Category: తాజా వార్తలు

పీఎం-విద్యాలక్ష్మి పథకం ప్రారంభం

పీఎం-విద్యాలక్ష్మి పథకం ప్రారంభం

ఎంపికైతే రూ.7.5 లక్షలు జ్ఞానతెలంగాణ,జ్ఞాన దీక్షుచి : భారతదేశంలోని ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంకులలో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా, మెరిటోరియస్ విద్యార్థులకు ఉన్నత విద్య కోసం ఆర్థిక సహాయం అందించే ప్రభుత్వ పథకమైన పీఎం-విద్యాలక్ష్మి పథకాన్ని ప్రారంభించినట్లు ప్రకటించింది. ఈ పథకం ద్వారా, ఆర్థిక పరిమితులు...

కాంగ్రెస్ పాలనలో గ్రామాలు ఆగమైతున్నయ్

కాంగ్రెస్ పాలనలో గ్రామాలు ఆగమైతున్నయ్ – అభివృద్ధి లేకున్నా పన్నులు ఎందుకు కట్టాలని ప్రశ్న – స్థానిక ఎన్నికలు ఎప్పుడో ప్రభుత్వానికే తెలియదు – డా.ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్బి,ఆర్ఎస్ రాష్ట్ర నాయకులు. గత 15 నెలల కాంగ్రెస్ పాలనలో గ్రామాల్లో పాలన సాగక ఆగమైతున్నాయని,సర్పంచ్ లు లేక,నిధులు...

నేషనల్ ఇంటిగ్రేషన్ క్యాoపుకి వెళ్లిన విధ్యార్థులను సన్మానించిన సైఫాబాద్ సైన్స్ కళాశాల ప్రిన్సీపాల్

నేషనల్ ఇంటిగ్రేషన్ క్యాoపుకి వెళ్లిన విధ్యార్థులను సన్మానించిన సైఫాబాద్ సైన్స్ కళాశాల ప్రిన్సీపాల్

నేషనల్ ఇంటిగ్రేషన్ క్యాoపుకి వెళ్లిన విధ్యార్థులను సన్మానించిన సైఫాబాద్ సైన్స్ కళాశాల ప్రిన్సీపాల్ జ్ఞాన తెలంగాణ, హైదరాబాద్ : యాన్ ఎస్ ఎస్ ఆధ్వర్యoలో ఆంధ్ర ప్రదేశ్ పశ్చిమ గోదావారి నర్సాపూర్ శ్రీ Y.N కాలేజీలో ఫిభ్రవరి 3 నుంచి 9 వరకు నిర్వహిoచిన జాతీయ సమైక్యత...

రేషన్ కార్డుదారులు అలర్ట్‌..

రేషన్ కార్డుదారులు అలర్ట్‌.. ఈ పని చేయకుంటే ఏప్రిల్‌ నుంచి ఉచిత రేషన్‌ అందదు!కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అనేక పథకాలకు ఆధార్ కార్డు, రేషన్ కార్డు లేదా బిపిఎల్ కార్డు అవసరం. మీ ఈ-కెవైసి ఇప్పటికే పూర్తయి ఉంటే, ప్రభుత్వం మీకు ఈ పథకం ప్రయోజనాలను అందించడం...

హైదరాబాద్ MMTS ట్రైన్‌లో యువతిపై అత్యాచారయత్నం.. నిందితుడి గుర్తింపు

ఎంఎంటీఎస్ రైలులో యువతిపై అత్యాచారయత్నానికి పాల్పడిన వ్యక్తిని గుర్తించిన పోలీసులు.మేడ్చల్ జిల్లా గౌడవల్లి గ్రామానికి చెందిన మహేశ్ గా గుర్తింపు,జంగం మహేశ్ ఫొటోను బాధితురాలికి చూపించడంతో తనపై లైంగిక దాడికి యత్నించింది అతడేనని గుర్తించిన యువతిదీంతో నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్న పోలీసులు

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎడవల్లి రామిరెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి పొంగులేటి

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎడవల్లి రామిరెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి పొంగులేటి జ్ఞాన తెలంగాణ,ఖమ్మం రూరల్ ప్రతినిధి 24 : కూసుమంచి మండలంలోని పాలేరు గ్రామంలో ఇటీవల గత రెండు రోజుల క్రితం కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎడవల్లి రామి రెడ్డి మాతృమూర్తి అయినా శ్రీమతి...

చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి మాటలు… నీటి మూటలు!

చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి మాటలు… నీటి మూటలు! జ్ఞాన తెలంగాణ, శంకర్ పల్లిశంకర్పల్లి, ప్రతినిధి: 1మండలంలోని పత్తేపూర్ బ్రిడ్జి ప్రజలకు శాపంగా మారింది. రాత్రి కురిసిన వర్షాలకు బ్రిడ్జి కింద భారీగా నీరు చేరింది. మోకాళ్ల లోతు వరకూ నీళ్లు నిలిచి, వాహనాల రాకపోకలు...

పరీక్షా కేంద్రాన్ని పరిశీలించిన కమిషనర్ యోగేష్

నిర్భయంగా పరీక్షలు రాయాలని విద్యార్థులకు సూచన జ్ఞానతెలంగాణ,శంకర్ పల్లి, ప్రతినిధి: పదవ తరగతి ప్రభుత్వ పరీక్షలు శుక్రవారం నుంచి ప్రారంభ మైన నేపథ్యం లో పరీక్షల నిర్వహణను పరిశీలించేందుకు శంకర్‌పల్లి మున్సిపల్ కమిషనర్ యోగేష్ స్థానిక జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల పరీక్ష కేంద్రాన్ని సందర్శించారు.ఈ...

పొద్దుటూరులో కబడ్డీ విప్లవం:కబడ్డీ కోచ్ గా నేషనల్ ప్లేయర్ శివయ్య

జ్ఞాన తెలంగాణ, శంకర్‌పల్లి: నేటి యువత అనేక దుర్వ్యసనాలకు లోనవుతూ, చిన్న వయస్సులోనే తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారని గ్రామ పెద్దలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మద్యం, మత్తు పదార్థాల ప్రభావం, సెల్ఫోన్లకు బానిసలుగా మారడం వంటి దుష్ప్రభావాల నుంచి యువతను బయటకు తెచ్చేందుకు పొద్దుటూరు గ్రామ...

పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేసిన శంకర్పల్లి ఎంపీడీవో – పకడ్బందీ ఏర్పాట్లపై సంతృప్తి

పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేసిన శంకర్పల్లి ఎంపీడీవో – పకడ్బందీ ఏర్పాట్లపై సంతృప్తి జ్ఞాన తెలంగాణ, శంకర్‌పల్లి: ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రశాంతంగా మరియు నిబంధనల ప్రకారం నిర్వహిస్తున్న తీరును సమీక్షించేందుకు శంకర్‌పల్లి మండల అభివృద్ధి అధికారి (ఎంపీడీవో) స్థానిక శ్రీ చైతన్య జూనియర్ కాలేజీని సందర్శించారు. పరీక్షా...

Translate »