Category: తాజా వార్తలు

వివేకానంద యూత్ ఆధ్వర్యంలో మునుకుంట్ల సర్పంచ్ నరేష్ కు సన్మానం

జ్ఞాన తెలంగాణ,కట్టంగూర్, డిసెంబర్ 21 :మండలంలోని మునుకుంట్ల గ్రామ సర్పంచ్ గా గెలుపొందిన గుల్లి నరేష్ తో పాటు ఉప సర్పంచ్ కడారి మల్లేష్, వార్డు సభ్యురాలు ముడుసు నర్మదరామలింగయ్యలను ఆదివారం గ్రామంలో వివేకానంద యూత్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పూలమాల, శాలువాతో సత్కరించి...

అంగరంగ వైభవంగా కుండలేష నాగేంద్ర స్వామి అభిషేక మహోత్సవం

జ్ఞాన తెలంగాణ/శంకరపట్నం: శంకరపట్నం మండలం కేశవపట్నం గ్రామంలో శ్రీ దుబ్బ మల్లికార్జున స్వామి దేవాలయంలో ఆదివారం ఆలయ చైర్మన్ కటికరెడ్డి రామచంద్రయ్య ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు పోలోజు సుమన్ శాస్త్రి బృందం చేత శ్రీ కాశీ విశ్వేశ్వర కుండలిషా నాగేంద్ర స్వామి విగ్రహాలకు 41వ మండల రోజులు...

కేసీఆర్ ఆరోగ్యంపై ప్రధాని ఆరా

జ్ఞానతెలంగాణ,న్యూఢిల్లీ ప్రతినిధి : బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు ఆరోగ్య పరిస్థితిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రత్యేకంగా ఆరా తీశారు. శుక్రవారం భారత పార్లమెంట్‌లోని ప్రధాని కార్యాలయంలో బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులతో జరిగిన భేటీ సందర్భంగా మోదీ ఈ అంశాన్ని స్వయంగా ప్రస్తావించడం రాజకీయ...

తగ్గేదే..లే

జ్ఞాన తెలంగాణ,సత్తుపల్లి ఆర్.సీ : : మూడో విడత సర్పంచ్ ఎన్నికల్లో బిఆర్ఎస్ అభ్యర్థులు సర్పంచ్ లుగా గెలుపొందిన సందర్భంగా మున్సిపాలిటీ కేంద్రంలోని డి యన్ పి కన్వెన్షన్ లో ఏర్పాటు చేసిన అభినందన సభలో మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ముఖ్యఅతిథిగా పాల్గొని నూతన...

స్మార్ట్‌ఫోన్‌ ఆధారిత జనగణనకు తెలంగాణ సన్నాహాలు

తెలంగాణ రాష్ట్రంలో రానున్న జనగణన పూర్తిగా డిజిటల్‌ విధానంలో, స్మార్ట్‌ఫోన్‌ల ద్వారా నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. జనాభా లెక్కల సేకరణను రెండు దశల్లో చేపట్టనుండగా, మొత్తం ప్రక్రియ ఆన్‌లైన్‌ ఆధారంగా సాగనుంది. ఈ నేపథ్యంలో నవంబర్‌ 1 నుంచి 30 వరకు రాష్ట్రంలోని రెండు జిల్లాల్లోని 12...

Translate »