చేవెళ్ల నియోజకవర్గంలో పామేన భీమ్ భరత్ సంతాపం
జ్ఞాన తెలంగాణ,చేవెళ్ల ప్రతినిధి : చేవెళ్ల నియోజకవర్గానికి చెందిన ఆంధ్రప్రభ రిపోర్టర్ రాములు అకాల మరణం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ వార్త తెలుసుకున్న చేవెళ్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి పామేన భీమ్ భరత్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వెంటనే షాబాద్ మండలం...
