Category: తాజా వార్తలు

పెద్దమందడి గ్రామంలో ఎద్ధుల బండ్ల పోటీలు

పెద్దమందడి గ్రామంలో ఎద్ధుల బండ్ల పోటీలు జ్ఞాన తెలంగాణ, పెద్దమందడి మండల ప్రతినిధి : పెద్దమందడి మండల కేంద్రంలో సంక్రాంతి పండగ పురస్కరించుకొని మంగళవారం రోజు ఎద్ధుల బండ్ల పోటీలు నిర్వహించారు.రైతులను ఉత్సాహపరుస్తూ గ్రామ పెద్దలందరూ సంక్రాంతి పండగ సంబరాలను జరుపుకున్నారు. ఎద్దుల బండ్ల పోటీలలో గెలుపొందిన...

వీరాయ్యపల్లిలో వేంకటేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే

జ్ఞాన తెలంగాణ, పెద్దమందడి మండల ప్రతినిధి పెద్దమందడి మండలంలోని వీరాయ్య పల్లి గ్రామంలో సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని నిర్విహిస్తున్న వేంకటేశ్వర స్వామి ఉత్సవాల్లో మంగళవారం వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి పాల్గోని స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ ఉత్సవాలలో పాల్గొనేందుకు గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యేకు గ్రామస్తులు...

నార్సింగీ లో జంట హత్యల‌‌ కలకలం

పుప్పాల్ గూడ అనంత పద్మనాభ స్వామి దేవాలయం గుట్టపై పై జంట హత్యలు జ్ఞాన తెలంగాణ,రాజేంద్రనగర్,జనవరి 14 : నియోజక వర్గం లోని నర్సింగ్ లో జంట హత్యల కలకలం రేపింది.వివరాల్లోకి వెళితే రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నియోజక వర్గం నర్సింగ్ లో జంట హత్యల వార్త...

ఘనంగా కొత్తకొండ వీరభద్ర స్వామి జాతర

ఘనంగా కొత్తకొండ వీరభద్ర స్వామి జాతర జ్ఞాన తెలంగాణ, హుస్నాబాద్ : జనగామ గ్రామంలో కొత్తకొండ వీరభద్ర స్వామి జాతరకి గత 70 సంవత్సరాలుగా వారసత్వంగా ఒక కుటుంబం లోని ఒక వ్యక్తికి కొత్తకొండ అనే పేరు పెట్టి ఆ వీరభద్ర స్వామికి ఒక నెల ముందు...

నాగర్‌కర్నూల్‌ మాజీ ఎంపీ మందా జగన్నాథం కన్నుమూత.. నిమ్స్‌లో చికిత్స పొందుతూ మృతి!

సంతాపం వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్, టిపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ నాగర్ కర్నూల్ మాజీ ఎంపీ మందా జగన్నాథం కన్నుమూశారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో నిమ్స్ పొందుతున్న ఈయన.. చికిత్స పొందుతూ మరణించారు. మాజీ ఎంపీ మృతితో.....

జనవరి 13…మర్రి చెన్నారెడ్డి జయంతి

రాజకీయ దురంధరుడు మర్రి చెన్నారెడ్డి – రామ కిష్టయ్య సంగన భట్ల… మర్రి చెన్నారెడ్డి (జనవరి 13, 1919 – డిసెంబర్ 2, 1996) భారత జాతీయ కాంగ్రేసు పార్టీకి చెందిన రాజకీయ నాయకుడు. 1978 నుండి 1980 వరకు, 1989 నుండి 1990 వరకు రెండు...

మహాత్ముని చివరి నిరాహార దీక్ష

గాంధీ చివరి ఉపవాసం (జనవరి 13-18, 1948) –రామ కిష్టయ్య సంగన భట్ల…9440595494 భారత జాతిపిత మహాత్మాగాంధీ దేశ స్వాతంత్య్ర సాధన కోసం ఎన్నో సార్లు నిరాహార దీక్షలు చేపట్టారు. అయితే గాంధీజీ స్వతంత్రం వచ్చిన తరువాత నిరాహారదీక్ష కూడా చేసారు. స్వాతంత్ర్యానంతరం గాంధీ ప్రయత్నాలు హిందూ...

ఘోర రోడ్డుప్రమాదం….నుజ్జు నుజ్జు ఐన తల

ఘోర రోడ్డుప్రమాదం…. మహబూబాబాద్ ఇల్లందు మార్గ మధ్యలో జండాల వాగు సమీపంలో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న వ్యక్తులు అదుపుతప్పి ఎదురుగా వస్తున్నటువంటి డి సి యం వాహనం క్రిందికి పడిపోవడం జరిగినది. ఒక వ్యక్తి మృతి చెందగా ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలు. సంఘటన స్థలానికి స్థానికులు...

యువకులు క్రీడలతో పాటు ఉద్యోగ సాధనలో రాణించాలి

మాజీ సర్పంచ్ లక్ష్మీ నర్సింహ్మ రెడ్డి కడ్తాల్ , (జ్ఞాన తెలంగాణ) : యువకులు క్రీడలతో పాటుగా ఉద్యోగ సాధనలో రాణించాలని కడ్తాల్ మాజీ సర్పంచ్ లక్ష్మీ నర్సింహ్మ రెడ్డి అన్నారు. కడ్తాల్ మండల కేంద్రంలో గత మూడు రోజుల నుండి జరుగుతున్న ఐక్యత క్రికెట్ టోర్నమెంట్...

మాజీ ఎంపీ మంద జగన్నాథం ఇకలేరు

మాజీ ఎంపీ మంద జగన్నాథం ఇకలేరు గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో హాస్పిటల్ లో చికిత్స పొందుతూ ఈరోజు సాయంత్రం మృతి చెందినట్లు వారు అనుచరులు ఒక ప్రకటనలో తెలిపారు…

Translate »