్యవహారంలో కేటీఆర్కు వరుస షాకులు తగులుతున్నాయి. కేటీఆరు ముందస్తు బెయిల్ మంజూరు చేసేందుకు సుప్రీంకోర్టు కూడా నిరాకరించింది. క్వాష్ పిటిషన్ను రేపు (శుక్రవారం) విచారణకు తీసుకునేందుకు నిరాకరించింది. కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్పై ఈనెల 15న...

Translate »